వాణిజ్య సేద్యం.. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏండ్లపాటు సిరులు కురిపించే పంట.. ఆయిల్పామ్ సాగుకు కర్షకలోకం కదులుతున్నది. సంప్రదాయ విధానాలతో లాభం లేదని, మార్కెట్లో డిమాండ్ ఉన్న నూనె జాతి ఆయిల్ పామ్ సాగు బ
రైతు బీమా.. సీఎం కేసీఆర్ మదిలో పురుడు పోసుకున్న అద్భుత పథకం.. స్వయాన రైతు అయిన కేసీఆర్ అన్నదాతల కష్టాలు తెలిసి వారి పక్షాన నిలిచాడు.. రైతు నవ్వితే రాష్ట్రం అన్నపూర్ణగా ఉంటుందని.. రైతును రాజుగా చేయడానికి, ర�
minister niranjan reddy | యాసంగి సీజన్లో రెండో పంట సాగుకు డిసెంబర్లో రైతుబంధు సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ
అక్కడకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మనోజ్ చౌలా, ఇతర కాంగ్రెస్ నేతలు ఎరువుల గోడౌన్ షట్టర్ తెరిచారు. ఎరువుల బస్తాలు తీసుకెళ్లాలని రైతులకు చెప్పారు. దీంతో రైతులు అందినకాడికి యూరియా బస్తాలను లూటీ చేశారు.
వంటగ్యాస్, చమురు, ఆహార ధాన్యాలు.. చివరకు రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీకి కూడా ‘నో’ చెప్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు.. ఎరువులపై ఇచ్చే సబ్సిడీని మాత్రం పెంచుకొంటూ పోతున్నది. దీనిని చూసి ‘రైతులపై
మోదీ పాలనంతా రైతులకు చీకటి రోజులేనని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. ఎనిమిదేండ్లలో సాగు ఖర్చులను రెట్టింపు చేశారని శుక�
రైతులు అనుకోని పరి స్థితిలో మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథ కాన్ని తీసుకొచ్చారని, దీంతో వారి కుటుంబాలకు ధీమా వస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన�
Minister Talasani Srinivas Yadav | రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద చేపట్టిన మెగా డెయిరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్లోని తన
‘దేశ ప్రజలకు క్షమాపణలు చెప్తున్నా. మూడు సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. రైతులపై నమోదైన కేసులను కూడా ఎత్తేస్తాం’- 2021 నవంబర్ 19న జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి.
ఆయిల్పామ్ సాగు తో మంచి ఆదాయం వస్తుండడంతో రైతులకు ఆసక్తి పెరుగుతున్నది. మొక్కలు, బిందు సేద్యం పరికరాలు ప్రభుత్వమే సబ్సిడీపై అందిస్తుండడంతో ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 69,565ఎకరాల్లో �
కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం వివిధ రకాలుగా వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో చిరుధాన్యాలను సేకరించడంతో పాటు మామిడి కాయల సేకరణ, విక్రయాలు నిర్వహించేది. కానీ నేడు
ఆయిల్ పామ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 12 కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక్కో ఎకరంలో రైతు 57 మొక్కలు నాటుతారు. ఒక్కో దాని ధర రూ.193 నిర్ణయించగా.. ఇందులో రైతులు రూ.20 చెల్లిస్తే,
పత్తి సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. వ్యవసాయ మార్కెట్ గాంధీ గంజ్లో సోమవారం పత్తి బహిరంగ వేలం నిర్వహించా రు. ఈ సందర్భ�
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు.
యాసంగిలో పంటల సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధికారులు పలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయిల్పామ్ సాగు ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందజేస్తున్న సబ్సి