హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ప్రజలు,రైతులకు ప్రమాదకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినలపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ బిల్లు కేవలం కార్ప
ప్రభుత్వ సూచనల మేరకు చాలామంది అన్నదాతలు పత్తి సాగుకే మొగ్గు చూపారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు వేసిన పంటల్లో 70 శాతం పత్తి పంటనే సాగు చేశారు. ఇప్పటికీ 3లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. ఇందులో 2 లక్షల ఎకరా�
వనపర్తి : వనపర్తి నియోజకవర్గానికి చెందిన 70 మంది రైతులు స్టడీ టూర్ నిమిత్తం మహారాష్ట్రలోని బారామతి పర్యటనకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. బారామతిలో విజయవంతంగా నడుస్తున్�
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం రైతులతో కలిసి పొలం దున్ని, నాటేశారు. అనంతరం మహిళా రైతులతో కలిసి పొలం -గట్లపై భోజనం చేశారు. మంత్రి తమతో భ�
రైతు బిడ్డ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్కు కండ్లు మండుతున్నాయని, అందుకే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస�
పసుపు బోర్డు విషయంలో ఆది నుంచి ఎంపీ అర్వింద్ కల్లబొల్లి మాటలు చెబుతూ వస్తున్నారు. పసుపు రైతుల ఓట్లతో ఎంపీగా గెలిచి మూడేండ్లు గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పసుపు బోర్డు విషయం �
Farm Influencers | వీరికి ఎప్పుడూ పొలం ధ్యాసే. లేచిన దగ్గర్నుంచి రైతన్నకు ఎలా సాయం చేయాలన్న ఆలోచనే. పలుగు, పార, నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్లే రైతన్నల కోసం.. కెమెరా, ట్రైపాడ్, డ్రోన్లు తీసుకొని క్షేత్రస్థాయికి వ
రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. మహిళా కూలీలతో కలిసి వరి నాటేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి శివారులో వరి నాటుకు సిద్ధమవుతున్న పొలంలోకి మంత్రి కొప�
ప్రతి రైతూ బీమా కలిగి ఉండేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ స�
జగిత్యాల : తెలంగాణలో రైతుల జీవన విధానం మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం హుస్నాబాద్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి
గ్రామీణ ప్రాం తాల్లో రూరల్ హౌసింగ్ పాలసీని అమ లు చేస్తూ రైతులు ఇండ్లు కట్టుకునేందుకు రుణాలు అందించేందుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అ న్నారు. రైతు బిడ్డలు విదేశాల్లో చదువుకునేం�