యాసంగి సీజన్ ప్రాంభమవుతోంది. రైతులు విత్తనాలు వేయడానికి దుక్కులు దున్నుతున్నారు. సీజన్లో వరి, పత్తి, మిర్చి పంటలపైనే రైతాంగం దృష్టి సారిస్తున్నది. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీ విత్తనాలు వస్తున్నప్పటికి �
రైతు అనుకూల పథకాలు ఆదర్శం మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వ విధానం లోపభూయిష్టం సీఎం కేసీఆర్ ఇతర సీఎంలతో కలిసి మార్పు తేవాలి మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర మంత్రి నిరంజన్రెడ్డితో భేటీ హైదరాబాద్, మ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మా రైతులది దుఃఖచరిత్ర. ఒక్కోరోజు 10 మంది.. 12 మంది.. 15 మంది.. 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండేది. రైతుల బాధలు వినేవాళ్లే లేరు. కానీ రాష్ట్రం ఏర్ప�
అది చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియం.. ఎవరి ఒంటిపై ఏ పార్టీ కండువా లేదు, ఎక్కడా పార్టీల జెండాలు లేవు. కానీ వేలాది మంది ఒక్క చోట చేరారు. అందరూ రైతులు, రైతునాయకులే. వాళ్ల మనసు నిండా గాయాల ముద్రలే.. కండ్ల కింద కన్నీ�
రాష్ర్టాల హక్కుల కోసం కేంద్రప్రభుత్వంపై చేసే పోరాటానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహించనున్నారా..? హక్కులను కాపాడుకునేందుకు, కోల్పోయిన వాటిని సాధించేందుకు బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆయన ఏకం చేయ�
ఆయిల్పామ్ రైతులకు భారీగా లాభాల పంట పండుతున్నది. గత నెలలో టన్ను గెల ధర రూ.22,842 పలికి, ఆల్టైం రికార్డు సృష్టించింది. ఈ నెలలో కూడా నెల రూ.22,765 ధర పలుకుతున్నది. భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగుతుందని మార్కెట్ వర
Minister Niranjan reddy | రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు.
CM KCR | దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులు, రిటైర్డ�
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వడ్లపై కేంద్రం తప్పించుకున్నా తెలంగాణ ప్రభుత్వం ఊరూరూ కాంటాలు పెట్టి కొనడంతో రైస్మిల్లులకు ధాన్యం పోటెత్తింది. జిల్లాలో 1.75 �
నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్తో పెద్దగా సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడై రైతుల పేరు చెప్పుకొని రాజకీయం చేసేందుకు వస్తుండడంపై ‘హస్తం’ శ్రేణుల్లోనే విస్మయం నెలకొంది. సుమారు 60 ఏళ్లు దేశాన్న
గుర్రంపోడు, మే 20 : వానాకాలం సీజనుకు రైతులు సిద్ధంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి వై.సుచరిత తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో మాట్లాడారు. ఏఈవోలు తమ క్లస�
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటమే లక్ష్యంగా ‘ఇస్టా’ పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కే కేశవులు తెలిపారు. నాణ్యమైన విత్తనాలపై రైతులకు భరోసా ఇస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో విత్తనోత్పత�
కొడంగల్, మే 18: దౌల్తాబాద్ మం డలంలోని ఇండాపూర్ గ్రామంలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వరి ధాన్యం కొను గోలు కేంద్రాన్ని జడ్పీటీసీ కోట్ల మ హిపాల్ కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు�