సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుతనానికి నిదర్శనం ఉమ్మడి నల్లగొండ జిల్లా. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లాగా పేరున్నా అభివృద్ధికి ఆమడ దూరమన్నది కాదనలేని సత్యం.
Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును �
జోగులాంబ గద్వాల జిల్లాలో వరికోతల జోరు కొనసాగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో యంత్రాలతో వరికోతలు కోస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో కూలీలతో కోయిస్తున్నారు. జిల్లాలో ఇటు కూలీలకు ఉపాధి దొరకడంతోపాటు యంత్రాలకు