అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైన రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు వివిధ పద్దతుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు సమర సంక్రాంతి పేరిట నిరసనలు నిర్వహిస్తున్నారు. శన
హైదరాబాద్: జాతీయ యువజన దినోత్సవం 2022 పురస్కరించుకుని సుప్రసిద్ధ రైతు సమాజాలలో ఒకటైన రాష్ట్రీయ కిశాన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్(ఆర్కెపీఏ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని మిర్చీ రైతులు సంఘటితం క
Minister vemula | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న ముప్పేట దాడిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తున్నది. పోనీ యంత్రాలతో సాగు చేద్దామంటే నిధుల కొరత. దీంతో రైతులు పరిస్థితులతో రాజీపడుతూ అత్తెసరు దిగుబడితో సర్దుకుపోతున్నారు. ఈ సమస్యకు చెన్నారావుపేట కేంద్రంగా ఏర్పాట
ఎరువుల ధర పెంపుతో ఎవుసం కుదేలు బీజేపీ ప్రభుత్వం రైతులను బతకనియ్యది 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెట్టింపు అన్నరు ఉల్టా సాగు పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేస్తున్నరు రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చుత�
పొద్దుతిరుగుడుతో భారీ లాభాలు ఆసక్తి చూపుతున్న రైతులు పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వి
సడలని దీక్షతో కేంద్రం మెడలు వంచి సాగుచట్టాల రద్దు డిమాండ్ను సాధించుకున్న రైతులు.. పంట ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధర’ (ఎమ్మెస్పీ)ను సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి. సాగు మీద పెడుతున్న పెట్టుబడి కూడా రాని ప
CM KCR | ఎరువుల ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, కోట్ల మంది రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కేసీ�
ఓవైపు గుట్టలు.. అటవీ జంతువుల ఆవాసాలు.. మరోవైపు పచ్చని పైరు.. అడవి జంతువుల దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు మంచె నిర్మించాడు. మంచెపై కూర్చొన�
పండుగలా రైతుబంధు సంబురం ముందే వచ్చిన సంక్రాంతి శోభ ర్యాలీలు, ముగ్గుల పోటీలు నవధాన్యాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్: పంటలకు పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన మొత్�
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కందుకూరు/మహేశ్వరం, జనవరి 10: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని చూసి ఓర్వలేకనే బీజేపీ, �
మేడ్చల్ జిల్లా రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల�
ఖమ్మం :పంటల పెట్టుబడి సొమ్ము అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు ఆరాద్య దైవం అయ్యాడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం నగర హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారుల అసోస�
నేటితో 50 వేల కోట్లకు చేరనున్న సాయం కేసీఆర్ చొరవతో సాగుకు మంచిరోజులు అన్నదాతలకు తొలిగిన పెట్టుబడి రంది కొనసాగుతున్న రైతుబంధు వారోత్సవాలు డప్పుచప్పుళ్ల మధ్య ఎడ్లబండ్ల ర్యాలీలు ముఖ్యమంత్రి చిత్రపటాలకు