లింగంపేట మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జాజాల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భం
సిద్దిపేట జిల్లా కేంద్ర దవాఖాన సమస్యలకు నిలయంగా మారింది. రోగం నయం చేసుకోవడానికి ఈ దవాఖానకు వస్తే.. ఇక్కడ నెలకొన్న సమస్యలు, అసౌకర్యాలతో రోగులు మరింత సుస్తికి గురవుతున్నారు.
అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డా
రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా భోజనం, తాగునీరు, వసతుల కల్పనలో నిర్లక్ష్యం
వ్యవసాయంలో రైతులకు సహకారం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికలకు కాంగ్రెస్ సర్కారు నిధులు కేటాయించక వాటి నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో అవి వెలవెలబోతున్నాయి. అన్నదాతలను సంఘ టితం చేసి సాగులో
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ప్రాణహిత కాలనీ సమీపంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారు ల ఎంపికలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని, జాబితాపై సమగ్ర విచారణ జరిపి
ఎట్లొచ్చింది తెలంగాణ? ఎన్ని గుండెలు రగిలితే వచ్చింది తెలంగాణ? ఎన్ని గొంతులు పెగిలితే వచ్చింది తెలంగాణ? ఎందరు ఆత్మార్పణ చేసుకుంటే వచ్చింది తెలంగాణ? ఒకరా.. ఇద్దరా వందలాదిగా బిడ్డలు బలిపీఠం ఎక్కితే సాకారమయ�
రాష్ట్రంలో సీఎం, మంత్రుల సరదాలకు కోట్లు.. అన్ని వర్గాలకు తూట్లు అన్నట్టుగా పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కమీషన్ల మీద ఉన్న యావ కాంగ్రెస్ సర్కారుకు ప్రజా సంక్షేమంపై లేదని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలా లు ప్రజల కండ్లకు కనబడుతున్నాయని, రేవంత్ రెడ�
ఒకప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ విద్య పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల గ్రామాలు, తండాలు, గూడేల్లోని పేద కుటుంబాల్లో సైతం మొదటి తరం ఇంజినీర్లు, డాక్టర�
ఖమ్మం జిల్లా దానవాయిగూడెం. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సొంత నియోజకవర్గం. బడి గంట మోగే సమయం. కానీ ఆ రోజు సరార్ బడి ప్రాంగణం ఎప్పటి ఉదయంలా లేదు. పిల్లలు బడికి వచ్చారు.
రాష్ట్రంలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హామీలను విస్మరించడం, సమస్యలను పరిష్కరించకపోవడం, వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం, నెలల తరబడి పెండింగ్లో పెడుతుండడం, ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వంటి ప్రభుత్వ చర్యలపై కార్మిక�