తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్�
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్లా మాట్లాడుతున్నారని.. ఆయనకు వ్యవసాయం, రైతుల కష్టాలు తెలియవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత�
వరంగల్ : తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశార�
షాబాద్, మార్చి 25 : చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశ�
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�
న్యూఢిల్లీ : రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. లోకసభలో ఎంపీలు సుమలత, మనీష్ తివారి, రాజ్ దీప్ రాయ్, మనోజ్ సహా పలు�
నువ్వా నేనా అన్నట్టు మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. పెరిగిన డిమాండ్ కారణంగా గత కొన్ని రోజులుగా మిర్చి ధరలు క్వింటాల్కు రూ.40 వేలకుపైగా నమోదవుతున్నాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం క్విం�
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఒక వేళ తెలంగాణతో పెట్టుకుంటే మీరే భంగపడుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానిం�
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పంజాబ్ తరహాలో తెలం
అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానిక
ఒకే ఒక్క సింగిల్ క్లిక్తో రైతులకు పంట నష్ట పరిహారం అందించామంటూ గొప్పలు చెప్పుకొన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.
ప్రస్తుతం దేశం భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల విదేశ
హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ డిమాండ్ల సాధనకు తిరిగి పోరుబాట పడతామని ప్రకటించింది. దశల వారీగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ