వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కేసీఆర్ సర్కార్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అనర్హులకు కేటాయించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
కేవలం రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్కు పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలోని మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా, నీటిని ఎత్తిపోయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్ర�
పాపం ఎక్సైజ్ కానిస్టేబుళ్లు.. ఏ అధికారం లేని వేతన జీవులు. పైఅధికారి ఆదేశిస్తే పరుగెత్తడమే వారి పని. కానీ, నోరుతెరిచి ఎందుకు, ఎక్కడికి సార్? అని అడిగే అధికారం లేనేలేదు. పంచనామా చేసే పవర్ కూడా వారికి లేదు.
విక్రయానికి జొన్నలు తెచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని, వెంటనే సర్కార్ జొన్నలు కొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అ�
RS Praveen Kumar | బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిధులు ఇవ్వకుండా సిద్దిపేటపై కక్షగట్టి కాంగ్రెస్ సర్కార్ పనులు నిలిపివేసిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అంగన్వాడీల రిక్రూట్ మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపింది అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. బుధవారం సిద్దిపేట మండలం దుబ్బాకలో నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణ సమూదాయాలను రాష్ట్ర ఎస్సీ, ఎస�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్టీసీ విలీన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజీఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ చేపట్టిన ఆమరణ నిర
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి.. అపాయింటెడ్ డేను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ...తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ బుధవారం
కరెంటు కోతలతో కాంగ్రెస్ సర్కార్ నగరాన్ని అంధకారంలోకి నెడుతోందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం పూట అప్రకటిత కరెంట్ కోతలకు తోడు రాత్రి సమయాల్లో వీధిలైట్లు వేయకపోవడం, కాలనీల్లో విద్యుత్ స
యూరియా కోసం రైతులు చేపడుతున్న నిరసనలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధకాండ కొనసాగిస్తున్నది. యాప్ రద్దు కోసం పోరుబాట పట్టిన రైతులను, వారికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసుల సాయంతో అణగదొక్కు�
పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షలా మారింది. మెరిట్ కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తామని ప్రభుత్వం వారికి ఆయా కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించింద�
రేవంత్రెడ్డిది ప్రజాపాలన కాదని, నిరంకుశ, నియంతృత్వ, నిర్బంధ పాలన అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజ�