స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకుండా నాన్చుడు ధోరణి అవలంబించిన రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.. కానీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేయకుండా సమస్యను తెచ్చిపె�
ప్రభుత్వం దళిత విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని బెస్ట్ అవైలబుల్ పథకం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేడుకున్నారు. సర్కారు నుంచి రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ
‘మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో మా బతుకులు ఆగమవుతు న్నయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినంక ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడంతో ఇబ్
అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ జిల్లా చెన్నారావుప�
ఎన్నికల హామీలను అమలుచేసేదాకా ప్రభుత్వాన్ని వెంటాడుతామని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. 108 అంబులెన్స్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెం�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కస్టం మిల్లింగ్ రైస్ గందరగోళంగా మారింది. 2024-25 వానాకాలం సీఎంఆర్ ఇప్పటికీ ముగియలేదు. గత యాసంగి సీజన్లో సేకరించిన ధాన్యాన్ని కేటాయించలేదు. కొత్తగా వానాకాలం సీజన్లో ధ�
కాంగ్రెస్ ఇరవై పాలనలో ఏ ఒక్క ఆటో డ్రైవర్ను ఆదుకోలేదని, ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు.
గతేడాది మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య ఇప్పటికే విభేదాలున్నాయి. పైకి బాగానే మాట్లాడుకుంటున్నా అంతర్గతంగా పోరు నడుస్తున్నట్టు తెలుస్తున్నది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఓవైపు శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తున్నట్లు ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీచేసిన కాంగ్రెస్ సర�
20 నెలల పాలనలో ఏనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత మూడు నెలల పాటు చేసిన హడావుడి ఎన్నికల ష
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా సోమవారం రాత్రి వనపర్తి మండ ల స్థాయి సన్నాహక సమావేశం నిర్
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఈ వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర�