అట్టహాసపు ప్రకటనలు, అర్ధరహితపు శంకుస్థాపనలతో కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు గడిపింది. ఇక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన హడావుడి కూడా ప్రచారానికి సరిపోయింది.
బీసీలతో కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడిగా కి�
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ వర్తింపజేయాలని వయోధిక పాత్రికేయ సంఘం విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం నేతలు కేశవరావు, లక్ష్మణ్రావు, ఎన్ శ్రీనివాస్రెడ్డి, బండారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహారీల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ నాసిరకమని రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై సామాన్యులు, వివిధ రాజకీయ పార్టీల నే
ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. వాటిని అమలు చేయకుండా ఎగనామం పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. సరిపడా ఎరువులు, విత్తనాలు అందించకుండా రాష్ట్రం�
కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ ఆర్ నూతన అలైన్మెంట్తో చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని సీపీఎం నాయకుడు కానుగుల వెంకటయ్య మండిపడ్డారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ల�
వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణకు పొంతన ఉండడంలేదు. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి నగర అభివృద్ధి కోసం కొత్తగా ఏ పనులు చేపట్టలేదు.
ఇతడి పేరు వెంకట్రావు. పాల్వంచ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో డైలీవైజ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. జీతం వస్తేనే ఇల్లు గడిచేది. 2002లో డైలీవైజ్ వర్కర్గా చేరిన ఇతడికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకూ ఎలాంటి ఇబ�
Tribal welfare hostel | ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ డైలివేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు గత 23 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుందని జేఏసీ నాయకులు అబ్దుల్ నబీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు �
ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వరదలు వచ్చినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు వ్యాపించ
ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంక్షేమ శాఖలోని పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. భద�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబ�
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. నెలకు రూ.50 వేల వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఉన్న వేతనాన్ని సరిగ్గ�