మంత్రి వేముల | నిజామాబాద్ : ప్రభుత్వం రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు-భ�
రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ కర్షకులకు ఎనలేని లాభం వస్తుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రూ.వేల కోట్లు వెచ్చించి మ�
Telangana Farming | ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని, రొటీన్గా ఉన్న పంటల సాగు విధానాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నర్మెట : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని హాన్మంతాపూర్ గ్రామంలో నూతన�
సీఎం కేసీఆర్ | గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ప్రగతిభవన్లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిం�
ఖమ్మం: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రఉద్యానవనశాఖ ఉప సంచాలకురాలు, సూక్ష్మనీటి పథకం ప్రత్యేక అధికారిణి విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్ర
చండీగఢ్: పంజాబ్, హర్యానా, రాజస్థాన్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోని 130 చోట్ల రైతులు రైల్ రోకో చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి �
కేంద్ర క్యాబినెట్ నిర్ణయంన్యూఢిల్లీ: ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై కేంద్రం రూ.28,655 కోట్ల నికర రాయితీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ)
ములకలపల్లి: అక్టోబరు 18న కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన సెమినార్ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పిలుపునిచ్చారు. ములకలపల్లిలోని రైతుసంఘం కార్యాలయంలో వర్సా శ్రీరాముల�