మహాముత్తారం: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల కోరుకు ధరఖాస్తులు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం మండలంలోని మినాజీపేట, రేగులగూ
భూపాలపల్లి : ప్రభుత్వం అటవీభూముల హక్కుల చట్టం కింద అటవీ భూముల్లో కాస్తులో ఉన్న భూములకు మాత్రమే పట్టాలు (హక్కు పత్రాలు) ఇవ్వడానికి నిర్ణయించుకుందని, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న వారికి కాదని జాయింట్ కల�
సంజయ్ మనిషైతే.. నీతి ఉంటే ధాన్యం కొంటామని కేంద్రంతో చెప్పించాలి ఢిల్లీ బీజేపీ వరి వద్దంటున్నది.. సిల్లీ బీజేపీ వరి వేయాలంటున్నది.. ఏది నిజం నన్నంటే క్షమించిన.. తెలంగాణ రైతుల్ని ఆగంబట్టిస్తే మెడలు విరిచేస�
కేంద్రం తీసుకుంటానంటే వరి వేద్దాం లేదంటే వరికంటే లాభమొచ్చేవి ఉన్నయి మీడియా భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వరి వేసే విషయంలో రైతులు తొందర పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రతి గింజనూ కొంటాం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోన్/వరంగల్/సత్తుపల్లి, నవంబర్ 7: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల �
యువ రైతు వినూత్న ఆలోచన పత్తికి స్ప్రింక్లర్తో నీటి సరఫరా సమయం, డబ్బు, నీరు ఆదా చేర్యాల, నవంబర్ 7: ఓ యువ రైతు వినూత్న ఆలోచన ఆయన పంటకు ప్రాణం పోసింది. పీజీ చదువుకొని వ్యవసాయం చేస్తున్న ఆయన తక్కువ సమయంలో పత్తి
మంత్రి ఎర్రబెల్లి | వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
Vijaya Garjana Sabha | ఈ నెల 29న వరంగల్ వేదికగా నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయ గర్జన సభను అందరి సహకారంతో విజయవంతం చేద్దామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు.
మంత్రి ఐకే రెడ్డి | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సోన్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద�
రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై నిరసనగా దిష్టిబొమ్మ దహనం ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 6: రైతులను తాగుబోతులు, పనిపాట లేని వారని కించపరిచిన హరియాణకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్చందర్ జంగా వ్యాఖ్యల పట్ల ఖమ్మం జ�
బాసర : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంద్రం బాసరలో శనివారం పీఏసీఎస్ ఆధ్వ
Haryana | భారతీయ జనతా పార్టీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా కారుపై రైతులు కర్రలతో దాడి చేశారు. హర్యానాలోని హిస్సార్ జిల్లా పర్యటనకు ఎంపీ రామ్ చందర్ శుక్రవారం వెళ్లగా, కొంత
గోదాములు లేవంటూ లారీల నిలిపివేత ప్రకృతి వైపరీత్యాలతో బస్తాలు తడిస్తే వాహనాలు వెనక్కి పంపుతున్నారు మంత్రి హరీశ్రావుకు మిల్లర్ల ఫిర్యాదు సమస్యలు పరిష్కరిస్తామని భరోసా సిద్దిపేట అర్బన్, నవంబర్ 5 : కేం�