రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ విధానాన్ని పూర్తిగా మార్చాలన్న మరో వివాదాస్పద నిర్ణయాన్ని తెలంగాణ విద్యాకమిషన్.. రాష్ట్ర సర్కార్ ముందుంచింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ సర్కార్ హయాంలో రంగనాయకసాగర్ నుంచి కాళేశ్వరం 11వ ప్యాకేజీలో చేపట్టిన ఎల్-4, ఎల్-5, ఎల్-6 క�
విద్యా కమిషన్ నివేదిక, సిఫారసులు ఇప్పటికే వివాదాస్పదం కాగా, తాజాగా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి.
నీటిపారుదల శాఖ హైదరాబాద్ యూనిట్లో కొద్ది నెలల క్రితం ఇష్టారీతిన చేపట్టిన బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నాడు ఎలాంటి విచారణలు లేకుండానే పలువురు ఇంజినీర్లను బదిలీ చేసిన ప్ర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాయమాటలు నమ్మి ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మం�
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండేలా, సకల సౌకర్యాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని మంజూరు చేసింది.
ఎస్సీ కార్పొరేషన్ కింద పేద రైతుల పొలాల్లో బోర్లు వేసే పథకంలో భాగంగా జిల్లాలో మూడేళ్ల క్రితం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతోపాటు మూడేళ్ల క్రితమే ఎంపిక చేసిన స
నాగోలు బ్రిడ్జి ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లూ కూల్చకుండా చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను మధుపార్క్, హైదర్షాకోట్ ప్రాంతం మూసీ బాధితులు శనివారం సందర్శించారు.
యాసంగి సాగుకు యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. పంటలకు సరిపడా యూరియా సరఫరా కావడంలేదు. గత ఆరేండ్లలో ఫిబ్రవరి గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఫిబ్రవరిలోనే అత్యంత తక్కువగా యూరియా విక్రయాలు నమోదయ్యాయి. దీంతో ర
మార్పు అనే నినాదంతో రెండేండ్ల క్రితం అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నది. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో పేదల భూములను ప్రభుత్వం లాక్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికైనా నీళ్లు అందుతున్నా యా అని ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, మైసంపల్లి గ్రామానికి వచ్చి ఇకడి పచ్చని పొలాలను చూడాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్రావు హితవు పలిక
‘ఓట్లేసి గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తగిన శాస్తి చేసింది. మా పాపం ప్రభుత్వంలోని పెద్దలకు తప్పక తగులుతుంది. ఎవరికో మేలు చేసేందుకు మమ్ములను ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులకు మా ఉసుర
రైతులు, ప్రజలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటితో రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని సంతాయిపేట్ గ్రామ�