నిజామాబాద్ : ఈ వానా కాలం సాగుకు సంబంధించి నిజాం సాగర్ ఆయకట్టుకు శనివారం సాయంత్రం 4 గంటలకు నీరు విడుదల చేస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బాన్సువాడలోని తన నివా
ఇప్పుడు బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సరిగ్గా మూడు వారాల క్రితం మీటర్లు పెట్టారు.. పెట్టిన పదిహేను రోజులకే బిల్లులు పంపటమూ మొదలుపెట్టారు. అదీ అలా ఇలా కాదు.. ఏకంగా రూ.5 వేల నుంచి రూ.8 వే
పట్టా పాస్బుక్ ఉన్న రైతులందరికీ రుణాలు ఇస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టం చేశారు. డీసీసీబీ మహాజన సభ గురువారం హనుమకొండ జిల్లా పరిషత్హాల్ల�
రైతులు ఎకరానికి లక్ష రూపాయలు ఆర్జించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని మొర్సకుంటతండా, మెగ్యాతండాలో గురువారం జరిగిన శ�
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 108 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరణ చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో మే నెల మొదటి వారంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. గ్రేడ్ ‘ఎ’ �
రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. దే�
వ్యవసాయశాఖ సేవలు రైతులకు ఏవిధంగా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేకంగా కాల్సెంటర్ను ఏర్పాటు చేసింది.నాంపల్లి పబ్లిక్గార్డెన్లోని రైతుబంధు స�
ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న కర్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తప్ప. రెండు కార్లకు ఎకరానికి పది వేల పెట్టుబడినిచ్చి.. రైతుల
రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. వానకాలానికి సంబంధించిన రైతుబంధు సహాయాన్ని ఈ నెల 28 నుంచి రైతులకు అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ మిగలకుండా అందరికీ సాయం అందించాలని అధికారులన
ఏరువాక పౌర్ణమి మొదలుకొని వ్యవసాయపనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. తొలకరి పలుకరించడంతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వనపర్తి జిల్లానూ తాకడంతో రైతులు ఊపిరి పీల్చుకొని అరకలకు, ట్రాక్టర్లకు �
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. తొలకరి వానలు కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. డిమాం�
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అమలౌతున్న ఈ-నామ్ విధానం పలు రాష్ర్టాల మార్కెట్లకు మార్గదర్శంగా నిలుస్తుంది. గతంలో రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం టెండర్లు పూర్తి అయి కాంటాలు వేసుకొని డబ్బులు తీస�
జిల్లాను తొలకరి పలకరించింది. తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో రైతులు వానకాలం సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనగా, దానికి అనుగుణంగా విత్తనాలు విత�
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అనునిత్యం రైతులకు అండగా ఉంటున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మండలంలోని శఖునవీడు గ్రామంలో రూ.20 �
గతేడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా తొలకరి పలుకరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం ప్రాంతాల వారీగా బుధవారం వరకు కురిసింది. మృగశిర కార్తె వచ్చినా భానుడు భగభగమనగా రెండురోజుల