కుక్కను చంపాలంటే దానిపై పిచ్చి కుక్క అని ముద్ర వేయాలనే నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఒంటపట్టించుకున్నట్టుగా ఉంది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించే గొర్రెల పంపిణీ పథకం నిర్వీర్యానికి ప్రభుత్వ�
రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. వేలాది మం ది ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్న అపా యింటెడ్ తేదీ, కొత్త బస్సుల కొనుగోలు వం టి కీలక అ�
రాష్ట్రంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి) నుంచి వెంటనే నీటి పంపింగ్ను ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమా�
నకిలీ, కల్తీ పురుగు మందుల అమ్మకాలను అరికట్టాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కల్తీ పురుగు మం దుల వాడకం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది. అంతరంగీక రక్షణకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేవలం రూ.3,349 కోట్లు మాత్రమే కేటాయించి, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్లో గతంకంటే రూ.35
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నది. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఎన్నికల ముందు హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా రుణాలను మాఫీ చేస్తూ దగా చేస్తున్నది.
ధరణిలో పెండింగ్ దరఖాస్తులు పేరుకుపోయాయి. గత కేసీఆర్ సర్కారు ధరణిలో మార్పులు చేసే అధికారాలన్నీ కలెక్టర్లకు ఇవ్వడంతో ఇవి పరిష్కారం కాలేదు. అందుకే దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాలను తహసీల్దార్లు
కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆశ కార్యకర్తలు కన్నెర్ర జేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కదం తొక్కారు. వందల సంఖ్యలో తరలివచ్చి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర
ఇదేనా ప్రజాపాలన అంటూ.. కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆశ కార్యకర్తలు సోమవారం ఆయా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాపాలన పేరు చెప్పి గద్దెనెక్కిన కా�
Jagadish Reddy | రుణమాఫీకి ఇచ్చిన డబ్బులకంటే ఫ్లెక్సీలు, ప్రచారాలు, పాలాభిషేకాలకే ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది. రూ.1,000 కోట్ల విలువైన మూడు బాండ్లను ఆర్బీఐ వద్ద వేలానికి పెట్టింది. 13 ఏండ్లు, 16 ఏండ్లు, 18 ఏండ్ల క�