పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నేనున్నానంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’ పథకంతో కొత�
మహబూబాబాద్ 13 : రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చే�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బీమా’ పథకం నేపథ్యంలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. దీంతో ఏదైనా కారణం�
ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. హాజీపూర్ మండలంలోని కొండాపూర్, దొనబండ, బుద్ధిపల్లి గ
పరిహారం ఇవ్వనందుకు రైతుల ఆగ్రహం 34 ఏండ్లు వేచిచూసి.. చివరకు కఠిన నిర్ణయం మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని వడోదరలో ఘటన గాంధీనగర్, ఆగస్టు 8: ‘కాలువ నిర్మాణానికి మీ వ్యవసాయ భూములను ఇవ్వండి’ అని ప్రభుత్వం అడగ్గా�
హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ప్రజలు,రైతులకు ప్రమాదకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినలపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ బిల్లు కేవలం కార్ప
ప్రభుత్వ సూచనల మేరకు చాలామంది అన్నదాతలు పత్తి సాగుకే మొగ్గు చూపారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు వేసిన పంటల్లో 70 శాతం పత్తి పంటనే సాగు చేశారు. ఇప్పటికీ 3లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. ఇందులో 2 లక్షల ఎకరా�
వనపర్తి : వనపర్తి నియోజకవర్గానికి చెందిన 70 మంది రైతులు స్టడీ టూర్ నిమిత్తం మహారాష్ట్రలోని బారామతి పర్యటనకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. బారామతిలో విజయవంతంగా నడుస్తున్�
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం రైతులతో కలిసి పొలం దున్ని, నాటేశారు. అనంతరం మహిళా రైతులతో కలిసి పొలం -గట్లపై భోజనం చేశారు. మంత్రి తమతో భ�
రైతు బిడ్డ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్కు కండ్లు మండుతున్నాయని, అందుకే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస�
పసుపు బోర్డు విషయంలో ఆది నుంచి ఎంపీ అర్వింద్ కల్లబొల్లి మాటలు చెబుతూ వస్తున్నారు. పసుపు రైతుల ఓట్లతో ఎంపీగా గెలిచి మూడేండ్లు గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పసుపు బోర్డు విషయం �
Farm Influencers | వీరికి ఎప్పుడూ పొలం ధ్యాసే. లేచిన దగ్గర్నుంచి రైతన్నకు ఎలా సాయం చేయాలన్న ఆలోచనే. పలుగు, పార, నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్లే రైతన్నల కోసం.. కెమెరా, ట్రైపాడ్, డ్రోన్లు తీసుకొని క్షేత్రస్థాయికి వ