రైతులు ధాన్యం కొనుగోలు కేం ద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సత్యమ్మ అన్నా రు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బాల య్య అధ్యక్షతన ప్�
‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది.
దేశంలోని రైతుల సమస్యలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక రంగాన్ని ప్రవేశపెట్టి రైతులకు వ్యవసాయశాఖ అధికారుల సేవలను అను సందానం చేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు సాగులో సూచనలిస్తూ నూతన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్�
దేశ ఆర్థిక భద్రతను కాపాడటంలో పూర్తిగా విఫలమైన జా తీయ నిఘా సంస్థలు.. కేంద్ర ప్రభు త్వ తప్పులను ఎత్తిచూపుతున్న రాజకీయ పార్టీలు, విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా విచారణ చేపడుతున్నాయని తెలంగాణ రైతు రక�
డబుల్ ఇంజిన్ పాలనలో పేదల బతుకులు ఆగమైపోతున్నయి. కరెంటు రాదు. మీటర్లు యోగనిద్రలో ఉంటాయి. కానీ బిల్లుల మాత్రం రూ.వేలల్లో బాదుతున్నారు. వాటిని ఎలా కట్టాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇది పశ్చిమ �