వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. తొలకరి వానలు కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. డిమాం�
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అమలౌతున్న ఈ-నామ్ విధానం పలు రాష్ర్టాల మార్కెట్లకు మార్గదర్శంగా నిలుస్తుంది. గతంలో రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం టెండర్లు పూర్తి అయి కాంటాలు వేసుకొని డబ్బులు తీస�
జిల్లాను తొలకరి పలకరించింది. తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో రైతులు వానకాలం సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనగా, దానికి అనుగుణంగా విత్తనాలు విత�
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అనునిత్యం రైతులకు అండగా ఉంటున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మండలంలోని శఖునవీడు గ్రామంలో రూ.20 �
గతేడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా తొలకరి పలుకరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం ప్రాంతాల వారీగా బుధవారం వరకు కురిసింది. మృగశిర కార్తె వచ్చినా భానుడు భగభగమనగా రెండురోజుల
కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ పేద రైతులపాలిట రాబందుగా మారాడు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఎమ్మెల్యే, ఆయన కుమారుల వేధ�
రైతులు సాగుబాట పట్టారు. ములుగు జిల్లాలో మూడు రోజుల క్రితం వర్షంతో పాటు రెండు రోజులుగా కొద్దికొద్దిగా వాన పడుతున్నది. దీంతో అన్నదాతలు దుక్కులను పొతం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు నాణ్యమై
వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని, నారుమళ్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది 4,60,580 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణానికి చేపట్టే ల్యాండ్ పూలిం గ్ నోటిఫికేషన్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) రద్దు చేసింది. నగరం చుట్టూ ఓఆర్ఆర్ నిర్మించేందుకు భూ సేకరణ కోసం గతంలో నోటిఫికే�
తూకంలో మోసం చేస్తూ రైతుల పొట్టగొడుతున్న బీజేపీ నాయకుడు అధికారులకు పట్టుబడ్డారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్కు చెందిన బీజేపీ నేత కుమ్మరి నర్సింలు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాలాజీ వేబ్రిడ్జిని (ధర్మకా�
పంట ఏదైనా నాణ్యమైన విత్తనం ముఖ్యం. విత్తనం బాగుంటేనే పంట దిగుబడి బాగా వచ్చి, రైతుకు నాలుగు పైసలు మిగులుతాయి. త్వరలో వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాల కొనుగోలులో రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యహర�
నాటు వేసినప్పటి నుంచి కోత దశకు చేరుకునే వరకు వివిధ స్థాయిల్లో యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఇది వరకు వరికోతను కూలీలను పెట్టి నూర్పిళ్లు చేయడంతో పశుగ్రాసనికి కొరత ఉండేది కాదు. మారుతున్�