ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దాష్టీకానికి దిగుతున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆరోపించారు. అశోక్నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వా�
కాంగ్రెస్ ప్రభుత్వ భూ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబె�
ప్రజాసమస్యలపై సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎదుర్కోలేని కాంగ్రెస్ సర్కార్.. ఆయనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నదని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమా�
బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టును తామే చేపట్టామని చెప్పుకొనేందుకు కాంగ్రెస్ సర్కార్ సదరు ప్రాజెక్టుకు తాజాగా ట్రయల్ రన్ నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్�
యూరియా కొరత కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. పైకి మాత్రం ఏదో చేస్తున్నట్టు హడావుడి ప్రదర్శిస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఎరువుల దుకాణానిక�
కాంగ్రెస్ సర్కారు మెదక్ రైతులపై కక్షకట్టి సింగూరు నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సింగూరు ప్రాజెక్టు నీటిని వ్యవసాయం కోసం ఘనపూర్ ప్రాజెక్టుకు వ
కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్లను కేఆర్ఎ
శాంతియుత నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీస్ లాఠీచార్జి ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు పరాకాష్ట అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం సిగ్గు�
మేడారం మహా జాతరలో భక్తులకు మౌలిక వసతులు కరువయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే మహా జాతరకు భక్తుల అవసరానికి తగిన విధంగా మరుగుదొడ్లను నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. 2022, 2024
కాంగ్రెస్ పాలనలో భూదాహం బుసలు కొడుతున్నది. కర్కశత్వం కాటువేస్తున్నది. అది ఏ భూమైనా కావచ్చు. లగచర్లలో పేద గిరిజన భూములా? అసైన్డ్ భూములా? అటవీ భూములా? ఏ లేబుల్ తగిలించి ఉంటేనేం, కబళిస్తే పోలా? అనేది కాంగ్ర
తరతరాలుగా సాగు భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడింది. రైతుల నుంచి భూమిని లాక్కొని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. అన్య�
భూముల వేలంతోనే ఖజానా నింపుకోవాలని చూస్తున్న సర్కారు ఆశయాలకు అనుగుణంగా హెచ్ఎండీఏ అడుగులు వేస్తోంది. నగరంలో విలువైన భూములను అంగట్లో పెట్టి విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కోకాపేట భూముల వేలం�
సిలబస్ లేకుండా పరీక్షలను నిర్వహించారు. సబ్జెక్టులవారీగా నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థికి వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా, హాజరైన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూకు పిలిచారు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాజేయాలని చూస్తే ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీలో వసతి గృహాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున�