విదేశాల్లో ఉంటూ కూడా పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ అద్భుతంగా పనిచేస్తున్నారని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్రెడ్డి బృందాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశంసిం�
420 హామీలతో ప్రజలను మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హైడ్రా, మూసీ పునరుద్ధరణ పేరిట పేదల ఇండ్లను కూల్చివేసింది. బుల్డోజర్లతో బస్తీలను తొలగించి అనాథలను చేసింది. హైడ్రా, మూసీ పేరిట వంచనకు గురైన కాంగ�
చెరువుల పరిరక్షణ పేరిట పేదల ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు అవే చెరువులను అభివృద్ధి పనుల కోసం భ్రష్టు పటిస్తున్నది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏకంగా వందేండ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్యూచర్ సిటీ కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేస్తూ, మున్సిపాలిటీ కార్మికులకు రూ. 1.5 కోట్ల జీతాలివ్వలేక పోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిప�
Himachal Pradesh | ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చీరావడంతోనే గ్యారెంటీల అమలును అటకెక్కించింది.
తెలంగాణను ఆగం చేసిన కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు, సబ్బండ వర్ణాలు అడుగడుగునా తిరగబడుతున్నారు. దీంతో ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు భారీగా పోలీసులను మోహరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడిచినా భూ క్రమబద్ధీకరణకు మోక్షం లభించడం లేదు. ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివాసం ఉన్న వారికి నిబంధనల మేరకు భూ క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తుల�
అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం అక్రమార్కులకు అండగా నిలిస్తే.. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ నిచ్చి గద్దెనెక్కిన పాలకులు వాటిని గాలికొదిలి.. ప్రశ్నించినందుకే పగబడితే..తమను పట్టించుకునే �
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున�
గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గుడిసెవాసులు ధర్నా చేశారు. అక్కడే బైఠాయించి కాంగ్రెస్ సర్కా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలో రైతులకు జరుగుతున్న అన్యాయాలు... నీళ్లు లేక ఎండిన పంటలపై ఈ ఏడాది నమస్తే తెలంగాణ సమర శంఖం పూరించింది. ఎండిన పొలాలు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం, యూరియా
బీఆర్ఎస్ హయాంలో పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉన్న పాలమూరును కాంగ్రెస్ ప్రభుత్వ వలసల జిల్లాగా మార్చుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. నిజంగా ఎవరైనా దుష్మన్ ఉన్న�