దేశానికి అన్నంపెట్టే రైతన్నపై ప్రధాని మోదీ కక్ష కట్టారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మోదీ ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
రైతుల నడ్డివిరిచే నల్లచట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రైతుల్లో పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకునేందుకు బీజేపీ కిందామీదా అవుతుంది. రైతుల పేరుతో కార్యక్రమాలను నిర్వహించి వారి మద్దతు కూడగట్టేంద�
నోయిడా, మే 31: సిరా దాడులు, భౌతిక దాడులు రైతుల గొంతును నొక్కలేవని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. సోమవారం బెంగళూరులో తనపై జరిగిన సిరా దాడిపై ఆయన స్పందించారు. ‘ఇలాంటి దాడులకు భయపడేవాళ్
మన పొరుగు దేశం శ్రీలంక.. చరిత్రలో ఎరుగనటువంటి ఆర్థిక మాంద్యంలో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అక్కడి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థ�
జిల్లాలోని రైతు లందరూ ఈకేవైసీ అప్డేట్ చేసుకునేలా వ్యవసా య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాల యంలో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సం�
ఫుడ్ ప్రాసెసింగ్ కోసం జిల్లాలో ఇంచర్ల సమీపంలో 161 ఎకరాలు సేక రించామని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సో మవారం కలక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప
రాష్ట్రంలోని మెజారిటీ రైతులు పత్తి సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. వానకాలం సీజన్ కోసం సాగుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి చేరనున్న నేపథ్యంలో దుక్కులను సిద్ధం చే�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో ముగియనున్నది. యాసంగి సీజన్లో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 183 కేంద్రాల ద్వారా 17,
భూసార పరీక్షలు చేయించి నిపుణుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు అంటున్నారు. నేలల్లో సహజంగా ఉన్న పోషక పదార్థాలతోపాటు అదనంగా సేంద్రియ, రసాయన ఎరువులతో మొక్కలకు మరిన్ని పోషకాల
వ్యక్తులు, కుటుంబాల మాదిరిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉన్నదని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఇండియన్ బ్యాంక్స్ రి�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిపోయాయి. అయినా దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం ఆ ఫలాలు ఇంకా అనుభవించలేకపోతున్నాడు. పలురకాల ఉత్పత్తులకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ యాజమానులే ధరలు నిర్ణయిస�
మెదక్ : మోపెడ్ డిక్కీలో ఉంచిన రూ. 6.70 లక్షలను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంటలో చోటు చేసుకుంది. మక్క రాజపేట్కు చెందిన చింతల శ్రీదేవి ఎస్బీఐ సర్వీస్ ప�
తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో