పెద్దశంకరంపేట మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న, వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ ఆధ
Agriculture | అంతటా వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది యాసంగిలో సాగుచేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు.ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తవ�
BRS | దేశంలో బీఆర్ఎస్(BRS) పార్టీ దావాణంలా వ్యాపిస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని, ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తుందని బీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు(Nama Nageshwar Rao) పేర్కొన�
మరికొన్ని రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. జూన్ మొదటి వారంలో రైతులు కొత్త పంట ల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ క్రమం లో వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్నుకొని వారు పండించే పంట విత్తనాల కో�
దామరచర్ల మండలం పరిధిలో కృష్ణా, మూసీ నదులతోపాటు అన్నవేరు, హాలియా వాగులు నిత్యం ప్రవహిస్తుంటాయి. వాటి నుంచి నీళ్లు దిగువకు వృథాగా వెళ్తుంటాయి. ఇక్కడి గ్రామాలు ఎత్తయిన ప్రాంతంలో ఉండడంతో నీరందని పరిస్థితి. �
111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక న�
రైతులకు సబ్సిడీపై ప్రభుత్వం పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వా రా జిల్లాలోని వివిధ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో వి�
భారత్మాల ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన వేలాది మంది పంజాబ్ రైతులు గురువారం రైల్వే ట్రాక్పై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దేవిదాస్పురా వద్ద రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నది. పంట సాగు చేసింది మొదలు కొనుగోలు వరకు ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉంటున్నది. రైతుబంధుతో పెట్టుబడి సాయం, పంట చేతికొచ్చాక ప్రభుత్వమే కొంటున్నది. ద�
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ఫల పరిశోధన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మామిడి పండ్ల ప్రదర్శన సందర్శకుల నోరూరించింది. శాస్త్రవేత్తల సమక్షంలో ప్రదర్శన నిర్వహించామని డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డా�
అన్నదాతలు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షా ధార పంటలు సాగు చేసే రైతులు ఇప్పటికే పొలాలను దుక్కి దున్ని చదును చేస్తున్నారు. రోహిణి కార్తె తర్వాత కురిసే వర్షాల ఆధా రంగా నాట్లు వేయనున్నారు.
దేశంలో తొలి సర్టిఫైడ్ ఆర్గానిక్ పాల ఉత్పత్తుల కంపెనీ అక్షయకల్ప..రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్గానిక్ క్లస్టర్ను ఏర్పాటు చేయబోతున్నది. శంషాబాద్కు సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయతలపెట్టిన
నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమిండానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ నేపథ్యంలో డ్రిప్ను జాగ్రత్తగా వినియోగించుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది.