చండీఘడ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ టర్బనేటర్ హర్భజన్ ఓ కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యు
తెలంగాణ రైతుపై కక్షసాధింపు చర్యతో కేంద్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించినా.. రైతుకు నష్టం కలుగకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
యూపీలో కాపలాదారులను పెట్టుకుంటున్న రైతులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: నిమ్మకాయల ధరలు చుక్కలు చూపిస్తుంటే దొంగలకు మాత్రం నోరూరదా? ఎండకాలంలో చల్లదనాన్నిచ్చే నిమ్మకాయ ధరలు మామూలు రోజుల కన్నా ఐదారింతలు పెరిగి
పంటల సాగుపై ప్రత్యేక డాక్యుమెంటరీ ఫిల్మ్ను రూపొందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనితోపాటు ప్రత్యేకంగా పుస్తకాన్ని కూడా ముద్రించనున్నది. ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ అధికారు
యాసంగి వడ్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. మేడ్చల్ జిల్లా కీసరలో జరిగ�
ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో బుధవారం కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన మ�
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. తెలంగాణలో పండిన ప్రతి వండ్ల గింజను కొంటామని, ఏ రైతు కూడా మద్ధతు ధర కంటే తక్కువ అమ్ముకోవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చిన నేపథ్యం లో బుధవారం నియోజకవర�
యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం ముఖం చాటేసినా రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై ర�
గాంధీనగర్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అవసరం అనుకుంటే ప్రపంచ దేశాలకు తిండి గింజలు అందించేందుకు తాము �
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి రైతులపై కనీస సానుభూతిలేదని అన్�
ధాన్యం కొనుగోలు కోసం దేశ రాజధాని కేంద్రంగా టీఆర్ఎస్ రణభేరి మోగించింది. తెలంగాణ రైతాంగ సమస్యను దేశం నలుదిక్కులా వినపడేలా నినదించింది. మోదీ సర్కారు తీరును ఎండగడుతూనే.. వడ్లను కేంద్రమే కొనాలంటూ తేల్చిచె�
గతంలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే దేశ రాజధాని కేంద్రంగా రైతుల కోసం దీక్ష చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగుపడ్డ రైతును తిరిగి అన్యాయం చేసేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత�
మా గ్రామంలో స్థాపించబోతున్న క్లియో ఫార్మా మందుల కంపెనీ మాకొద్దంటూ గ్రామస్తులు, రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో నిర్మించబోయే క్లియో ఫార్మా కం�
MLC Kavitha | రైతులు పండించిన పంటకు సరైన ధర లభించడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)అన్నారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు.