జ్లూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునితకు మద్దతుగా .. భద్రాచలం నుంచి సైకిల్పై వచ్చిన తూతిక ప్రకాష్ వినూత్నంగా బోరబండలో ఎన్నికల ప్రచారం చేశాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై తనకున్న అభిమాన్న�
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్వీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు బుధవారం హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశ�
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కలెక్టర్ను ప్రకటనలో కోరారు. ఇప్పటికే కొ�
కాంగ్రెస్ సర్కారు వ్యవసాయరంగాన్ని విస్మరిస్తున్నది. రైతులకు సమగ్ర సమాచారం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికల పర్యవేక్షణను గాలికొదిలేసింది.
బొమ్మనపల్లి గ్రామస్తులు రోడ్డెక్కారు. ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు.
ప్రతికూల వాతావరణం రైతును పరేషాన్ చేస్తున్నది. అధిక వర్షాలతో తెల్లబంగారం నల్లబడిపోతున్నది. ఇప్పటికే యూరియా సకాలంలో అందక.. అకాల వానలు కురిసి పత్తి పంట దిగుబడి తగ్గిపోగా.. ప్రస్తుతం మొంథా తుపాన్తో మరో ముప�
అధికారంలోకి వస్తే మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. రబీ సీజన్(2024-25)లో వడ్లు అమ్మగా, ఎప్పుడెప్పుడు డబ్బులిస్తారోనంటూ రైత�
“రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఉద్దెర ముచ్చట్లు ఎక్కువ.. పని తక్కువ... ఇంత అధ్వానమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలే... సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమా సిగ్గు సిగ్గు... కళ్లున్నా చూడలేని కబోదులు స్థానిక మంత
అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకం ఒక్క రోజు మురి పెంగానే మిగిలిపోయింది. ఈ ఏడాది జూన్ నెలలో కాంగ్రెస్ సర్కారు పలు సెంటర్లలో ఎగ్ బిర్యాని వడ్డించి షో చేసింది. దీనిపై
ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మా ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రమాదవశాత్తు చనిపోతే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన రూ.5 లక్షల బీమా పథకాన్ని కూడా రేవంత్ సర్కా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన తమ దరఖాస్తులను ప్రభుత్వం కుట్రపూరితంగా కావాలనే తిరస్కరించిందని పలువురు ఫార్మా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ సర్కారు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండడం లేదు. బడులను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని గొప్పగొప్ప మాటలు చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నది. గ్రేటర్లోని పాఠశాలల అ�