తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని మాల్దీవ్స్ దేశానికి చెందిన ఎల్జీఏ (లోకల్ గవర్నింగ్ అథారిటీ) డైరెక్టర్ హవ్వా ఇజ్వాత్ కొన�
చలి తీవ్రతతో నారుమడులకు జింక్ లోపం ఏర్పడుతుందని, తద్వారా నారు ఎండుముఖం పడు తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాజకుమారి, ఏడీఏ వసంత సుగుణ పేర్కొన్నారు. జిల్లాలో పట్టాదారు పాసుబుక్క్ ఉన్న రైతులందరూ ఈ-క
చింతకాని, బోనకల్ మండల పరిధిలో సాగర్ ఆయకట్టు గ్రామాల రైతుల చివరి పొలాలకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామని, సాగునీటిని వృథా చేయవద్దని సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్లు నర్సింగరావు, ఆనంద్కుమార్ అన్న
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్ణాటకలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ సర్కారు పుణ్యమా అని గిట్టుబాటు ధర లేక చెరుకు రైతులు అల్లాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడ
రైతన్నకు పెట్టుబడి సాయం చకచకా ఖాతాల్లో జమవుతున్నది. రెండు రోజుల నుంచి ఎకరాల వారీగా వారి బ్యాంకు ఖాతాల్లో పడుతున్నది. ఆ పైసలను విడిపించుకునేందుకు ఏటీఎంలు,
రైతుబంధు పైసలు వస్తే మనసంతా సంతోషం. ఈ చిత్రంలో కనిపిస్తున్న రెడ్యానాయక్, బుజ్జీబాయ్ దంపతులు ఆ ఆనందాన్నే ఆస్వాదిస్తున్నారు. తమ ఖాతాల్లో జమైన రైతుబంధు డబ్బులను డ్రా చేసుకొని,
మండలంలోని చిన్నజట్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు లబ్ధిపొందే రైతుల్లో రెండోరోజు సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల ఆర్థిక అందించే కార్యక్రమం �