తిరుమల: గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ ద్వారా గోవులు, ఎద్దులు ఉచితంగా ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆవు, ద
Farmers | రైతు (Farmer) పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని చెప్పారు.
మంత్రి నిరంజన్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజకీయాలు తప్పా రైతాంగం మీద ప్రేమ లేదు. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీ రైతుల మెడలకు ఉరితాళ్లు పేనుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్
Trs Dharna | రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా..టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నాకార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొన
TRS Dharna | వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తలపెట్టిన నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ
కొనుగోళ్లు బంద్ పెట్టి.. ఆర్థిక భరోసాకు సున్నం కొట్టి.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దిక్కుతోచని అన్నదాత యాసంగిలో వరి వద్దంటే ఏమివేయాలని ఢిల్లీపై ఆగ్రహం హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): దశాబ్దాల తరబడ�
ప్రకాశం: అమరావతి రాజధాని కోసం రైతులు శాంతియుతంగా కొనసాగిస్తున్న మహాపాదయాత్రపై ప్రకాశం జిల్లా చదలవాడలో పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అ
Telangana | వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నిర్వహించిన ధర్నాలపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిప�
వంటేరు ప్రతాప్రెడ్డి | గ్రామాల్లో రైతులకు అందుబాటులో గ్రామాల వారీగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 8: గతేడాది 11,716 మంది వ్యాపారస్తులు ఆత్మహత్యకు పాల్పడినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. అదే ఏడాది బలవన్మరణానికి పాల్పడిన 10,677 మంది రైతులతో పోలిస్తే ఇది ఎక్కువని తెలి
కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకుంటలేదు రైతులకు మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి తొర్రూరు, నవంబర్ 8: చేతులెత్తి మొక్కి చెబుతున్నా.. యాసంగిలో వరికి బదులు అధిక లాభా లు వచ్చే పంటలు సాగు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత
ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసుధన్ తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో సొసైటీల ముఖ్య కార్యనిర్వాహక అధికార�