వెల్లడించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో 5వేల పేజీల చార్జిషీట్ దాఖలు నిందితులుగా ఆశిష్ సహా 14 మంది పేర్లు లఖింపూర్ ఖీరీ, జనవరి 3: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో గతేడాది అక్టోబర్లో రైతులను కార్లతో
Raitubandhu Celebrations | రాష్ట్ర మంతటా రైతుబంధు సంబురాలు పండుగ వాతావరణంలో మొదలయ్యాయి. యాసంగి సాగుకోసం రైతుబంధు నగదు అన్నదాతల ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషంతో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.
Rythu Bandhu celebrations | సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చ�
Agriculture | భూమ్మీద అత్యంత కష్టమైన పని వ్యవసాయం. అయితే అదే అన్నింటికంటే ఉత్తమమైంది. రైతులు భూమికి ఇరుసు లాంటివాళ్లు. ప్రజలు, పశువుల ఆకలి తీర్చడం ద్వారా భూభారం మొత్తాన్నీ వాళ్లే మోస్తున్నారు. అంతేకాదు, ఎవరికి వా�
Protem Chairman Bhopal Reddy | నాటి సమైఖ్య పాలనలో రైతులు ఎరువులు, విత్తనాలు, రుణాల కోసం
క్యూలైన్లలో చెప్పులు పెట్టి చకోర పక్షిలా ఎదురు చూడాల్సి వచ్చేది. నేడు సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఇండ్ల వద్దకే సంక్షేమ ఫలాలు చేరుతున్నా�
మమ్మల్ని పీక్కుతినే రాబందులు లేరురైతుబంధుతో అన్ని విధాలా లాభంకడిపికొండ రాజిరెడ్డి స్వానుభవం హనుమకొండ సబర్బన్, జనవరి 1: పై ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కడిపికొండ రాజిరెడ్డి. హనుమకొండ జిల్లా హసన్పర్త�
Success Story : ఎవరూ ఊహించని రీతిలో చెరకు రసంతో పానీపూరి, జిలేబీ వంటి రుచికరమైన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తయారుచేయవచ్చని అంబాలాకు చెందిన విపన్ సరీన్ అనే ఇంజనీర్ చాటిచెప్పారు. ఈ వినూత్న ఉత్పత్తులతో ర�
కేంద్రం కంటే తెలంగాణే మిన్న కుంటి సాకులతో రైతులను కుదిస్తున్న కేంద్రం రైతులు పెరిగినా.. సాయం తగ్గించని రాష్ట్రం పీఎం కిసాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు 1,09,114 కోట్లు రైతుబంధు ద్వారా 66.61 లక్షల మంది రైతులకు 50,632 �
అన్నదాతల ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు నాల్గోరోజు రంగారెడ్డి జిల్లాకు రూ.44.70 కోట్లు, వికారాబాద్ జిల్లాకు రూ.46.28 కోట్ల డబ్బులు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతుల హర్షం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకా�
హైదరాబాద్: శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతశ్రేణిలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను పరిచయం చేయనుందని తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కులగూడెంకు చెందిన రైతు జెట్ట హన్మయ్యకు మూడెకరాల భూమి ఉన్నది. రైతుబంధు ప్రారంభానికి ముందు ఆయన ఏటా వ్యవసాయానికి వడ్డీ వ్యాపారులవద్ద అప్పు చేసేవారు. వడ్డీ అధికంగా ఉండట�