ముప్కాల్ మండల కేంద్రంలో ఏవో రాజ్కుమార్, సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు గడ్డం ప్రతాప్రెడ్డి, ఏఈవో సంధ్య, ఏపీవో అనిల్, పంచాయతీ సెక్రటరీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్క రోజు 31,112 బస్తాల ధాన్యం తీసుకురాగా క్వింటాకు రూ.2,453 ధర పలికింది.
రైతుల కోసమే ఆగ్రోసేవా కేంద్రా లు పనిచేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండలంలోని దుంపలకుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారం
గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా షాబాద్ మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ, లింగారెడ్డిగూడ గ్రామాల్లో జడ్పీటీసీ పట్నం �
వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆధునిక యంత్రాలు వస్తుండడంతో రైతులు ధీమాగా సాగుచేస్తున్నారు. కూలీల కొరత నుంచి యంత్రాలతో బయటపడుతున్నారు. మండలంలో ఇటీవల చెరుకు సాగు పెరిగింది. నీటి �
అన్నదాతలు మంచి దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. వ్యవసాయాధికారులు ఇచ్చే భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే రైతులు మంచి పంటదిగుబడులు సాధిస్తారు.
మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేయాలని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గత పాలకుల హయాంలో దండుగలా మారిన వ్యవసాయ�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ధాన్యం విక్రయాలకు సైతం ఇబ్బంది లేకుండా పోయింది.