ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి.. అపాయింటెడ్ డేను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ…తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ బుధవారం ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు హనుమంత్తో పాటు పాండు, మురళీ కృష్ణ తదితరులను అరెస్టు చేసి.. ముషీరాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు.
– చిక్కడపల్లి, జూన్ 24