కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న కిసాన్ క్రెడిట్ కార్డుల(కేసీసీ) కథ అంతా ఉత్తదే అని తేలిపోయింది. కేంద్రం చెప్పుకొంటున్నంత గొప్పగా రైతులకు కేసీసీలు అందడం లేదు. వాటి ద్వారా కలిగే ప్ర యోజనాలకు రైత
Minister Harish Rao | వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పంటల సాగు వివరాలు లేకపోవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు
విద్యుత్తు రంగంలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టులాంటివని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రజల జేబుల లూటీకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని విమర్
బీజేపీ పాలిత హర్యానాలో రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. వరి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ.. తక్షణం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్న డిమాండ్తో శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద
ప్రధాని మోదీ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్తు రంగాలను దివాళా తీయించే యత్నం చేస్తున్నారు. కేంద్రం చర్య వల్ల రైతులతోపాటు నాయీబ్రాహ్మణులు, రజకులు, నేతన్నలు ఇలా ప్రతి రంగానికి ఇస్తున్న సబ్సి
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై భారం వేయాలని చూస్తున్నదని, ఇందుకోసం అన్నదాతల వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లను పెట్టాలని రాష్ట్రంపై ఒత్తిడి తెస్తున్నదని రాష్ట్ర రవాణా శ�
ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలిస్తున్నదని, మొక్క దశలో రెండేళ్లు కాపాడితే 20 సంవత్సరాల వరకూ రైతులకు కాసులు కురిపిస్తాయని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి �
దక్షత, దార్శనికత కలిగిన.. సమర్థుడై.. చేయాలన్న తపన ఉన్న నేత పాలకుడైతే ఎంతటి తీవ్రమైన సమస్య అయినా ఎలా పరిష్కారమవుతుందో.. తెలంగాణలో మారిపోయిన వ్యవసాయ ముఖచిత్రాన్ని.. అన్నదాతల కండ్లల్లో ఆనందబాష్పాలే చెప్తాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గిరిజనులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారు. వీరికి పట్టాలు పంపిణీ చేయడానికి సర్కారు చర్యలు వేగవంతం చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. జిల్లాలో కో-ఆర్డి�
రైతన్నలను కేంద్రం మరోమారు దగా చేసింది. ధాన్యం సేకరణ ఇప్పటి వరకూ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుండగా.. దాన్నించి పక్కకు తప్పుకోవటానికి మోదీ సర్కారు నిర్ణయించటం సాగు రంగంలో ప్రైవేటీకరణకు తలుపులు తె�
వరి, వాణిజ్య పంటలతోపాటు పప్పు ధాన్యాలు సాగు చేస్తేనే రైతులకు మేలని జేడీఏ ఉషాదయాళ్ సూచించారు. మండలకేంద్రంలో రైతు ఎండీ గౌస్ ఎన్ఎస్ఎఫ్ఎం పథకంలో ఉచితంగా విత్తనాలు తీసుకొని కంది పంట సాగు చేశాడు. ఎన్ఎస్
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే దేశానికే రోల్ మోడల్గా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, అలాంటి నాయకత్వం తెలంగాణ రాష్ర్టా�