మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మొదటి నుంచి కేవలం పొదుపు సంఘాలుగానే వ్యవహరించిన స్వయం సహాయక సంఘాల దశ దిశ మార్చుతూ ఆర్థిక వృద్ధి సా�
పెట్టుబడికి ఇబ్బంది లేదు.. వానకాలం పంట సాగుకు ముందే ఖాతాలో రైతుబంధు డబ్బులు పడ్డయి. వరి నాట్ల కోసం ఎరువులు సిద్ధం చేసినం. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల కోసం సమయానికి రైతుబంధు డబ్బులు అందిస్తున్న ప్రభుత్వాని�
వానకాలం సీజన్ కోసం రైతుబంధు ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం దశల వారీగా రైతుల ఖాతాల్లో జమవుతున్నది. బుధవారం నాటికి 12 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందింది. గత నెల 28న ఎకరంలోపు రైతులతో ప్రారం�
కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశ రైతాంగం రగులుతున్నది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన మహోత్తర ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతుల కేసుల ఉపసంహరణ తదితర హ�
తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం వరకు 63.86 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమ చేశామ�
జగిత్యాల : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్ణపెల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రు గ్రామంలో చిక్కుకుపోయిన తొమ్మిది మంది కౌలు రైతులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూలీలను స�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వరకు 63.86 లక్షల మందికి రైతుబంధు సొమ్ము జమ చేశామ
జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుపనులు జోరందుకున్నాయి. వరి నాట్లకు అనుకూలంగా ముసురు కురుస్తుండటంతో వరిసాగు చేసే రైతులు పొలాలను
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఆయిల్ పామ్ సాగుపై రైతులను చైతన్యపర్చాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ఉప్పలపహాడ్ గ్రామ �
దశాబ్దం క్రితం వరకు కరువుతో వలసబాట పట్టిన నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులు నేడు ఇతర రాష్ట్ర కూలీలకు ఉపాధి చూపిస్తున్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక రైతు సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని �
ఓంకారేశ్వరాలయ భూముల్లో కౌలు చేసుకుంటున్న రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరుగనివ్వబోమని దేవాదాయ శాఖ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ జ్యోతి అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఓంకారేశ్వరాలయ భూము�
రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లిలో భక్త రామదాసు సర్వీసు సొసైటీ, కామద�
రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో రూ.56.43 లక్షల మంది రైతులకు రూ.4801.99 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు రూ.857.28 కోట్లు ఖాతాల్లో
తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చేలా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అమెరికాలో ఎన్నో ఏండ్ల నుంచి ఈ విధానాన్ని అ
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �