మంత్రి హరీశ్రావు | రైతులను ఆదుకున్న పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్లో రైతులు, విత్తన ఉత్పత్తి దారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు.
పదవికి రాజీనామా చేయాలని రైతుల డిమాండ్5 వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష నందిపేట్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి ర
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రాష్ట్ర అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్�
అప్పుల్లో ఉన్నవారికి అండగా రుణ ఉపశమన కమిషన్ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారుల ఒత్తిడిని తగ్గించే చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందికి సాయం ఆత్మహత్యల నివారణకు మూడేండ్లుగా కృషి హైదరాబాద్, సెప్టెంబర్ 21
Crop rotation | రైతులు ఒకే పద్ధతిలో కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పంట సాగుకు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
కర్షకుల కోసం వినూత్న కార్యక్రమాల అమలు వ్యవసాయరంగ జాతీయ నిపుణుల కితాబు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వ్యవసాయరంగ �
పంట ఉత్పత్తులపై లాభాల్లోనూ రైతులకు వాటా దక్కాలి : వ్యవసాయ నిపుణులు | రైతులు సాగు చేసిన పంటలు మార్కెట్లో విక్రయించిన తర్వాత.. తయారయ్యే ఉత్పత్తుల లాభాల్లోనూ వాటా దక్కాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు అభ
మంత్రి కేటీఆర్ | తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం పండించే రైతులకు ఉరి పెడుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బాయిల్డ్ రైస్ కొనమంటే కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు.
భూపాలపల్లి : ఫెర్టిలైజర్స్ డీలర్లు ఎరువుల అమ్మకాలను ఆన్లైన్లోనే జరపాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యం�
కడియం శీహరి | రైతులు తమకు న్యాయం చేయాలని మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కడియం శ్రీహరి రైతులతో కలిసి కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం అందించారు.