సర్పంచులు పీఠాన్ని అధిరోహించి 15 రోజులు దాటినా ఇంకా చేతికి చెక్"పవర్' రాలేదు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సర్పంచ్, ఉప సర్పంచులకు కలిపి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇవ్వకుండా తీవ్�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఏడాదంతా ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 7న జరగబోయే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్�
కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాలో జరుగుతున్న దారుణాలు, రైతుల ఇబ్బందులు, ఆ శాఖలోని డొల్లతనం, ఉదాసీనత, తదితర అంశాలన్నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ మంత్రి మల్లు భట్టి విక్రమా
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగావడం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పది నెలల క్రితం ఇసుక అక్రమ రవాణా కోసం అధికార పార్�
బహుళ ప్రయోజనాలతో నగరాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నగర మౌలిక వసతులకు పెద్దపీట వేసి, కేసీఆర్ ప్రభుత్వం రూ.140 కోట్లు ఖ
జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల గందరగోళంగా మారిందని, విలీన పక్రియతో ప్రజలంతా అయోమయంగా ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ వా�
200 ఏండ్ల సజీవ చరిత్ర..ఎన్నో ఆధునిక నగరాల కంటే ముందే తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపు కలిగిన సికింద్రాబాద్ జోలికి రావొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. సోమవారం ఎక్స్ వేదికగా పునర్వ�
కాంగ్రెస్ సర్కార్ యాసంగి సాగు ప్రారంభంలోనే రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఒక సారి యాప్ అని, మరో సారి కార్డులు అంటుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సాగు పనులు చేసుకోవాలా..? యూరియా కోసం వ్యవసాయాధికారులు, ఫర�
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో ఈ నెల 11న సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తల�
ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వక పోవడంతో పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. వారం పది �
పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురుకాబోతున్నది. తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్కు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతున్నద�
జీహెచ్ఎంసీ తెల్లాపూర్ డివిజన్లోనే విద్యుత్నగర్, వెలిమెలను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్నగర్కాలనీ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రంగారెడ్డిజిల్లా ఉనికికే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ.. జీడీఏ పెంపొందించుకోవడంలో దేశంలోనే జిల్లా
పాలమూరు, వనపర్తి, నారాయణపేట మూడు జిల్లాలోని పలు మండలాలకు కల్పతరువు అయిన కర్వెన ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు మాట్లాడుతున్న మాటలను బట్టి వింటే పనులు పూర్తవుతాయా లేదా అన్నట్లుగా మారింది. ఉమ్మ�
నీళ్లలో నిప్పును రాజేసిందే తెలంగాణ ఉద్యమం. అట్లాంటిది తెలంగాణ గడ్డకు దక్కాల్సిన నీటి హక్కులకు గండి కొట్టి కలుగులో దాక్కుంటామంటే కుదురుతుందా? బాకా ఊదే మీడియా ముందు కృష్ణాజలాల్లో 700 టీఎంసీలు సాధిస్తామంటూ