కాంగ్రెస్ నాయకుల వేధింపులు, పోలీసుల అక్రమ కేసులకు భయపడేది లేదని, పార్టీ కార్యకర్తలకు అధిష్టానం అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. తిరుమలాయపాలెంలో గుర
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది.ఎన్నికలప్పుడు ఏవేవో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అన్నిటికి ఎగనామాలు పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు త�
తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తితో ఓరుగల్లు నుంచే ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓరుగల్లును అవమానిస్తూ... ఓరుగల్ల�
‘రాష్ట్రంలో కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచి 23,973మంది బీసీలకు రాజకీయ �
కాంగ్రెస్ సర్కార్ మాటలు నీటి మూటలయ్యాయి. 42 శాతం రిజర్వేషన్ల మాట దేవుడెరుగు. గతంతో బీఆర్ఎస్ సర్కార్ బీసీలకు ఇచ్చిన 23 శాతం రిజర్వేషన్లకే దిక్కులేదు. తాజా గా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన రిజర్వేషన్ల
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, 42 శాతం బీసీ కోటాతోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భూముల వేలం ఓవైపు.. పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ మరోవైపు. నగరం కేంద్రంగా విలువైన భూముల సారాన్ని కాంగ్రెస్ సర్కార్ పీల్చేస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అందుబాటులో ఉన్న భూముల విక్రయాలతోనే ధనార
పంచాయతీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను
‘రైతులెవరూ అధైర్యపడొద్దు. వర్షాలకు తడిసిన ప్రతీ గింజను కొంటం. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తం. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా మద్దతు ధర చెల్లించి మరీ పండిన ప్రతీ గింజ కొంటం’.. ధాన్యం కొనుగోలుపై బీజ
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మాట తప్పిందని జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా మండిపడ�
బీసీలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టేట ముంచింది. స్థానిక సం స్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ధోకా చేసింది. బీసీలకు 42% కల్పిస్తే.. రిజర్వేషన్లు 50% దాటుతాయని కోర్టులు తప్పుపడడంతో వెన�
HILT- అనే ఆంగ్ల పదానికి నిఘంటు అర్థం.. ‘కత్తి పిడి’. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపైనే కాదు, పారిశ్రామిక ప్రగతిపైనా కత్తి దూస్తున్నది.
కూలిందా? పేల్చిందా? తెల్వదు కానీ కాళేశ్వరంలో ఒక పిల్లరు కుంగితే కాంగ్రెసోళ్లు నానా రభస చేసిండ్రు. గోదావరి నదీగర్భంలో కట్టిన మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్లలో ఒక పిల్లరుకు ఇబ్బంది ఎదురైతే ఎక్కడాలేని ఆరోపణల�
పరిశ్రమల భూముల కన్వర్షన్ (హిల్ట్) పాలసీ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకు మంత్రులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి ఆరుగురు మంత్రులు వచ్చి వివరణ ఇచ్చుకున్నారంటే డ్యామేజీ ఏ స్థాయి లో ఉన్నద�