ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటు కోసం రైతన్నల నిరీక్షణ. వచ్చినా అది ఎన్ని గంటలు ఉంటుందో తెలియని పరిస్థితి. దీనికితోడు అనావృష్టి. సాగుచేసిన ఎకరం కూడా నీళ్లు పారక నెర్రెలు వారేది.
తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యాన్ని కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్రానికి ఇది పెద్ద మచ్చ తీసుకొస్తుందని స్పష్టం చేశారు
విద్యుత్తు ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ రాష్ట్ర నేత సాయిబాబు మహబూబ్నగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ఉద్యోగులతోపాటు రైతులకు కష్టాలు తప్పవని తెలంగాణ విద్యుత్తు ఉద్�
కేంద్రం దిగివచ్చి వడ్లు కొనేవరకు ఉద్యమం ఆగదని టీఆర్ఎస్వీ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర రైతాంగం యాసంగిలో పండించిన వరిధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయనందుకు నిరసనగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరక
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస�
నమో అంటే నమ్మించి మోసం చేయడమని టీఆర్ఎస్ మండిపడింది. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. వారిని నిండా ముంచారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�
తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రానికి నూకలు చెల్లాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం విషయంలో మొండికేస్తూ రా�
ఆయిల్పామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. ఇందుకు 11 ఆయిల్పామ్ కంపెనీలకు వివిధ జిల్లాల్లో 9.46 లక్షల ఎకరాలను కేటాయించింది. ఆయా కంపెనీలు దాదాపు రూ.130 కోట్లతో నర్సరీలు ఏర్ప�
వడ్ల కొనుగోళ్లవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, మండిపోతున్న ఇంధన ధరలపై గురువారం గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రైతన్నకు దన్నుగా నిలుస్తూ.. మేడ్చల్లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి మల్లారెడ్డ
యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. బీజేపీయేతర పార్
దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? నీటి అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చే వ్యర్థ పదార్థం వలె, మత కల్లోల అ�
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. వడ్లు కొంటామని ఒకరు, �
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యంను కేంద్ర ప్రభుత్వమే కోనుగోలు చేయాలని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రంగారెడ్డి జిల్లా ప�