డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్త�
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్ కావా లో మునుగోడు రైతన్నలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై దృష్టి సారించడంతో వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నది. దీంతో వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కూలీల కొరత ఉన్న నేటి తరుణంలో య�
రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరవేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో యాసంగి యాక్షన్ ప�
తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో తమ బతుకులు ఎట్లుండెనో తాము మరిచిపోలేదని, కేసీఆర్ సీఎం అయినంక తమ బతుకులు ఎలా మారిపోయాయో అనుభవిస్తున్న తమకు తెలుసునని పలువురు రైతులు పేర్కొన్నారు.
పుష్కలంగా నీటి వనరులున్న దేశం మనది. సాగు యోగ్యమైన భూమి అందుబాటులో ఉన్నది. రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్రం.. ఆ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పునరుద్ఘాటించారు. బీజేపీకి ఓటు వేస్తే మన వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని బాండ్ పేపర్ రాస
మండలంలో పూల సాగు చేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి. వరుసగా పండుగలు, శుభకార్యాలు రావడంతో అటు రైతులకు ఇటు వ్యాపారులకూ లాభాల పంట పడుతున్నది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో రైతులు సాధారణ పంటలతో పాటుగా �
వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించి లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర సర్కారు ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రొటోవేటర్లువంటివి అందించగా, తాజాగా డ్�
Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలని నవ నిర్మాణ్ కిసాన్ డిమాండ్ చేసింది. నవ నిర్మాణ్ కిసాన్ సభ అధ్యక్షుడు అక్షయ్
ఒకప్పుడు మును‘గోడు’లో నీళ్లే బంగారం. మిషన్ కాకతీయ వల్ల వాననీరు చెరువుల్లో చేరి పాతాళగంగను పైపైకి తీసుకొచ్చింది. నాడు నెర్రెలు బారి కనిపించిన చెలకల్లో నేడు నీళ్లు నిండుగా పోసే బోర్లతో బంగారు పంటలు పండు�