గోదాములు లేవంటూ లారీల నిలిపివేత ప్రకృతి వైపరీత్యాలతో బస్తాలు తడిస్తే వాహనాలు వెనక్కి పంపుతున్నారు మంత్రి హరీశ్రావుకు మిల్లర్ల ఫిర్యాదు సమస్యలు పరిష్కరిస్తామని భరోసా సిద్దిపేట అర్బన్, నవంబర్ 5 : కేం�
Minister Harish rao | మల్లన్నసాగర్.. రైతుల తలరాత మార్చే, తరతరాలు నిలిచే ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్లముందు ఆవిష్కృతమైందని
జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సిద్దిపేట అర్బన్ : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల సమస్యతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై గత నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు వక్రీక
మంత్రి నిరంజన్ రెడ్డి | వానాకాలంలో వచ్చిన వరి దిగుబడిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధాన్యం కొను�
చిట్యాల: ఆధునిక వ్యవసాయంలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రైతు వేదికలు ఎంతోగానో ఉపయోగపడుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. మండలంలోని నైన్పాక, జూకల్ గ్రామాల్లోని రైతు వేదికలను ఎ�
పంట మార్పిడి | వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్ర�
అవసరమైన చోట వెంటనే కొనుగోలు కేంద్రాలు కలెక్టర్లకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశం తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు సూచన హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యమంతా కొన�
ఘజియాబాద్, నవంబర్ 1: వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్రానికి ఈ నెల 26 వరకు గడువు ఉందని, మరుసటి రోజు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనను ఉద్ధృతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్�
దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ
మంత్రి హరీశ్ రావు | గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మార్కెట్లోని నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలనే డిమాండ్తో సోమవారం చాంబర్ ఆఫ్ క
రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్ : రైతులు మార్కెట్ డిమాండ్ బట్టి పంటలను సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవిశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్
మంత్రి సత్యవతి రాథోడ్ములుగు టౌన్, అక్టోబర్ 30: పోడు వ్యవసాయం చేస్తు న్న అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీఇచ్చారు. పోడు సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణప
రాకేశ్ టికాయిత్న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఇకపై పండిన పంటను విక్రయించడానికి రైతులు పార్లమెంటుకు వెళ్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. రైతు ఉద్యమం నేపథ్యంలో టిక్�