వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో
నైరుతి రుతుపవనాలు సోమవారం దక్షిణ బంగాళఖాతం, అండమాన్ దీవుల్లోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు, మూడ్రోజుల్లో సమీప ప్రాంతాలకూ విస్తరిస్తాయని, దీంతో అండమాన్ నికోబార్ దీవు�
ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్ల
సూర్యాపేట : జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మంత్రి క
రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో గోధుమ పంట గణనీయంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని తనకు అనుక�
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంపై పిడుగు పడింది. ఐదుగురు రైతులు ఈ పిడుగు పాటుకు గురయ్యారు. దీంతో వీరిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి వైద్యం అంద�
ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960 మద్దతు ధర వివిధ జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిరంజన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ వనపర్తి, మే 13 : రైతులు నష్టపోవొద్దని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోలు చే
రువుల దుకాణం డీలర్లు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సుచరిత హెచ్చరించారు. మండలంలోని దుప్పలపల్లి గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి డీలర