బోనకల్లు: రైతుబంధు పథకం కోసం మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం బోనకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో 10 డిసెంబర్ 2021 న�
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్పీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు జాతీయ రహదారుల ప్రాతిపాధిక సంస్థ (నేషనల్ హైవే అథార్టీ)నుంచి మంజూరు చేసిన నష్ట పరిహారం చెల్లి
Rakesh Tikait | రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తన సొంతూరికి ఇవాళ తిరిగి వెళ్తున్నారు. ఘాజీపూర్ బోర్డర్ నుంచి 383 రోజుల తర్వాత టికా�
నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆసక్తి ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుకు అడుగులు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉద్యాన శాఖ సిద్ధం ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో 50వేల ఎకరాల్లో సాగు ప�
భావ సారూప్యతగల పార్టీలతో కలిసి పోరాటం త్వరలోనే వివిధ పార్టీలతో సీఎం కేసీఆర్ సమావేశం! రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వెల్లడి త్వరలో యాసంగి రైతుబంధు హైదరాబాద్, డిసెంబర్ 13 (నమ�
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో చెర్కుపల్లి రైతులు కేతేపల్లి, డిసెంబర్ 13: రైతుల గురించి ఆలోచించే సీఎం.. కేసీఆర్ అని, ఆయన చెప్పిన పంటలనే వేయాలని నిర్ణయించుకొన్నామని చెప్తున్నారు నల్లగొండ జిల్ల�
ఎర్రుపాలెం:రానున్నయాసంగిలో వరికి బదులు రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారిని ఎం.విజయనిర్మల సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఇనగాలి గ్రామంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కొం
అమరావతి : న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం 43వ రోజుకు చేరుకుంది. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. దాదాపు 42 రోజుల పాటు �
ధాన్యం సేకరణపై బీజేపీ డబుల్ గేమ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోహెడ, డిసెంబర్ 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపం గా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమ�
వికారాబాద్ కలెక్టర్ నిఖిల పూడూరులో కొనుగోలు కేంద్రం పరిశీలన పూడూరు, డిసెంబర్ 12: రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సూచించారు. ఆదివారం ఆమె పూడూర�
విజయంతో రైతన్నల ఇంటి బాట పచ్చజెండా ఊపిన టికాయిత్ పాటలు, డ్యాన్సులతో సంబురాలు ‘శంభు’వద్ద విమానం నుంచి పూలవాన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి న్యూఢిల్లీ/చండీఘర్, డిసెంబర్ 11: దాదాపు ఏడాదికి పైగా సుదీర్ఘ ఉద్
తిరుపతి: తిరుపతిలో నిర్వహించదలిచిన అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముగింపు సభను ఇండోర్గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహి
చండ్రుగొండ:మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత పదిరోజులుగా వానలు ఆగడంతో వరి కోయించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా వరికోతలు ప్రారంభమవ్వడంతో రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచు�