అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికే పోడు పట్టాలను గిరిజనులక
ఖమ్మం జిల్లా వ్యవసాయానికి హబ్గా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో విస్తారంగా పంటలు పండుతున్నాయని అన్నారు.
దేశ వ్యవసాయ రంగ చరిత్రలో రైతుబంధు పథకం శాశ్వతంగా నిలిచిపోతుందని పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభించి ఐదేండ్లు పూర్తయిన సందర్భం గా రాష్ట్ర రైతాంగానికి బుధవారం ఆయన శుభా
KTR | దేశ వ్యవసాయరంగ చరిత్రలో రైతుబంధు శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు పథకం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన స
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి గ్రామానికి చెందని ఓ అన్నదాత కుటుంబానికి రూ. 5 లక్షల రైతు బీమా ప్రొస
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలను దేశంలోని చాలా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. పేర్లు మార్చి తమ రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను అమలుచేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో
తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా పేరుపడిన మహబూబ్నగర్, ఆదిలాబాద్ల ఎత్తిపోతల పథకాలను ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేయదలచినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే ప్రకటించడం తెలిసిందే.
బ్రాంచీలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులకు బ్యాకింగ్ సేవలను చేరువ చేసేందుకు బ్యాంకులు కస్టమర్ సర్వీసు పాయింట్పేరుతో బిజినెస్ కరస్పాడెంట్లను నియమించుకుంటున్నాయి.
ఈ విషయమై మంత్రులు కేటీఆర్, హరీశ్రావు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మన ప్రతిపక్ష నాయకులు నిండు పున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి.. ఆ చందమామ మీద ఉన్న మచ్చలు వెతికే ప్రయత్నం చేస్తున్నార’న్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అటూఇటుగా ఆరు దశాబ్దాలు పాలించి దేశాన్ని అధోగతికి చేర్చిన కాంగ్రెస్, దశాబ్దకాలంగా దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం తోడు దొంగలుగా రోజురోజ�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా, వాటిని అందుకొని మురిసిపోతున్నారు.