ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్కు చెందిన రైతు బసికిత్రి సాయినాథ్ సోమవారం ఉదయం తన పొలానికి ఎడ్లబండిపై బయలుదేరాడు. బాబాసాగర్ నుంచి నాయకపుగూడ వెళ్లే మార్గంమధ్యలోని వాగు ఒక్కసారిగా ఉ�
ఈసారి అధిక వర్షాలు కురువడంతో వికారాబాద్ జిల్లాలో సాగు పనులు సంబురంగా సాగుతున్నాయి. జిల్లాలో 5,31,501 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 4.15లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇంద
పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు అందిస్తూ ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించే బాధ్యత ఆత్మ కమిటీలదేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. ములుగు డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్గా రెం�
తంగడపల్లి గ్రామ రైతులపై దాడికి పాల్పడిన 9 మంది ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ సభ్యులపై చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేయగా..మరో ఆరుగురు పరారిలో ఉన్నట్లు సీఐ ఎన్
రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అమలు చేస్తున్న రైతు బీమా పథకంలో అర్హులు చేరేందుకు తాజాగా, మార్గదర్శకాలను జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద నాలుగేళ్ల కాలంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తం గా మరణించ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కొత్తగా నమోదు చేసుకునే రైతులు 22-6-2022నాటికి కొత్త పట్టాదా�
సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయే ఎంపీ అర్వింద్.. లోక్సభలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను సభలో కనీసం లేవనెత్తట్లేదు. చివరకు తాను బాండ్ పేపర్ మీద రాసి
బిహార్లో రైతుల పరిస్ధితి దయనీయంగా ఉందని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్ధితి దాపురించిందని అన్నారు.
దేశమంతా బహిరంగ మలవిసర్జన రహితమైంది’.. ‘అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తయ్యింది’.. ‘గ్రామ గ్రామానికీ రోడ్డు సదుపాయం ఉంది’.. ‘దేశంలోని ప్రతీ పేదవాడు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందుకుంటున్నాడు’.. గత నెలలో జీ-
బెంగాల్ గవర్నర్ పేరును ప్రకటించిన బీజేపీ గతంలో ‘జైన్ హవాలా’ కేసులో ఆరోపణలు న్యూఢిల్లీ, జూలై 16: ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ను బీజేపీ ఎంపిక చేసింది.
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో 9 వేల మందికి పైగా చనిపోయిన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు బదిలీ అయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన లబ్ధిదారుల రీవెరిఫికేషన్లో ఈ విషయం వెలుగులోకి వచ్�
ఆయిల్ పామ్ సాగు సబ్సిడీలను ఎత్తివేయలేదు. ఇది నిరాధారమైన వార్త. ఇలాంటి వార్తలను రైతులు నమ్మవద్దు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు ఉన్న డిమాండ్ను గమనించి, 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలంగాణ ప్ర
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాంలు జలకళ సంతరించుకోవడంతో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు