రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి సంగెం ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి సంగెం, నవంబర్ 23: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎంపీపీ కళ�
రాయపర్తి/పర్వతగిరి, నవంబర్ 23: పశుపోషణతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర గోశాలల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అన్నారు. జింకురాంతండాలో మంగళవారం స్థానిక నందీశ్వర గోశాల న
ఊట్కూర్, నవంబర్23: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యాసంగి వరి సాగు చేయకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి గణేశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నపొర్ల రైతు వేదిక �
Minister KTR | తెలంగాణ బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
దేశ ఆహార భద్రతకు, భారత రైతాంగ భవితవ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమించే మూడు సాగు చట్టాలను రద్దుచేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆహ్వానించదగినదే. ఇది దేశ వ్యవసాయ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న రైతాం�
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామన్న సీఎం కేసీఆర్ చట్టాల రద్దు దేశ రైతులు సాధించిన అద్భుత విజయం అమరుల కుటుంబాలకు కేంద్రం 25 లక్షలు ఇవ్వాలి ఆందోళనల్లో పాల్గొన్నవారిపై కేసులన్నీ ఎత్తివేయాలి సాగుకోసం ఆత్మన�
కొత్త విద్యుత్తు చట్టాలతో రైతులకు పెను నష్టం వాటిని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి వాపస్ తీసుకునేదాకా పోరాటం: కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్య�
చిక్కడపల్లి, నవంబర్ 20: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం 20వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం సుందరయ్య
సీఎం కేసీఆర్ ధర్నా ఫలితమే.. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు ఉప్పల్, నవంబర్ 20 : రైతులకు మద్దతుగా చేపట్టిన సీఎం కేసీఆర్ ధర్నాకు, రైతుల పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చ�
సాగు విధానాల్లో కేంద్రం డొల్లతనాన్ని, నీళ్లు, కరెంటుపై ఢిల్లీ అవగాహనాలేమిని బయటపెట్టి దుమ్ము దులిపిన కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ఆవశ్యకతను, కేంద్ర ప్రభుత్వ �
రేవంత్రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న రైతు కామారెడ్డి జిల్లా బస్వాపూర్లో చేదు అనుభవం కామారెడ్డి, నవంబర్ 19: ‘తప్పుడు మాటలొద్దు.. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు బాగానే కొనుగోలు చేస్తున్నది. మాకెవలకూ సమస్యనే లే�
farm lawsChronology of Farmers protest | ఎట్టకేలకు రైతులు విజయం సాధించారు. ఏడాదికి పైగా ఎండ, వాన, చలి లెక్క చేయకుండా మొక్కవోని ధైర్యంతో చేసిన ఉద్యమానికి ప్రతిఫలం దక్కింది. ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, నిరాహర దీ�
farm laws repealed | రైతుల మేలు కోసమేనని చెబుతూ మోదీ ప్రభుత్వం గత ఏడాది మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులకు లాభం చేకూర్చేందుకే ఈ చట్టాలను తెచ్చామని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకున్నప్పటికీ.. �
Telangana | వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటన చేయడం, ఈ దేశ రైతుల విజయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుల్లెట్లకు, లాఠీలకు, పోలీసు కంచెలకు రైతులు ఎదుర�