కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ పేద రైతులపాలిట రాబందుగా మారాడు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఎమ్మెల్యే, ఆయన కుమారుల వేధ�
రైతులు సాగుబాట పట్టారు. ములుగు జిల్లాలో మూడు రోజుల క్రితం వర్షంతో పాటు రెండు రోజులుగా కొద్దికొద్దిగా వాన పడుతున్నది. దీంతో అన్నదాతలు దుక్కులను పొతం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు నాణ్యమై
వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని, నారుమళ్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది 4,60,580 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణానికి చేపట్టే ల్యాండ్ పూలిం గ్ నోటిఫికేషన్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) రద్దు చేసింది. నగరం చుట్టూ ఓఆర్ఆర్ నిర్మించేందుకు భూ సేకరణ కోసం గతంలో నోటిఫికే�
తూకంలో మోసం చేస్తూ రైతుల పొట్టగొడుతున్న బీజేపీ నాయకుడు అధికారులకు పట్టుబడ్డారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్కు చెందిన బీజేపీ నేత కుమ్మరి నర్సింలు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాలాజీ వేబ్రిడ్జిని (ధర్మకా�
పంట ఏదైనా నాణ్యమైన విత్తనం ముఖ్యం. విత్తనం బాగుంటేనే పంట దిగుబడి బాగా వచ్చి, రైతుకు నాలుగు పైసలు మిగులుతాయి. త్వరలో వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాల కొనుగోలులో రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యహర�
నాటు వేసినప్పటి నుంచి కోత దశకు చేరుకునే వరకు వివిధ స్థాయిల్లో యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఇది వరకు వరికోతను కూలీలను పెట్టి నూర్పిళ్లు చేయడంతో పశుగ్రాసనికి కొరత ఉండేది కాదు. మారుతున్�
దేశానికి అన్నంపెట్టే రైతన్నపై ప్రధాని మోదీ కక్ష కట్టారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మోదీ ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
రైతుల నడ్డివిరిచే నల్లచట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రైతుల్లో పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకునేందుకు బీజేపీ కిందామీదా అవుతుంది. రైతుల పేరుతో కార్యక్రమాలను నిర్వహించి వారి మద్దతు కూడగట్టేంద�
నోయిడా, మే 31: సిరా దాడులు, భౌతిక దాడులు రైతుల గొంతును నొక్కలేవని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. సోమవారం బెంగళూరులో తనపై జరిగిన సిరా దాడిపై ఆయన స్పందించారు. ‘ఇలాంటి దాడులకు భయపడేవాళ్
మన పొరుగు దేశం శ్రీలంక.. చరిత్రలో ఎరుగనటువంటి ఆర్థిక మాంద్యంలో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అక్కడి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థ�
జిల్లాలోని రైతు లందరూ ఈకేవైసీ అప్డేట్ చేసుకునేలా వ్యవసా య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాల యంలో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సం�