‘రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం’ అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్షకులు తమ కల్లాల్లో ఆరబోసిన ధాన్యపు రాసులు కనబడడం లేదు. వారాలు గడుస్తున్నా కల్లాల్లోని ధాన్యం అంగుళం కూడా కదలడం �
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా నిజాంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేక
నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకే ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూములకు, వేర్వేరు రకాల పరిహార విధానాల�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన 58, 59 జీవో కొంతమంది పెద్దలకు వరంగా మారింది. దానిని అడ్డంపెట్టుకుని జిల్లాలో రూ. 50 కోట్లకుపైగా విలువైన తుర్కయాంజాల్ మున్సి�
లింగంపేట మండలంలోని కన్నాపూర్ చెరువుకు మరమ్మతులు వారం పది రోజుల్లో చేపట్టకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఆదివారం ఆయన కన్నాపూర్ చ�
పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని మండుటెండలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో రాజీవ్ రహదారిపై రైతులు ఆదివారం ధర్నా చేశారు. రైతులకు స్థానిక సర్పంచ్ తిరుపతిరెడ్డి మద్దతుగా ధర్నాలో
బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఏడెకరాల భూ వివాదానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్పై స్థానిక బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్రెడ్డి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. సుధాకర్రెడ్డి చేసిన �
High Court | మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్టలోని 14.10 ఎకరాల భూమి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానిదేనని హైకోర్టు తేల్చింది. సర్వే నంబర్ 348/1లోని రూ.వెయ్యి కోట్ల విలువైన ఈ భూమి �
రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఇతర తాతాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటికీ, సేవలను పొడిగిస్తూ ఇచ్చే ‘కంటిన్యూయేషన
కేంద్ర జల్శక్తిశాఖ ఇటీవల అక్షింతలు వేసిన నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంలో ఎట్టకేలకు కదిలిక వచ్చింది. ప్రాజెక్టు పనులపై దృష్టి సారించింది.
కాంగ్రెస్ సర్కార్ కుట్రలో మక్క రైతులు సమిధలుగా మారుతున్నారా? రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో కేవలం 34% పంటనే కొనాలని నిర్ణయించిందా? అందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కొనుగోలులో ఇబ్బందులు సృష్టిస్తున్నదా
కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న రైతుల ఉసురు పోసుకుంటోంది. చేతికి వచ్చిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే సర్కారు మొద్దు నిద్ర పోతోంది. ఒక వైపు జొన్నలను కనీస మద్ధతు ధరకే క
అన్నదాత కడుపు మండింది. కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక రోడ్డెక్కి ఆ పంటనే తగలబెట్టి నిరసన తెలిపే దుస్థితి వచ్చింది. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొం�
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చేతగాని డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్ రావు తీవ్రంగా ఖండించారు.