మర్లకుంటతండా, మేడిపల్లి గ్రామాల ఫార్మా భూముల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు స్టే ఉన్న భూముల్లోకి రెవెన్యూ, టీజీఐఐజీ అధికార
తెలంగాణ ఆర్టీసీలో ఈ ఏడాది ఏప్రిల్లో పెద్దఎత్తున సమ్మె జరిగింది. ఆ సమ్మె పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ కార్మికుడు ఆత్మార్పణం చేసుకోవడం ప్రజలను ఎంతగానో కదిలించింది. దాంతో నష్టనివ
నగరానికి ప్రాణాధారమైన మూసీ నదికి పునర్జీవం పోస్తామంటూ గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. విదేశీ కార్పొరేట్ మాయలో పడిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పౌ
రేవంత్రెడ్డి ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు మానేసి, హామీల అమలుపై దృష్టిపెట్టాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజుర�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్�
యాప్ ద్వారా యూరియా అందడం లేద ని, రైతుల బాధలు సర్కార్కు పట్టవా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆమె మెదక్ జిల్లా కొల్చారం మండలంలో పర్యటించారు.
సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు పూర్తి నష్ట పరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విమర్శించారు. సిగాచి పేలుడ�
ప్రాజెక్టులకు భూములు తీసుకోవాలంటే, నష్టపోతున్న బాధితులకు భరోసానివ్వాలి. ప్రాజెక్టు కారణంగా భవిష్యత్లో కోల్పోయే ఆర్థిక వనరులకు ప్రత్యామ్నాయం చూపాలి. కానీ ఇవేమీ లేకుండానే ప్రాజెక్టుకు మీ భూములు పోతున�
కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలూ ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయా వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు, పార్టీల నేతలతోపాటు కాంట్రాక్టర్లు, అధ
సింగరేణి సంస్థకు ఉద్యోగులు వెన్నెముకలాంటి వారని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్30, 2025న జరిగిన ప్రమాదంలో మొత్తం 54 మంది కార్మికులు మృతి చెం దారు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చేసినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు.
కాంగ్రెస్ సర్కారు అవగాహన లేకుండా తెచ్చిన యూరియా యాప్ అట్టర్ ఫ్లాప్ అయిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. అటు యాప్లో యూరియా లేదని, ఇటు షాపుల్లో లేదని, అలాంటి యాప్ ఎందుకని ప�
ప్రకృతిని చీల్చి కోటానుకోట్లను మూటగట్టాలనే సింగరేణి ప్రతిపాదనతో రామప్ప గుడి, వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే రామప్ప చెరువు విలవిల్లాడుతున్నాయి. బొగ్గు భీతావహంతో శిల్పరామం గజగజా వణికిపోతున్నది.
శంషీగూడలో ని 112.72 ఎకరాల విలువైన ప్రభుత్వ భూ ఆక్రమణల ఆరోపణలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్రావు ఒక �
సమాజంలో మెజారిటీ వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యతతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు సూచించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీసీ, ఎస్�