అంబర్పేటలో బతుకమ్మ కుంట వ్యవహారం.. బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్రెడ్డి ఆక్రమణదారుడు అంటూ పదేపదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఆరోపణలు చేశారు. చివరకు ఆయనకు గజం భూమిపై పట్టా లేదంటూ టైటిల్పై కోర్టులో కే
మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ చేయొద్దని పరీవాహక ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు సాగుతున్నది. తమ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని వేడుకుం�
సకాలంలో మక్కల కొనుగోళ్లు జరగక మక్క రైతులు కష్టాలతో విలవిలలాడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒకవైపు వడ్లతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు మక్కలు కొనడంలేదని �
జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్క పంటను ప్రభుత్వం రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు ప్రతీ ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల్సిందేనని బీఎంఎస్ ఆటో యూనియన్ హెచ్చరించింది. ఉచిత బస్సుతో ఆటోవాలాల జీవనోపాధి దెబ్బతీసిన ప్రభు
అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేమ�
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దేశ మూలవాసులైనా అడ వి బిడ్డలకు స్వాతంత్య్రం రాలేదు. సమాఖ్య పాలనలో రాష్ట్రంలోని చెంచుల ఉనికిపై ప్రభుత్వాలు దెబ్బకొడితే స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెంచులను కడుపుల
నగరం నడిబొడ్డున పచ్చని పందిరిలా కనిపించే కేబీఆర్ పార్క్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అభివృద్ధి పేరిట కాంక్రీట్ అడవిని నిర్మించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడి వన్యప్రాణులతోపాటు ప్ర�
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపనున్నతున్నదని, అందులో భాగంగానే జీవో 7 తీసుకొచ్చిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎ
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టగా, తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలోనూ ఆర్టీసీ కార్మికులు సమ�
తెలంగాణ సర్కార్ చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన (సీపెక్ సర్వే) ఫలితాలను మంత్రులు ఇటీవల అట్టహాసంగా విడుదల చేశారు. కానీ, ఈ భారీ గణాంకాల సేకరణ వెనుక శ్రమించిన లక్ష మందికి పైగా ఎన్యుమరేట�
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తున్నదని, కేంద్రం నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదని చేవెళ్ల ఎంపీ కొండా విశేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్, సంగారెడ్డ�
కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తి వేయాలని భారీ కుట్రలు చేస్తుందని బీసీ జాక్ చైర్మన్ ఎంపీ కృష్ణయ్య తెలిపారు. ఆదివారం బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో బీసీ నేతలు నీల వె