పెన్షన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘మేడిగడ్డ ప్రాజెక్టు అవసరం లేదు. ఎల్లంపల్లి ఉంటే చాలు’ అంటూ చెప్పిన కాంగ్రెస్ నేతలకు ప్రకృతే మరోసారి కాళేశ్వరం అవసరాన్ని తెరపైకి తెచ్చింది. కేసీఆర్ రీడిజైనింగ్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకత ఏమ
దశాబ్దాలుగా నమ్ముకున్న ఇల్లును రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం కూల్చివేసింది. పరిహారం కింద అధికారులు టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లను చేతిలో పెట్టారు. వాటిని నిర్మాణ రంగ మార్కె
Charvaka Trust | హైడ్రాతో పేదల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. చివరికి పండుటాకులపైనా పంజా విసురుతున్నది. వారి సంక్షేమం కోసం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు కక్ష పూరితంగా సబ్స్టేషన్�
వయసు ధ్రువీకరణ, పలు ప్రభుత్వ సంక్షేమ సేవలు పొందేందుకు వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులను 2006 నుంచి అందజేస్తున్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని ఏపీ పోలీసులు అడ్డగించారు. గురువారం ఆయన రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా పరిధిలోగల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగ
కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కేసీఆరే తిరిగి అధికారంలోకి రావాలని ప్రజ లు కోరుకొంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర చెప్�
Nomula Bhagat | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యాం నుంచి పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతున్న ఆంధ్ర జలదోపిడిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని మాజీ ఎమ్మెల్యే నోమ�
సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి కంపెనీకి రూ.200కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టిబెట్టి కాంగ్రెస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందనే బీఆర్ఎస్ ఆరోపణలపై అధికార పార్టీ నేతలు ఒక్కో తీరుగా స�
ఉద్యోగం వచ్చిందని మురిసిపోయారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగమైనా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని విధుల్లో చేరారు. ‘కొన్నేళ్లకైనా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకపోతుందా?’ అనే ఆశతో ఉద్యోగం చేస్తూ వచ్చారు. వేతనాలు ఇ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదంటూ కేంద్ర జల్శక్తి స్పష్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మంగళవార�
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేమువాడ రాజన్న ఆలయం నిర్మాణంలో అడుగడుగునా లోపాలే కనిపిస్తున్నాయి. హడావుడి ప్రణాళికలు.. ముందుచూపు లేని పనులతో ఆలయ ప్రాశ్యస్థ్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యాదా�
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చిన భూసేకరణ చట్టం-2013కు ఇప్పటి అదే కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా