కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, బాధితుల గోడు వినేవారే కరువయ్యారని.. జిల్లా మంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకుందామని వస్తే అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేస్తారా.. ఇదెక్కడి అన్యాయం అంటూ ట్రిపుల్ ఆర్ బాధితు�
పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్యాదవ్ విమర్శించారు. తెలంగాణభవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత వాసు
రైతులకు మేలు చేయాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై రాజకీయ పడగ బుసలు కొడుతోంది. పదవీ కాలం పొడిగింపు అంశంలో బీఆర్ఎస్ నేతలకు ఒక విధంగా, అధికార పార్టీ నేతలు మరో రకంగా అన్నట్లుగా అధికారుల తీరు మారింది.
హుజూరాబాద్ పట్టణంలో వరదలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హుజూరాబాద్లో లోతట్టు ప్రాంతాలను సందర్శించి, బాధితుల సమస్యలు తెలు�
యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. అన్నదాతలు తెల్లారి లేచింది మొదలు తిండీతి ప్పలు మాని సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఓ వైపు పంట అదును దాటుతుండడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున�
కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలోని రైతులు కన్నీళ్లతో కష్టాల సాగు చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతుల అవసరాలకనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మం�
‘యూరియా కోసం రైతుల ఇక్కట్లు అంతాఇంతా కాదు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాలకు చేరుకొని అధికారుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి. గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ ఒక్క బస్తా యూరియా కూడా అందక నిరాశ�
ఇబ్రహీంపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్నది. రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోగులకు మెరుగైన వైద్యం అందడ�
కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులపై శీతకన్ను వేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని రామభ్రద క్షేత్రంలో శుక్రవారం క్షేత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ శర్మ ఆధ�
గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని కాకతీయ యూనివర్సిటీ ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేయూ మొదటి గేటు వద్ద బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ సర్కారుపై రెండేండ్లలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందని, ఆ పార్టీపై నమ్మకం లేకనే నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ల
తమ కష్టంతో రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టుకొన్న భవన నిర్మాణ కార్మికుల సొమ్ము గద్దల పాలైంది. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన కార్మిక సంక్షేమ నిధిని కొందరు పెద్దలు కలిసి యథేచ్ఛగా క�
‘మూసీ పునరుజ్జీవం’ అనే మాట కాంగ్రెస్ ప్రభుత్వం మెదడులో తెలివిగా వచ్చిన ఆలోచన. ఎన్నికల హామీల నాడు ఆ ఊసు లేదు. రాష్ట్రం అప్పుల కుప్ప అయిందనే సాకుతో పెంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలను మరిచిపోయింది.