Congress Failure | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ఆధ్వర్యంలో దస్తురాబాద్ మండల కేంద్రంలో రైతులకు బాకీ కార్డులను పంపిణీ చేశారు.
అజ్ఞానం.. అరాచకం.. అవినీతి.. అబద్ధం.. అనే నాలుగు తలలతో బుసకొడ్తున్న అనుముల నాగుపాము పాలన ఇది! వెయ్యి రోజులుగా రైతులను రాచిరంపాన పెడ్తున్న రాక్షస పాలన ఇది! నిరుద్యోగులను నిండాముంచిన, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన,
BRS | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై గులాబీ దండు నిరసన తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ తీసింది. అదాలత్ జంక్షన్లో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు వినయ్భాస్కర్ను
High Court | కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరిట ప్రభుత్వం హిమాయత్సాగర్లోని తమ భూములను తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ బాధితులు హైకోర్టులో పిటిషన్ ద�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తన సోదరులు, అనుచరులు కలిసి రాష్ర్టాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కొండా సురేఖ
అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని, అందుకే ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున�
హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని ఓదెల మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో గడిచిన రెండేండ్లలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుందో తెలియడానికి నమోదవుతున్న మరణాలే నిదర్శనం. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సుమారు 12 మంది ఇసుక లారీల కిందపడి చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు మాని, ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలుచేయాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం గా ‘నేతన్నకు భరోసా’ పథకానికి ఆర్భాటంగా శ్రీకారంచుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో అమలుచేస్తామని గొప్ప�
సింగరేణిలో కారుణ్య నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా మంగళం పాడుతున్నది. ఎన్నికల ముందు ‘కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్త�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులైనా ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చకపోవడంతో సెప్టెంబర్2 నుంచి
దేవుళ్ల మీద ఒట్లు వేసి సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో అర్హులందరికీ సంక్షేమ పింఛన్లు ఇస్తామని, పింఛన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పిన మాటలు కాలగర్భంలో కలస
కాంగ్రెస్ ప్రభు త్వం 1000 రోజులుగా రైతులను మోసం చేస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు ఆరోపించారు. ‘రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు గోవిందా..’ అంటూ రైతులు ఆదివారం నిరసన తెలిపారు. ఆరు గ్యా