కాంగ్రెస్ నేతల సిఫారసుతో ఖమ్మం జిల్లాకు చెందిన వారికి కూకట్పల్లి కైత్లాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే స్థానిక నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. బు�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ నియామకాలకు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి గ
పేదల పొట్ట కొట్టడం కాంగ్రెస్ సర్కార్కు అలవాటుగా మారింది. దశాబ్దాలుగా ఉం టున్న ఇండ్లు, భూములపై హస్తం ప్రభుత్వం కన్ను పడింది. ఏ ప్రభుత్వమూ చేయని దాష్టీకాన్ని ఒడిగట్టి జనం నోట్లో మట్టికొట్టింది. కనీసం నో�
రాష్ట్రంలో సుదీర్ఘకాలం సేవలు అందించి, రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతను ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్స్కీమ్ (ఈహెచ్ఎస్) సంక్షోభంలో పడింది. గత నెల 15న ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా డిజి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికుల కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిషరించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించకుండా నిర్లక్ష్యంగా వ�
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో విధంగా పాకులాడుతోంది. కర్షకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లుగా భారీగా ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు అందుతోన్న సాయం ఇస�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్లు రోడ్డునపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ�
తెలంగాణ రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ గొప్పులు చెప్పుకొన్నది. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చె�
జిల్లాలో మరో భారీ భూసేకరణకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇప్పటికే అసైన్డ్, పట్టా భూముల సేకరణ కొనసాగుతుండగా.. ప్రభుత్వం తాజాగా కడ్తాల్ మండలంలోని ముద్విన్, ఎక్వాయిపల్లి గ్రామాల్లో వెయ్యి ఎకరాల అసైన్డ్, �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా తయారైందని, అన్నివర్గాల ప్రజలు, రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అశ్వారావుపేట మండలంలో సోమవ
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ రోడ్డున పడేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఏండ్లనాటి ఇండ్లు, ప్రైవేట్ స్థలాలను నిషేధిత
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ.వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నాని�
పెచ్చులూడిపోయి.. ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జి రామడుగు మండలం గుండి గ్రామంలోనిది. సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనను 50 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిర్మించారు. ఈ �