రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాలపై అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకొని రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన వీఆర్వోకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి పి.ల�
రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కోటేశ్వర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Minister Niranjan reddy | రైతులు లాభసాటి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సాంప్రదాయ సాగు నుంచి రైతాంగం బయటకు రావాలని పిలుపునిచ్చారు. పెద్ద మందడి మండలం చిన�
తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.. కల్లాల నిర్మాణానికి వెచ్చించిన ఉపాధి నిధులు రూ.150 కోట్లను వెనక్కి ఇవ్వాలన్న బీజేపీ సర్కారు వెకిలి చేష్టలపై శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దుక్కి దున్నటం మొదలు.. పంట అమ్ముకొనే వరకు రైతులను కంటి
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని కేంద్రం ప్రభుత్వం వివక్ష పూరిత వైఖరిని మరింతగా కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు.