పంటల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు విలవిలలాడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్నలు, శనగల కొనుగుళ్లు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజా�
రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ప
బీఆర్ఎస్ పాలనలో రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించామని, పంటలను సకాలంలో కొనడంతోపాటు వెంట వెంటనే డబ్బులు చెల్లించామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కా�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెలే హన్మంత్షిండే మండిపడ్డారు. ధాన్యం, మక్కలు, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం మద్నూర్
నెల రోజులు దాటినా ధాన్యం కొనేటోళ్లు లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘గన్నీ బ్యాగులియ్యరు.. కాంటా పెట్టరు.. లారీలు రావు.. గిట్లయితే మేమెప్పుడు అమ్ముకోవాలి?’ అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రు. �
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి భరోసా కల్పించాల్సిన సర్కారు సంస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. జీహెచ్ఎంసీని సైబరాబాద్ (సీఎంసీ), మల్కాజిగిరి (ఎంఎంసీ)గా విభజించిన సర్కారు..ఆస్తుల విభజన, అప్
అష్టకష్టాలు పడి మక్క పండించిన రైతులు, వాటిని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మార్క్ఫెడ్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నత్తనడకన సేకరణ చేపడుతుండగా, రాత్రీ.. పగలూ పడిగాపులు కాయాల�
మండలంలోని అల్లీపూర్ గ్రామానికి సరఫరా అయ్యే మిషన్ భగీరథ తాగునీటిలో కోకొల్లలుగా వానపాములు దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని స్వచ్ఛమైన నీటిని అందించాలన�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు వర్ణణాతీ తంగా ఉన్నాయి. ఈ యాసంగిలో పండిం చిన వరి ధాన్యం, మొక్కజొన్నలను అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మద్దతు ధరతోపాటు బోనస్ లభిస్తుందన్న ఆశతో క�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంది లేకుంట పంటలు సాగు చేసి, దర్జాగా బతికిన రైతాంగం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నది. వడ్లు కొనకుండా ఏదో ఒక మెలిక పెడుతూ ముప్ప
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో విఫలమైంది. సంగారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. రైతులు వరి కోతలు పూర్తిచేసి నెలరోజులు కావస్తున్నా, తగినంత మాయిశ్చర్ వచ్చినా.. ధాన్�
రాష్టంలో పోక్సో చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం పొగ పెడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దుయ్యబట్టారు. మైనర్ బాలికపై అనేక దఫాలు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలి�
నాగర్కర్నూల్ జిల్లాలో మక్క రైతులకు కష్టాలు తీరడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా పోతోంది. మక్కలను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే నెలల తరబడిగా కొనగోళ్లల�
కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించినా కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి విజయవంతంగా ధాన్యం కొన్నామని, రైతులకు రైతుబంధు ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోల�
కాం గ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో అమలుకు పొంతన లేకుండా పో యింది. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండాల్సి న ‘చేయూత’ పథకం జాడ కనిపించడం లేదు. వృద్ధులు, వితంతువులు, దివ్య�