ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, గడ్డం రంజిత్రెడ్డి, మాలో�
కేంద్ర ప్రభు త్వం నిరంకుశ వైఖరి వీడాలని మంత్రి సబితారెడ్డి అన్నా రు. మహేశ్వరం మండల కేంద్రంలో చేపట్టిన ధర్నాకు ని యోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో తర లి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి�
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పారుపల్ల�
కేంద్రం వడ్లు కొంటదా? కొనదా?’ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర రైతులంతా అడుగుతున్న ఏకైక ప్రశ్న ఇది. బీజేపీ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏదో ఒకటి మాట్లాడుతూ తప్పించుకొంటున్నారు. తాజాగా ఎంపీ ధర్మపు�
వరికి కేరాఫ్గా ఉన్న ఉమ్మడి శామీర్పేట మండలంలో ఇతర పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సాహంతో
వనపర్తి : తెలంగాణ రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభకు మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట�
న్యూఢిల్లీ : రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. లోక్సభలో ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ తమ నైతిక బాధ్యతను విస్మ�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్వై నేతలు వినూత్న నిరసన తెలిపారు. టీఆర్ఎస్వై జిల్లా నేత సిలువేరి చిరంజీవి ఆధ్వర్యంలో సోమవారం నూకలను కొరియర్ ద్వారా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ప
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులపాల్జేస్తున్నదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం రైతుల
రాష్ట్రాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కేంద్రం కోనుగోలు చేసి ఆహార భద్రత కల్పించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పల�
ష్! నన్నెవ్వరు ఆటంకపరచకండి
ప్రజాస్వామ్యం చిరునామా
వెదకడంలో బిజీగా ఉన్న
కాని ఎంత వెదికినా.. ఫ్చ్ లాభం శూన్యం
చిరునామా మారిందా? డెఫనేషన్ మారిందా?
ఆశ్చర్యం లేదేమో.. ఏది మారినా?
ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపీహెచ్బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభానికి ముస్తాబయింది. ఆదివారం మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్రావు, చామకూర మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే మాధవరం క�