జగిత్యాల, మే 5: రైతులను రెచ్చ గొట్టడం కాదని, ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలవడం ప్రభుత్వాల బాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార�
దేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పవర్ ఫుల్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు గృహ అవసరాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సంగారెడ్డిలో గృహ, వ్యవసాయ కనెక్షన్లు 5లక్షలు మెదక్లో లక్ష వ్యవసాయ కనెక్షన్లు… సరిహద్దు�
వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరుగుతున్నది. సాగు విధానాలు, పంటలు, తెగుళ్లపై అవగాహన పెంచుకోకుండా రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయన ఎరువులు చల్లుతున్నారు. దీంతో సాగు వ్యయం ఇబ్బడిముబ్బడిగా ప�
వికారాబాద్, ఏప్రిల్ 28 : రైతులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణం మార్కెట్ యార్డులో వ్యవసా�
Power Crisis | పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్
పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ర్టాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ�
హైదరాబాద్ : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు స్వార్థపరులు రైతులను తప్పుదోవ పట్టిస్త�
Blubot Robotics CEO Haripriya Reddy | మోకాళ్లలోతు బురద. భుజాన పదిహేను కేజీల బరువున్న పంపు. ట్యాంకులో పది లీటర్ల పురుగుమందు. ముక్కుకు తువ్వాలు చుట్టుకొని, పొద్దుగుంకే వరకూ మందులు పిచికారీ చేసే రైతన్నకు చివరికి మిగిలేవి.. కాళ్లనొ�
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాలశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. తక్కువ సమయంలోనే సేకరణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ప్రధానమైన ని�
తెలంగాణ రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన నేపథ్యంలో సరిహద్దుల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రాష్ట్రం