అన్నం పెట్టే రైతన్నలను హత్య చేసిన ఘనత బీజేపీకే దక్కింది. ఉత్తరప్రదేశ్లో నలుగురు అన్నదాతల హత్య బీజేపీ వినాశనానికి నాంది. ఈ ఘటన మన ప్రాంతంలో జరిగితే ఎలా ఉంటుందో, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. టీఆర్ఎస్ రైత�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరీలో నిన్న నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కు�
‘తేమ’ సాకుతో ధాన్యం కొనుగోలు వాయిదా హర్యానా, పంజాబ్లలో రైతుల ఆందోళన దిగొచ్చిన కేంద్రం… నేటి నుంచి ధాన్యం సేకరణ న్యూఢిల్లీ/చండీగఢ్, అక్టోబర్ 2: వరి రైతుపై కేంద్ర ప్రభుత్వం కత్తికట్టినట్టు వ్యవహరిస్తున
భద్రాచలం : పర్ణశాలమండల పరిధిలోని పెద్దనల్లబల్లి రైతువేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేం�
కామేపల్లి: ఓ వ్యక్తి విలేకరి ముసుగులో పలువురు రైతులను బ్యాంకు రుణాల పేరుతో బురుడీకొట్టించి లక్షల్లో నగదు వసూలు చేశాడు. కామేపల్లి మండలంలో ఓ పత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్ కొంతమంది రైతులకు అగ్రికల్చర్
కల్లూరు: మండల పరిధిలోని పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి గ్రామాల్లోని రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు యు.న
హైదరాబాద్, సెప్టెంబర్ 29: మహీంద్రాకు చెందిన స్వరాజ్ ..రాష్ట్ర మార్కెట్లోకి కొత్త హార్వెస్టర్ను విడుదల చేసింది. స్వరాజ్ ప్రో కంబైన్ 7060 పేరుతో విడుదల చేసిన ఈ హార్వెస్టర్.. వరి రైతులకు మెరుగైన ఉత్పాదకతన
చెరువు జలకళతో రైతుల్లో ఆనందం బీబీపేట్ : రెండున్నర దశాబ్దాల తరువాత ఏడు గ్రామాల ఆయకట్టుకు నీరందించే చెరువు ప్రసుత్త భారీవర్షాలతో జలకళను సంతరించుకున్నది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం పెద్ద చెరువు న�
సిరిసిల్ల : రైతులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సిరిసిల్ల సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాసుగౌడ్ అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సం�
Telangana Agriculture | వ్యవసాయం దండుగ అన్న చోట.. వ్యవసాయం పండుగైంది. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. ఈ రంగంలో భారతదేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. పలు రాష్ట్రాలకు
చండ్రుగొండ: పంటమార్పిడి పద్ధతిలో పంటల సాగు చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి అనూష అన్నారు. మంగళవారం రావికంపాడు క్లస్టర్ రైతువేదిక భవనంలో జరిగిన గుర్రాయిగూడెం రైతు అవగాహన సమావేశంలో ఏఓ పాల్గొని ప్రసంగించా