ముథోల్ : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విట్టోలి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం�
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: సింఘు సరిహద్దుల్లో దళిత రైతు లఖ్బీర్ సింగ్ దారుణహత్యను నిరసిస్తూ యూపీ, ఉత్తరాఖండ్కు చెందిన వందలాది మంది రైతులు బుధవారం ఢిల్లీకి ర్యాలీగా వెళ్లారు. అయితే వారిని ఢిల్లీ పోలీసు�
న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అంటే ఉత్పత్తికి మార్కెట్లో విలువన�
ఏన్కూరు: వాణిజ్య పంటలు వేసి తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీతో ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కూరగాయల పంటలకు డ్రిప్ ఇరిగేషన్, పంది�
Paddy Cultivation | యాసంగిలో రైతులు వంటి పంట వేసుకోవచ్చు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351 కొనుగోలు కే�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్రావు తెలిపారు. దీని కోసం విస్తరణ అధికారులు వారికి కెటాయించిన కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలు �
ఆగ్రా (యూపీ), అక్టోబర్ 25: రైతుల పాలిట ఉరితాళ్లుగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన బీజేపీకి వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు ఎవరూ ఓటు వేయొద్దని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ ప�
ఖమ్మం: రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోనే సాగు రైతుల మనుగడ ఆధారపడి ఉందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయ అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా రైతులు, ఉద్యానశాఖ అధికారులతో
ధాన్యం రైతుకు తెలంగాణ అండ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏడేండ్లలో 84 వేల కోట్ల ధాన్యం సేకరణ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం తొలి ఎజెండా. ఇందుకోసం ఏం చేయడానికైన�
ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్�
సిరిసిల్ల జిల్లా మొర్రాయిపల్లె రైతుల ఏకగ్రీవ తీర్మానం ముస్తాబాద్, అక్టోబర్ 22: సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పంటల మార్పిడి చేపడుతామని మరో గ్రామ రైతులు ముందుకొచ్చారు. నూనెగింజలు, చిరు ధాన్యాలనే సాగుచేస్తా�
ప్రకృతి వ్యవసాయం | తిరుపతి : తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సేవ్ స్వచ్ఛంద సంస
అందుబాటులో అన్నిరకాల విత్తనాలు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతున్నదని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, �