మండల స్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా సమావేశాల నిర్వహణ ఎట్లా అన్నదానికి స్పష్టతనివ్వలేదు. సమావేశాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించకపోవటంతో చాయ్, బిస్కెట్ల ఖ
హక్కుల సాధనే లక్ష్యంగా సర్కార్పై ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈనెల 27న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొనాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ విక్
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని నిషేధిత భూముల జాబితాలో చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పేరును నిషేధ�
మత్స్యకారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, వర్షాకాలం ఆరంభంలో పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు డిసెంబర్, జనవరిలో చెరువుల్లో పోయడం వల్ల పిల్లలు ఎదుగక తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర �
పెద్ద దిక్కును కోల్పోయన రైతు కుటుంబం ఆగం కావొద్దన్న ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని తెచ్చారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అం
వాస్తవదూరమైన ప్రకటనలు చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. కోవిడ్ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని సనత్నగర్, కొత్తపేట, అల్వాల
సకాలంలో నిధులను విడుదల చేయకుండా పేద దళిత, గిరిజన విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని తెలంగాణ బెస్ట్ అవైలబుల్ సీం పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ సర్కార్పై ఆటోడ్రైవర్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కదం తొక్కనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు ఖమ్మంజిల్లాల
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యం లేకపోవడంతో వానకాలంలో అధికంగా పంటలు సాగవుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీ�
పేదింటి ఆడ బిడ్డలకు పెండ్లి సమయంలో వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు కిర�
పీఎం ఏక్తామాల్ ప్రాజెక్ట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. శనివారం తె�
Minister Vivek | రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో ఆసక్తిని కనబరుస్తున్నాయి. తాజాగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేకా వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.