గురుకుల భవనాలకు సం బంధించిన నెలవారీ అద్దెలను పెం చాలని ప్రతిపాదనలు పంపొద్దని ప్రి న్సిపాల్స్ను ఎస్సీ గురుకుల సొసైటీ ఆ దేశించింది. జోనల్ ఆఫీసర్లకు సొసైటీ కార్యదర్శి శారద ఆదివారం ఉత్తర్వులు జారీ చేశార�
డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివారం సిద్ధాపూర్ దద్దరిల్లింది. మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు, పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆందోళన చేపట్టారు.
జిల్లాలో మక్క రైతుల గోసం ఎవరికి పట్టడం లేదు. దీంతో మక్క సాగు చేసిన రైతులు తమ పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పంట సాగు చేయడం ఒక ఎత్తైతే దానిని అమ్ముకోవడానికి అంతకు మించి ఇబ్బందులు పడుతున్నార�
రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోంది. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది. నెలలుగా పంట ఉత్పత్తులను చేతిలో పట్టుకుని తిరుగుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
ధాన్యం కొనుగోళ్లలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను
పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్నపూర్ణగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో మగ్గుతున్నదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. శుక్రవారం బోథ్ మారెట�
ధాన్యం సేకరణలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్లో రైతు వెంకటాపు రం శంకరయ్య శుక్రవ�
వానకాలం సీజన్ సమీపిస్తోంది. మరికొద్ది రోజుల్లో రైతులు సాగు పనుల్లో నిమగ్నమైపోతారు. విత్తనాలను నాటిన రైతులకు యూరియా తప్పనిసరి అవుతుంది. కానీ, ఖమ్మం జిల్లాలో యూరియా నిల్వలు మాత్రం లేవు. కాంగ్రెస్ సర్కార
కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. వారి పోరాట పటిమ వల్లే పార్టీ తెలంగాణ రాష్ర్
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులకు కన్నీరే మిగులుతోంది. అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. రెండున్నరేళ్లలో అడుగడుగునా అన్నదాతలకు ఇక్కట్లే దాపురిస్తున్నాయి. సాఫీగా సాగు కాలం సాగకపోవడంతో నిత్యం కంట కన్నీరు తప�
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలు అరిగోస పడుతున్నరు. పంట చేతికొచ్చిందన్న సంబురం అటుంచితే నెల దాటినా కేంద్రాల వద్ద పడిగాపుల కష్టం మాత్రం పోలేదని ఆవేదన చెందుతున్నరు.