కాంగ్రెస్ సర్కారుపై రెండేండ్లలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందని, ఆ పార్టీపై నమ్మకం లేకనే నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ల
తమ కష్టంతో రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టుకొన్న భవన నిర్మాణ కార్మికుల సొమ్ము గద్దల పాలైంది. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన కార్మిక సంక్షేమ నిధిని కొందరు పెద్దలు కలిసి యథేచ్ఛగా క�
‘మూసీ పునరుజ్జీవం’ అనే మాట కాంగ్రెస్ ప్రభుత్వం మెదడులో తెలివిగా వచ్చిన ఆలోచన. ఎన్నికల హామీల నాడు ఆ ఊసు లేదు. రాష్ట్రం అప్పుల కుప్ప అయిందనే సాకుతో పెంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలను మరిచిపోయింది.
సోషల్ మీడియాపై అక్రమ కేసులతో ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హకులతోపాటు చట్టపరిధిలోనే పోలీసులు పనిచేయాలని కోర్టు �
ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనం.. అందమైన పూలతో అలంకరణ.. ధగ ధగా మెరిసే విద్యుత్ దీపాల వెలుగులు.. చెరువు నిండా నీళ్లు.. చల్లని సాయంత్రం.. దసరా పండుగ రోజున భద్రకాళీ అమ్మవారికి నిర్వహించే తెప్పోత్సవం కనుల పండ�
ఒకపక్క ఎండలు.. తీవ్రమైన ఉక్కపోత.. మరోపక్క వరుసగా కురుస్తున్న వర్షాలు.. వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పగలూరాత్రి తేడా లేకుండా దోమల దండయాత్ర.. ఆయా పరిణా�
అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు.
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయి తుది నియామకాలు మాత్ర మే పెండింగ్లో ఉన్నాయి. ఈ సమయంలో ఫలితాల�
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భర్తీ చేసే అత్యున్నత కొలువు గ్రూప్-1. అయితే, దీని ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వారం రోజులు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. మొత్తం 1.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి, 100 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా, అధికా�
జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అంటూ యువతను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటినీ విస్మరించిందని జడ్పీ మాజీ �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మోసపూరిత మైనదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. పర్వతగిరి మండలంలోని కల్లెడలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ విసృ్తతస్థాయి సమా�
ఉమ్మడి మెదక్ జిలా ్ల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా 31,063 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. భారీ వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు నిండిపోయాయి. ఇప్పడిప్పుడే రైతులు వాటిని తొలిగించుకుంటున�