కేసీఆర్ సుస్థిరపాలనలో గాడినపడ్డ తెలంగాణ బతుకుబండి కాంగ్రెస్ రాకతో ఆగమాగమైంది. దాదాపుగా అన్నిరంగాలూ పడకేశాయి. అందులో భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యారంగం కూడా సర్కారు చేతకానితనం వల్ల సమస్యల సుడ�
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయడం లేదు, టోకెన్లు ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా యూరియా ఇవ్వడం లేదని వెంటనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం చించోళి, మహబూబ్నగర్
తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ సమైక్యతకు కట్టుబడి నాడు నిజాం నవాబు హైదరాబాద్ సం స్థానాన్ని విలీనం చేశారన
కాంగ్రెస్ అలసత్వం.. కరీంనగర్ నియోజకవర్గానికి శాపంలా మారింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆశల పల్లకి ఎక్కించిన సర్కారు, ఆ తర్వాత చోద్యం చూస్తున్నది. కరీంనగర్ రూరల్ మండలంలో పైలెట్ గ్రామం బహదూర్ఖ
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు యూరియా కోసం రైతులు తల్లడిల్లుతుంటే.. మరోవైపు గ్రామాల్లో నీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల కొద్దీ తాగునీరు రాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయా జిల్లాల పార్టీ కార్యాలయాల్లో భరతమాతకు పూల మాలలు వేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా �
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దగ్గరపడుతున్నా భూ క్రబద్ధ్దీకరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం గడుపు�
బడా బాబుల భూములు కాపాడేందుకే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి, పేద రైతుల భూములు గుంజుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం
యూరియా కోసం అవే బారులు.. అవే బాధలు రైతుల కు తప్పడం లేదు. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు జాగారం చేసి క్యూలో నిల్చున్నా ఎరువు అందని పరిస్థితి నెలకొంది.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా క�
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ప్రభుత్వానికి నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం తేల్చి చెప్పగా మంగళవ
గులాబీ శ్రేణులు కష్టపడి పనిచేసి జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్రకు నాంది పలుకాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకొనేందుకు వచ్చిన అవకా�
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటే ఖబడ్దార్.. అంటూ పోలీసు నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. కాంగ్రెస్ నేతల హామీలు నమ్మి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టిన తమకు.. ఈ ప్రభుత్వాన్ని కూ�
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కామార�