రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భూ స్కామ్ కోసమే హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది
పారిశ్రామిక భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చితే పర్యావరణ, ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్పదని ప్రముఖ పర్యావరణవేత్త, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ైక్లెమేట్ చేంజ్ బీవీ సుబ్బారావు హెచ్చరిం�
కాంగ్రెస్ సర్కారు విద్యార్థులపై చిన్నచూపుచూస్తున్నదని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. గురుకుల్లాలోని విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా గా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మాజీమంత్రి హరీశ్రావు సహకారంతో నిర్మించిన పత్తి(కాటన్) మార్కెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అలంక
ఎన్నికల సమయంలో గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, హామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపన్నగౌడ్ విమర్శించారు. స�
గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల అమలులో బీసీలకు అన్యాయం జరిగింది. కామారెడ్డి జిల్లాలో గతంతో పోలిస్తే అనూహ్యంగా 8 స్థానాలు కోత పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతో�
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించింది. అన్ని ప�
హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశపై గంపెడాశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్కు కేంద్రం ఝలక్ ఇచ్చిందా? ఏడాదిగా రెండో దశ డీపీఆర్ను నానబెట్టిన కేంద్ర సర్కారు మొదటి దశపై పెట్టిన పీటముడిని చాకచక్
కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.