భూపాలపల్లి జిల్లా అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయని, రేవంత్రెడ్డి 30 నెలల పాలనపై తీవ్ర వ్యతిరేక త వ్యక్తమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రెండు నెలలైనా కొనకపోవడంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలతో నష్టం వాటి�
జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజురోజుకూ ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. ఏడాదికేడాది పదో తరగతి పరీక్షల్లో �
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజ యం సాధించి అధికారంలోకి వస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం, జాన్పాక గ్రామాల్లో ఆదివారం న�
ధరల పెంపుతో ప్రధాని మోదీ ప్రజలను లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం పేరిట కేంద్రంలోని బీజేపీ.. సామాన్యులు, రైతుల జేబులు గుల్లచేస్�
రాష్ట్రంలో పేరుకుపోయిన రూ.25 వేల కోట్లకు పైగా బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ సర్కారుపై కాంట్రాక్టర్లు పోరుబాట పడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమాన్�
పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం, ఆహ్లాదకర వాతావర ణం పెంపొందించేందుకు, యువత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నేడు వెలవెలబోతున్నాయి. కేసీఆర్ పాలనలో �
ప్రభుత్వ ఖజానా నింపుకొనే క్రమంలో సామాన్యుడి గురించి కాంగ్రెస్ సర్కార్ ఆలోచన కూడా చేయలేదు. అసలే ఆర్థిక సంక్షోభంలో నెట్టుకొస్తున్న జనాలను ఎందుకు పన్నుల భారం మోపడం అనే సోయి లేకుండా కేవలం భూముల ధరలను మాత�
అసంపూర్తి రోడ్లతో ప్రజలు, ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో డబుల్ రోడ్డు విస్తరణ పనుల మధ్యలోనే నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలను కలిపే ప్రధాన రహద
సకాలంలో ధాన్యం కొనక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని, రెండు నెలలుగా కల్లాల వద్ద వడ్లు పోసుకొని కాంటాకు ఎదురుచూస్తున్న రైతుల గోస ప్రభుత్వానికి కనపడ
ముఖ్యమంత్రి పర్యటన వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి తప్పా నడిగడ్డకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుంతునాయుడు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగసభలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా కేటా యించకపోవడంపై నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా నిధులు కా