మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) కో-కన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది.
మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) కో-కన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. దీనికి మండలంలోని ఫార్మా బాధిత గ్
గ్రేటర్ హైదరాబాద్లో హోర్డింగ్లు భయపెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచ్చలవిడిగా గ్రేటర్ వ్యాప్తంగా అనుమతి లేని హోర్డింగ్లు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఖజా�
కాంగ్రెస్ మాయ మాటలను ఎవరూ నమ్మరని మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు పక్కన నిర్మించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీపై ఉన్న మోజు, లేని ఫ్యూచర్సిటీపై ఉన్న ఆరాటం పేద విద్యార్థుల ఫ్యూచర్పై లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని మాజీ మంత
‘రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం, రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది’ అని మాజీ మంత్రి, స�
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంపుహౌస్ను సందర్శిస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. శనివారం ఆయన బీఆ
ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాలకుల బేషజాలు, ముందుచూపు లేని నిర్ణయాలతో గోదావరి జలాలు వృథా అవుతున్నాయని ‘తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం’ (టాస్క్) ఆందోళన వ్యక్�
సీఎం రేవంత్రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కాంస్ పార్టీలో గందరగోళం నింపింది. జెడ్పీటీసీగా 2006 లో రాజకీయ జీవితాన్ని మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభి ంచిన సీఎం రేవంత్రెడ్డి 20 ఏండ్లు గడిచిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళ�
Patlolla Karthik Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలనలో ప్రజలకు , సమాజంలో నాలుగవ స్తంభమైన జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నాయకుడు పట్లోల్ల కార్తిక్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.