రైతు డిస్కమ్ ప్రతిపాదనల వెనుక భారీ స్కామ్ దాగి ఉన్నదని, కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వంత పాడుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్షగట్టి పడావు పెట్టినందుకు నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన అల్టిమేటంతో ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించ
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల(కే) పంచాయతీ పరిధిలోని దుబ్బగూడకు చెందిన కొడప సురేశ్-యశోద దంపతుల కుమారుడైన రాజేశ్కు పుట్టిక నుంచి రెండు కాళ్లు, చేతులు ముడుచుకుపోయాయి. గ్రామంలోని ఫ్లోరైడ్ నీటిని త
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం పేరుతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రాజెక్టుల నిర్మా�
తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సీ ఎం పర్యటన పేరుతో నిర్బంధించడం ఎంత వరకు సమంజసం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి పా
30 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని టీడీపీ, బీజేపీ, కాంగ�
మహిళలు, చిన్నారుల్లో రక్త హీనత నివారణకు ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను తెస్తే ఆ శాఖా అధికారులు మాత్రం పోషకాహార పంపిణీని విస్మరించి పూసల వ్యాపారం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉం డాలంటే గుడ్లు, పౌష్టికాహారం త�
వానకాలం సీజన్కు రైతులు సిద్ధమవుతున్నారు. పొలాలు దుకులు దున్నేందుకు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. రోహిణి కార్తెలో పడే వర్షాలతో దుక్కులు సిద్ధం చేసి, ఒకటి రెండు భారీ వర్షాలు పడగానే విత్తనాలు వేయాల్సి�
వానకాలం సీజన్ మొదలైనా రైతు భరోసాపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, అసలు రైతు భరోసా ఉన్నట్టా.. లేనట్టా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసలు రైతు భర
Jeevan Reddy | రాష్ట్ర ప్రజానికంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటి పారుదల, గిరిజన సంక్షేమం, ఇతర శాఖల్లో చేసిన పనులకు చెందిన రూ.20వేల కోట్లు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) రాష్ట్ర చైర్మన్ వీ �
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ఘోరంగా విఫలమవుతున్నది. గత 2025-26 నీటి సంవత్సరంలో మొత్తంగా 271 టీఎంసీలు (25 శాతం) మాత్రమే వాడుకోగలిగింది. గత పన్నెండేండ్లలో ఇదే అత్యంత తక్కువ.