నిలోఫర్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నంబర్ 88ను అమలు చేస్తూ ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశాన్ని �
ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద చక్కెర ఫ్యాక్టరీగా పేరొందిన బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు కళావిహీనంగా మారింది. పాతికేండ్ల క్రితం జాయింట్ వెంచర్ పేరిట నిజాం షుగర్స్లోని ఈ శక్కర్నగర్ యూని�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్లను విస్మరించడం తగదని, వెంటనే వారితో చర్చలు జరిపి వారి సమస్యలు,డిమాండ్లను పరిష్కరించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు డిమాం డ్ చేశారు. సిద్దిపేటలోని విద�
ఉమ్మడి జిల్లాలో డిగ్రీ విద్య డీలా పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో వేల సంఖ్యలో సీట్లు ఉన్నప్పటికీ.. వందలు, పదుల సంఖ్యలో కూడా ప్రవేశాలు జరగడం లేదు. అధ్యాపకులు, సిబ్బంది కొరత; వసతుల లేమి వంటివి అక్కడ ప్
పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. అన్నం పెట్టే రైతన్నకు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు ఏనాడు పెట్టుబడి సాయం సక్�
యాసంగి సీజన్ పూర్తికావొచ్చింది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభమయ్యాయి. ‘రైతుభరోసా’ మాత్రం పూర్తిస్థాయిలో అందనేలేదు. అంటే పేదలకు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభ�
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలన్న ముసుగులో కాంగ్రెస్ సర్కారు సామాన్య ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది. ఖజానాను నింపుకోవడమే ఏకైక లక్ష్యంతో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే పె�
మెదక్లోని నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ నర్సింగ్ కళాశాలను బ
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, అప్పటి వరకూ విద్యుత్ కార్మికులు పోరాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. అదివారం మహబూబాబాద్ జిల్లా తొర్�
హైదరాబాద్ నగరంలో సామాన్యుడికి సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణమే కరువైంది. అధునాతన రవాణా వ్యవస్తకు చిరునామాగా మారిన మెట్రో రైలుపై ప్రస్తుత సర్కారు గోరుచుట్టుపై రోకలిపోటులా వ్యవహారిస్తోంది. గత ప్రభుత్�
సిద్దిపేట అంటేనే సీఎం రేవంత్రెడ్డికి కడుపుమంట ఉందని, ఈ ప్రాంతంపై వివక్ష చూపుతూ అన్యాయం చేస్తున్నాడని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
అమీన్పూర్ సర్కిల్ ఐలాపూర్ గ్రామ శివారు పరిధి ప్రధాన రహదారి పక్కన హైడ్రా అధికారులు చిరు వ్యాపారులు వేసుకున్న షెడ్లను జేసీబీలతో కూల్చివేయించారు. సమయం ఇవ్వకుండా కనికరం లేకుండా..ఒక్కసారిగా షాపులను కూల
వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలోని హస్తం పార్టీలో ముసలం మొదలైంది. వేములవాడ మున్సిపల్లో 28 వార్డులకు గానూ 13 స్థానాలను మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ కౌ