రైతులపై కేంద్రహోం శాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రా నోటి దురుసు టికాయిత్ చౌకబారు మనిషని వ్యాఖ్య నన్ను ఎలా ఓడించాలో ప్రజలు ఎన్నడూ తెలుసుకోలేరని రుబాబు రైతులపై కారెక్కించిన కొడుకుపై ప్రశ్నలకు జవాబు దాటవేత లక
ఇరవయ్యో శతాబ్దం తొలి రోజులు.. పంజాబ్ రైతులు అప్పుల్లో పుట్టారు. అప్పుల్లో బతికారు. అప్పులతో మరణించారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని మరింత బలిపెట్టే మూడు బ్రిటిష్ నల్లచట్టాలొచ్చాయ్. బ్రిటిష్ వాడిపై గెలిచే
రైతులకు వ్యవసాయంలో నూతన పద్దతులపై ఆసక్తి కలిగించి, ఆయిల్ పామ్ సాగుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శా�
వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ యంత్రాంగం అందిస్తున్న సేవల్లో పారదర్శకతకు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఏఈవో యాక్టివిటీ లాగ�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకొంటున్నామని వివరించారు. ఇలాంటి ప్రగతిశీల �
రైతుల పట్ల తన అభిమానాన్ని, ప్రేమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి చాటుకున్నారు. మరణించిన రైతు కుటుంబానికి అండగా నిలిచారు. నేనున్నానంటూ సాయం అందించారు. వివిధ రాష్ట్రాల నుంచి కాళే�
ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 టంచన్గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. వికారాబాద్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస
ఆకు కూరల సాగుపై రైతులు దృష్టి సారించాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎల్.వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు.శామీర్పేట మండల పరిధిలోని పొన్నాలలో పెద్దిరాజు రైతు పొలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భ�
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కామేపల్లి, ఆగస్టు 14: రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రూ.31.58 లక్షల నిధులతో ఖమ్మం �
పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నేనున్నానంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’ పథకంతో కొత�
మహబూబాబాద్ 13 : రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చే�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బీమా’ పథకం నేపథ్యంలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. దీంతో ఏదైనా కారణం�
ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. హాజీపూర్ మండలంలోని కొండాపూర్, దొనబండ, బుద్ధిపల్లి గ
పరిహారం ఇవ్వనందుకు రైతుల ఆగ్రహం 34 ఏండ్లు వేచిచూసి.. చివరకు కఠిన నిర్ణయం మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని వడోదరలో ఘటన గాంధీనగర్, ఆగస్టు 8: ‘కాలువ నిర్మాణానికి మీ వ్యవసాయ భూములను ఇవ్వండి’ అని ప్రభుత్వం అడగ్గా�