‘కేవలం ఏడు ప్లాట్లు అమ్మితేనే ఎకరానికి రూ.151 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ఇంకా ఉన్న వందల ఎకరాలు అమ్మితే మరెంత రావాలే. అందుకే ఆలస్యం చేయొద్దు. ఖాళీ జాగల జాబితా తీయండి., లీజులన్నీ రద్దు చేయండి. మార్కెట్లో పెట్టేద�
హెచ్ఎండీఏ పనితీరులో మార్పు వచ్చింది. గతంలో మాదిరి ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టే విధానం మరిచిపోయింది. ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్క్షనల్ అడ్వైజరీలు(టీఏ) లేదా ఏజెన్సీలకు పనులు అప్పగించి, వారి సూచ
పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భ�
గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్)తేల్చిచెబుతున్నది. ఇటీవల చేపట్టిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిన పల్లెలు నేడు నిధులు లేక అస్తవ్యస్తంగా మారాయి. ప్రతి చిన్న గ్రామ పంచాయతికీ సొంత భవనం ఉండాలన్న గొప్ప సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి నిధు�
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి రెండేళ్లు పూర్తైంది. అసెంబ్లీ ఎన్నికలకు
వ్యవసాయానికి నిరంతర త్రీఫేజ్ విద్యుత్ను సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. నిండు �
నగర ప్రజలకు ఆట, ఆహ్లాదం భారం కానున్నది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇండోర్స్టేడియం, ల్యాండ్రోమార్ట్తోపాటు మ్యూజికల్ గార్డెన్ను ప్రైవేటీకరణ చేసే దిశగా బల్దియా పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. దీంతో మ
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోస పూరిత వైఖరిని అవలంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9న ఖైర తాబాద్లోని రవాణా కార్యాలయం ముట్టడితో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్�
నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టుపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. రెండేండ్లుగా ఏర్పాటు ప్రక్రియ చేపట్టకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఏపీ ప్రభుత్వం మూడేండ్లకు ఒకసారి రెగ్య
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసిన కాంగ్రెస్ సర్కారు.. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరక
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లా ఆగమాగయ్యింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలనిచ్చి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాట�
బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థుల వసతి గృహాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటే అవుననే చెప్పవచ్చు. వరుసగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురై అస్వస్థత పాలవుతున్నా అధికారులు మాత్రం న�