స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ అన్నపూర్ణ జిల్లాగా అవతరిస్తున్నది. కృష్ణా, మూసీ పరవళ్లకు కాళేశ్వరం జలాలు తోడవడంతో బీడు భూములన్నీ సస్యశ్యామలమై రికార్డు స్థాయిలో దిగుబడి వస్తున్నది. గత యాసంగిలో 10.74 లక్షల ఎక
హైదరాబాద్ : అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు అందేలా చూస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై మంత్రి హైదరాబాద్లోని అరణ్య �
అన్నదాతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది. సమ్మిళిత సాగు వైపు ఉమ్మడి జిల్లా రైతాంగం దృష్టి సారిస్తున్నది. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉండి లాభాల సిరులు కురిపించే పంటల వైపు మొగ్గు చూపుతున్�
తెలంగాణ ప్రభుత్వం వానకాలం పంటకు సంబంధించి రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో పల్లెల్లో పైసల పండుగ వాతావరణం నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలు కళకళలాడు�
మెదక్ : మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట్, హకీంపేట్ గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములను జమునా హేచరీస్ ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూములకు సంబంధించిన పంచనామా పంపిణీ �
వానకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం డబ్బులను మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1,84,485 మంది �
జిల్లాలో రైతుబంధు సంబురం నెలకొంది. వానకాలం సీజన్లో రైతులకు పంట పెట్టుబడి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజు ఎకరం విస్తీర్ణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5వేల చొప్పున జమ చేసింది. సెల్ఫోన�
తెలంగాణ సర్కారు అన్నదాతలకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నది. వానకాలం, యాసంగికి సంబంధించి ఒక్కో సీజన్కు రూ.5 వేల చొప్పున యేడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. ఇప్పటివరకు ఎనిమిది విడుతలుగా అందించగా.. మంగ
వానకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం సంబురం షురూ అయ్యింది. మంగళవారం ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేయగా.. నేడు రెండు ఎకరాలలోపు, రేపు మూడు ఎకరాలు.. తరువాత నాలుగు.. ఇలా అర్హ�
ధిక సాంద్రత విధానంలో పత్తి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని సర్కారు సూచించడంతోపాటు జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ విధానంలో పత్తి సాగుకు నిర్ణయించింది. ఇందుకుగాను సర్కారు ప్రత్యేక ప్రోత్స�
మీరట్లో విద్యుత్తు కార్యాలయం ఎదుట ‘మహా పంచాయత్’ వందల మంది రైతుల ఆందోళన.. రోడ్డుపైనే వంటావార్పు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు బీకేయూ జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ హెచ్చరిక మ�
వానకాలం సాగుకు సమాయత్తమవుతున్న రైతాంగానికి పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్నదాతకు దన్నుగా వరుసగా తొమ్మిదోసారి రైతు బంధు సాయం అందించనున్నది. మంగళవారం ఎకరంలోపు విస్తీర్ణం ఉన్న ర�
శంకర్పల్లి జూన్ 27 : రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ దుకాణాల సము
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిస్థితి ప్రచారం బారెడు.. సాయం మూరెడు అన్నట్టు తయారైందని అంటున్నారు రైతులు. పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొంటున్న కేంద్రం.. అది ఎంత మందికి? ఏపాటి ఇస్తున�
యాసంగి పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి రైతులకు రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నది. దాంతోపాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి, పట్టాదారు పాస్ ప