కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకం వ్యవహారం రాజధాని దాటి జిల్లాలకు చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకు
కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అంటూ నగరంలో దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించిన మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రస్థానం ముగిసింది.అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్, మలక్ పేట ప్రధాన ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ బ్రి�
‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానో? ఈ ప్రభుత్వం కామెడీగా ఉన్నది. మేము కూడా కామెడీగానే ఉన్నాం’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. ఓ ఎమ్మెల్యే. అది కూడా సీఎం రేవంత్రెడ్డికి సన్�
ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల వ్యాపారం విలువ ఏటా దాదాపు రూ.100 కోట్లు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇది చిన్న వ్యవహారం. దాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ నేతలు మూటల కోసం కొట్లాడుకొని �
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించడమే కాదు.. దిగుబడులను అమ్ముకుందామన్నా కష్టంగానే ఉన్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. పత్తి సీజన్ వచ్చినా రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్
వికారాబాద్ జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు రోజూ ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. గురువారం నవాబుపేట మండలం పులుసుమామిడిలో కొత్త అలైన్మెంట్లో పోతున్న భూములను దాతాపూర�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్ వేదిక సాగుతున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల ఖరారు నుంచి నామినేషన్ల పరిశీలన వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇందులో భాగంగా కాం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు కావస్తున్నది. ఈ కాలంలోనే రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకు ఓ స్పష్టత వచ్చింది. అడ్డగోలు హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ వల్ల ఏమీ కాదని తేలిపోయింది. హామీ�
అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలనలో అసలు రంగు బయటపడింది. రెండేండ్లకే అన్ని వర్గాలను రాచి రంపాన పెడుతున్న రేవంత్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనా విధానాలను, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల�
ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనం విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునేదాక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక వైపు అకాల వర్షాలు..మరో వైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బాధితులు ఎన్నికల అధికారి కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ మోసానికి బలైన అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అభ్య�