ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనం విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునేదాక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక వైపు అకాల వర్షాలు..మరో వైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బాధితులు ఎన్నికల అధికారి కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ మోసానికి బలైన అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అభ్య�
నిధులు మంజూరై రెండేళ్లు దాటింది, కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేళ్లు కావస్తుంది.. కనీసం టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించలేకపోవడంపై పరిగి పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిగి పట్టణాభ�
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై కొంతమంది పెన్షనర్లు చనిపోతున్నారని, వారి మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చర�
ప్రజాపాలనకు పెద్దపీఠ వేస్తామని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సహకార సంఘాల చైర్మన్లను అక్రమ మార్గంలో తొలగిస్తున్నది. అధికార పార్టీలో ఉంటేనే చైర్మన్లుగా కొనసాగుతారని.. బీఆర్
రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ విజయవంతమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో నిర్బంధించారు.
ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో పురుగులు వస్తున్నాయని.. ఆ రైస్ను ఎలా తినాలని గాజీపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. ఓ వైపు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రె స్ ప్రభుత్వం నాటకం ఆడుతున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ను అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని బీసీ, కుల సంఘాలు, బీఆర్ఎస్, తదితర పార్టీల నాయకులు �
అప్పాయిపల్లిలోనే మెడికల్ కళాశాలను నిర్మించాలని అప్పాయిపల్లి మెడికల్ కళాశాల అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (ఏఎండీపీ జేఏసీ), స్థానికులు స్పష్టం చేశారు.
భూముల క్రయవిక్రయాల సమయంలో నలుగురు పెద్ద మనుషలు మధ్యన తెల్లకాగితం లేదా స్టాంప్ పేపర్ రాసుకొని జరిగిన లావాదేవీల ఒప్పంద పత్రమే సాదాబైనామా. ఈ సాదాబైనామా అమ లు కోసం కండ్లు కాయ లు కాసేలా రైతులు ఎదురుచూస్తున
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే తమ సత్తా ఏమిటో చూపుతామని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీల బంద్ సన్నాహక సమావేశాన్ని ఖమ్మంలో బీఆర్ఎస్ నేత, బీసీ నాయకుడు ఆర్జేసీ కృష్ణ శుక్రవార�
భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవైజ్ కార్మికులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 36 రోజ�