రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చూపుతున్నది. ఫలితంగా అ
సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సగటున గంటకు రూ.13.6 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతున్నది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా, ఇప్పటికే కుదేలైన రియల్ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడబోతున్నది. రాష్ట్రంలో ఊహించని రీతిలో భూముల మార్కెట్ విలువలు పెరుగబోతున్నాయి.
మూడు బుల్డోజర్లు, ఆరు ధ్వంసాలు.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనకు మచ్చుతునకలు. ఓవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులను కాపాడుతున్నామంటూ హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లపైకి బుల్డోజర్లను పంప�
అభివృద్ధి పేరిట కాంగ్రెస్ సర్కార్.. రైతులను అరిగోసలు పెడుతున్నది. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు- 2 అలైన్మెంట్ ఖరారు చేస్తూ రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం హెచ్ఎండీఏ మాస్టర్
గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ మహిళా రైతుల హక్కుల వేదిక జాతీయ కమిటీ సభ్యురాలు ఆశలత డిమాండ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మర
ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. పోలీసుల పహారాలో ఓవైపు ప్రైవేట్ ఉద్యోగులతో బస్సులు నడిపిస్తూ సమ్మె ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస�
ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, హక్కుల కోసం పోరాడుదామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ మొండివైఖరి వీడి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆర్టీసీ కార్మికులు చిల్డ్రన్ పార్కు న�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతితో నర్సంపేటలో హైటెన్షన్ నెలకొన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కోల శంకర్గౌడ్ (55) గురువారం (ఈ నెల 23న) రెండో రోజు ఆర్టీసీ సమ్మెలో కూర్చొని, కాంగ్రెస్ ప్రభ�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని అల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్
Kaleshwaram | ‘మేడిగడ్డ కుంగింది.. కాళేశ్వరం కథ ఒడిసింది.. ప్రాజెక్టు పనికిరాదు.. లక్ష కోట్లు వృథా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, కొందరు కుహనా మేధావులు మోపిన నిందలన్నీ నీళ్లపాలయ్యాయి. రేవంత్ సర్కార్ రెండున్�