ఖానాపురం, మార్చి 23: వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు గురువారం దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి వచ్చిన సీఎం కేసీఆర్కు హెలిప్యాడ్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు.
వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, లలితాయాదవ్, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, సీపీ రంగనాథ్, కలెక్టర్ ప్రావీణ్య ఉన్నారు.