వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, విచారణ పేరిట కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని సీఎం రేవంత్ కుట్ర పన్నాడని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్�
మక్కల కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ధ్వజమెత్తారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో �
పేదింటి బిడ్డలకు పెళ్లి సమయంలో ఆసరాగా నిలిచేలా.. పెళ్లి పెద్దగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ పాలనలో అభాసుపాలవుతున్నది.
ప్రజాపాలన ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తున్నది. దీంతో అక్రమంగా తరలించేందుకు వ్యాపారులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అభివృద్ధి పనుల పేరుతో.. మరికొందరు ఇందిరమ్మ ఇండ్లకంటూ.. యథేచ�
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతర�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాలు ఆగమవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ మాతాశిశు సంరక్షణలో కీలక భూమిక పోషించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఘోరంగా దెబ్బతిన్నది. రెండేళ్లుగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు డిమాండ్ లేకపోవడంతో ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. చేతిలో రూ.కోట్లు
పత్తి కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ మాయాజాలాన్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు అండగా నిలిచింది. వానకాలం మొదలైన ప్పటి నుంచి పండించిన పంట మార్కెట్కు చేరేదాకా రైతులు పడిన అవస్థను బీఆర్ఎస�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దుయ్యబట్టారు.
కంచె చేను మేసినట్లుగా.. జలవనరులను పరిరక్షించాల్సిన హెచ్ఎండీఏ లేక్ విభాగం ఇప్పుడు ఆ రికార్డులను తారుమారు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల పేరిట, చెరువుల రికార్డులను ఆన్లైన్ పోర్టల్లో ల
మూడు దశాబ్దాలపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించి అలసిపోయిన విశ్రాంత ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు సతాయిస్తున్నది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రయోజనాలను అందించకుండా వేధిస్తున్నది. ప్రశాంతంగా.. సంతోషంగా గ�
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను పెండింగ్లో ఉంచుకోకుండా, వెంటనే సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తహసీల్దార్కు సూచించారు. మెండ�