MLA Jeevan reddy | కార్మికులు, కర్షకులతో పెట్టుకుంటున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ పాలిట శిఖండిలా మారిందని
న్యాయం వేరు. ధర్మం వేరు. న్యాయం కొన్ని పరిమితులకు లోబడి నిర్వచితమవుతుంది. ధర్మం అందుకు అతీతమైనది. అంతిమ ఫలితం, పర్యవసానం మాత్రమే ధర్మానికి ప్రధానం. న్యాయానికి కాలదోషం ఉంటుంది. ధర్మం కాలాతీతమైనది. న్యాయం త�
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పోలీసుల వల్ల రైతులెవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత ధీరజ్ ప్రసాద్ సాహు, ఆప్ నేత సంజయ్ సింగ్ అడిగి�
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం సహకార సంఘం పరిధిలోని 876 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేలలోపు రుణమాఫీ వర్తించినట్లు సొసైటీ అధ్యక్షులు కిలికి ఎల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్య
Telangana | రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపం�
Mahesh Bigala | కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశంస వడ్ల తక్షణ కొనుగోలుకు ఆదేశించలేం తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ.మూ
కందుకూరు : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరు అమోయ్ కుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడుతూ, ఆరుతడి పంటను వేసుకోవాల�
ములకలపల్లి: రైతులు ప్రభుత్వ సూచనల మేరకు వరికి బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అశ్వారావుపేట ఏడీఏ అఫ్జల్బేగం సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ములకలపల్లి, పూసుగూడెం గ్రామాల్లోని రైతువేదికల్లో రైతులకు య
న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి నిప్పులు చెరిగారు. పరిహా�
చండీఘడ్: తన కారుపై రైతులు దాడి చేసినట్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్లోకి ఎంటరైన సమయంలో.. బుంగా సాహిబ్ వద్ద తన కారును రైతులు అడ్డుకున్నట్లు ఆమె వెల్�
డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: సీఎం గద్వాల జిల్లా పర్యటనలో రైతులతో కేసీఆర్ వేరుశనగ చేను మంచిగ కాయ పట్టిందా? ఇత్తనం ఏం పెట్టినవ్? ధర మంచిగున్నదా? రోడ్డు పక్కన పొలాల్లోకి వెళ్లి పంట పరిశీలన మినుము, వేరుశనగ పం�