పేదల సంక్షేమం, సామాజిక పరివర్తన, ఆర్థికాభివృద్ధి, గ్రామీణ వికాసం, రైతుల సంతోషం’ వంటి ప్రధాన లక్ష్యాల దిశగానే రాష్ట్రప్రభుత్వ గమనం కొనసాగుతున్నదనటానికి తాజా బడ్జెటే సాక్ష్యం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇ
కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. గురువారం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ�
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలపై నమోదైన 17 కేసులను ఉపసంహరించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసాకాండ కేసు కూడా ఉన్నది
Parag Narvekar | ఓ చిన్న పరికరం. అమెరికాలో కొంటే వేల డాలర్లు. భారతదేశంలో అయితే లక్షకుపైగా. అదే ఇప్పుడు పదివేల రూపాయలకే లభిస్తున్నది. వాతావరణం గురించి తెలుసుకోవడానికి రైతు ఇకనుంచి ఆకాశం వైపు చూడాల్సిన పన్లేదు. ఓ చిన�
రాష్ట్రంలో వరిసాగు భారీగా తగ్గింది. గత యాసంగితో పోల్చితే ప్రస్తుతం 35 శాతం వరకు వరి సాగు తగ్గడం గమనార్హం. గత యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ప్రస్తుతం 34.21 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు. గతేడాది యాసంగ
రసవత్తరంగా సాగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో మరో కీలక ఘట్టానికి సమయం దగ్గరపడింది. నాలుగో దశలో భాగంగా 59 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి.
బీజేపీ కార్యకర్తలు మరోసారి గూండాగిరీకి దిగారు. పసుపుబోర్డు ఏర్పాటుపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై రాళ్లదాడి చేశారు. కమలం కార్యకర్తల దాడిలో పలువురు రైతు లు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయి. యువ ఐఏఎస్లకు ఈ విధానాలు పాఠాలుగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్ర ఐటీ, పుర�
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలు ఓటర్లకు పోటీపోటీగా తాయిళాలు ప్రకటిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఓటర్లపై వరాల జల్లు కు
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరమున్నదని పలు రాష్ర్టాల రైతు సం ఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ
‘మోటర్లకు మీటర్లు వద్దన్నా బిగించారు. రీడింగ్ తీసి బిల్లులు చేతిలో పెడుతుంటే, ఎప్పుడు కట్టాల్సి వస్తుందోనని భయమేస్తున్నది. మీటర్లు బిగించినప్పుడు ఎందుకని ప్రశ్నిస్తే, బిల్లులు రావు అని చెప్పారు. ఇప్ప�