అప్పుల కుప్పలో కూరుకుపోయిన బల్దియాకు సర్కారు ఝలక్ ఇచ్చింది.. ‘సీఆర్ఎంపీ’ పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ‘జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం నుంచే ఈ పనులను పూర్తి చేసుక�
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ మందగించింది. అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు... ప్రాజెక్టుకు అవసరమైన భూములను తీసుకోవడం వెనకబడిపోతున్నది. 7.5 కిలోమీటర్ల మెట్రోను పట్టాలెక్కించడానికి ఏడాది నుంచి కాలయా
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, పాలన మరిచి కేవలం ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని త�
ఎన్నికలంటేనే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందా..? గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల ‘షాక్' భారీగా తగిలిందా..? పార్టీ గుర్తు లేకుండానే ప్రతికూల ఫలితాలు చవిచూసిన హస్తం పార్టీ.. ఇక పార్టీ గుర్తుపై ఎన్నికల నిర్వహణకు �
నియోజకవర్గంలో వేల సంఖ్యలో కార్మికులు, కూలీలకు జీవనాధారంగా ఉన్న నాపరాళ్ల పరిశ్రమ ప్రభుత్వం తీరుతో విలవిల్లాడుతున్నది. గత మూడు నెలలుగా ఈ పరిశ్రమలకు కొత్త కరెంట్ బిల్లుల నమోదు విధానాన్ని అనుసరిస్తుండడం�
అధికారుల నిరక్ష్యం వల్ల సూర్యాపేట మున్సిపాల్టీలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీ కుట్రో లేక అధికారుల తప్పిదమో తెలియదు కానీ అనేక వార్డుల్లో జనాభా కంటే ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. 48 వార్డులు ఉన్న
‘టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. గెలిపించింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. ఐదేండ్లు అన్నిరకాల వైభోగాలు అనుభవించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన మీరు.. కాంగ్రెస్లో ఎందుకు చేరారు? ఎవ�
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ)లో ఎక్స్అఫిషియో సభ్యుల సంఖ్యను రెట్టింపు చేస్తూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 229ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అల్లోపతిక్ డాక్టర్ల అసోసియేషన్ జాయ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలంలో బస్తాల కోసం అరిగోస పడగా.. యాసంగి పంటల సీజన్లో మళ్లా అవే కష్టాలు దాపురించాయి. పంటలకు సరైన సమయంలో యూరియా అందించాలని రైతులు తల్లడిల్లుత�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ గ్రీన్ కార్ప్స్కు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో నూతన డైరెక్టర్గా నియామకమైన అధికారి ఆ సీట్లో కూర్చునేందుకు వెనకాడుతున్నారు.
వైద్యవిద్య మారుమూల ప్రాంతాలకూ విస్తరించాలనే సత్సంకల్పంతో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.. ప్రస్తుత కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలనతో నీరుగారుతున్నది.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో మిగిలిన ఏకైక ఉపరితల గని వెంకటేశ్ ఖని (వీకే ఓసీ) కూడా కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ దాహానికి బలైంది. నైనీ బొగ్గు బ్లాకుల టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు కుంభకోణాలు కుట్రలు
కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క
రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూపులకే పరిమితం అవుతున్నారు. యాసంగి పంట కాలం మొదలైనప్పటికీ పెట్టుబడి సాయం మంజూరుపై స్పష్టత కరువైంది. ఇంకెప్పుడు పెట్టుబడి సాయం ఇస్తారు? అంటూ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్