ప్రభు త్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్ద తు ధర పొందాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ సూచించారు.
మండల పరిధిలోని చిట్కుల్ ఏపీజీవీ బ్యాంకులో మూడు నెలలుగా వృద్ధులకు పింఛన్లు, రైతుల ధాన్యం, వ్యక్తిగత డబ్బులు ఇవ్వడం లేదని ఖాతాదారులు బ్యాంకు అందోళన చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ను కలిసి సమాధానం చెప్పా