రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కులగూడెంకు చెందిన రైతు జెట్ట హన్మయ్యకు మూడెకరాల భూమి ఉన్నది. రైతుబంధు ప్రారంభానికి ముందు ఆయన ఏటా వ్యవసాయానికి వడ్డీ వ్యాపారులవద్ద అప్పు చేసేవారు. వడ్డీ అధికంగా ఉండట�
Rythu Bandhu | టంగ్… టంగ్… మంటూ పెట్టుబడి సాయం నగదు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 28వ తేదీ నుంచి మొదలైన ప్రక్రియ రెండో రోజు జోరుగా
మెట్ట ప్రాంతాల్లో నూనె గింజలను సాగు చేయడం వల్ల రైతులు అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) ఇన్చార్జి డైరెక్టర్ డా.దినేశ్ కుమార్ చెబుతున్నారు. ఖరీఫ్లో నీటి వన�
ఖమ్మం : రైతుబంధు పథకం..అన్నదాతల్లో మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.ఖాతాల్లోకి డబ్బులు చేరిన వేళ రైతన్నలు సంబురాలు జరుపుకుంటున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సర్కార్ రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి జమ చేస�
పెద్దఅడిశర్లపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల అందించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడెం స్టేజీ వద్ద రైతు అగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అడ్తీవ్యాపారుల అప్పుల వసూళ్లు సంవత్సరం పాటు వాయిదా వేయించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కోరారు.మంగళవారం అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాయకులు మార్కెట్ �
Minister koppula | రైతాంగానికి సహకార బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. నష్టాల్లో నడిచిన సహకార బ్యాంకులు లాభాల బాట పట్టించేందుకు పాలకవర్గం చేసిన కృషి గణనీయమైందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
గత పదిహేడేండ్లలో మొదటిసారి దేశ వ్యవసాయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.9 శాతానికి చేరుకున్నది. ఇది ఆశాజనకమైన అభివృద్ధిగా 2020-21 ఆర్థిక సర్వే తెలియజేసింది. దేశంలో వ్యవసాయం ప్రైవేటు రంగంలో కొనసాగుతున్నఅతిపెద్ద
చండ్రుగొండ:మండల పరిధిలోని రావికంపాడు, గానుగపాడు గ్రామాల్లో మిర్చి తోటలను హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల మిరపతోటలకు వచ్చిన తామర పురుగు, నల్లి
టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా అభిమానులు, పాలోవర్లను పలుకరిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi konidela). డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవం (national farmers day)సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేయ�
Horticulture University | రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు,
పత్రికకు మొదటి ప్రాధాన్యం రైతు సమస్యలే మరే అంశమైనా అన్నదాతల తర్వాతే ప్రకటనల పేజీకీ.. ఫస్ట్ పేజీకి తేడా తెలియని పీసీసీ చీఫ్ హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘నిన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రా
పంటల మార్పు దిశగా రైతులు ఈ ఏడాది భారీగా ఇతర పంటల సాగు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో వరికి బదులుగా ఇతర పంటల సాగువ�