కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ సిట్ స్వతంత్రతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎ
గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్లోని తెలంగాణ భవన్లో ఏ
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను వదిలేసి కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కల�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని శ�
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ్గామాత ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆలయాభివృద్ధికి రేవంత్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవా�
సిట్ విచారణ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రభుత్వం వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ నేడు జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిష
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఎన్నికల ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ మండిపడ్డారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల �
జలమండలిలో ఐదేండ్ల నీటి బకాయిలు ఒకేసారి చెల్లించాలంటూ హుకూం జారీ చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలనెల బిల్లులు వేయకుండా తమకు తెలియని బిల్లులను ఇప్పడు చెల్లించాలని కోర�
ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు కూడా కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస పోయిన నేతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంగారెడ్డి, సదాశివపేట, అందోలు-జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లోని బీఆర్ఎస్ పార్ట
రేవంత్రెడ్డి రాక్షస పాలన సాగిస్తూ యథేచ్ఛగా రాజ్యాంగ హక్కుల హననానికి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనుముల రాజ్యాంగాన్ని అమలుచేస్తూ బాబాసాహెబ్