దుగ్గొండి: ప్రల్లె ప్రగతిలో భాగంగా ప్రధాన రహదారుల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్కు రైతులు సహకరించాలని వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరారు. బుధ
న్యూఢిల్లీ: పంట వ్యర్ధాలను కాల్చకుండా రైతులను ప్రభుత్వమే నియంత్రించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీలో కాలుష్యం అంశంపై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ర�
మద్దతు ధర | రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు. బుధవారం జిల్లా కే�
Telangana | తెలంగాణ రైతులు సంతోషంగా ఉండటం రాష్ట్ర బీజేపీ నాయకులకు నచ్చడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు, కా�
‘కంచె చేను మేస్తే…’ అనే నానుడి కేంద్ర ప్రభుత్వ తీరుకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. రైతును కాపాడాల్సిన కేంద్రం రైతుపై పగవడుతున్నది. ‘జై జవాన్ జై కిసాన్’ అన్న నినాదం మర్చిపోయినట్టుంది మన కేంద్రం. ఒక
కరీమాబాద్ : రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఖిలావరంగల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యం�
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ | రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనెగింజలు ప్రజల అవసరానికి, ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. దీన్ని గుర్తించి రైతులు యాసంగీ సీజన్లో వరికి బదులు పప్పులు, నూనెగింజలు..ఇతర లాభా�
Nallagonda | భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని మంత్రి
Bandi Sanjay | నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanjay) నిరసన సెగ తగిలింది. నల్లగొండ టౌన్లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద బండికి
మేడ్చల్ జిల్లాలో రెండు సంచార పశు వైద్యశాలలు టోల్ ఫ్రీ నంబర్ 1962 ఫోన్ చేస్తే వైద్య సేవలు మేడ్చల్, నవంబర్ 13 , (నమస్తే తెలంగాణ): రైతుల గడప వద్దకే పశు వైద్య సేవలు అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ర�
తిరుమల: గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ ద్వారా గోవులు, ఎద్దులు ఉచితంగా ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆవు, ద
Farmers | రైతు (Farmer) పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని చెప్పారు.
మంత్రి నిరంజన్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజకీయాలు తప్పా రైతాంగం మీద ప్రేమ లేదు. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీ రైతుల మెడలకు ఉరితాళ్లు పేనుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్