మొంథా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే కోరారు. పత్తి ఎకరాకు రూ.లక్ష, వరికి రూ.70 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స
కాంగ్రెస్ సర్కారుపై ప్రైవేట్ కళాశాలలు సమరం శంఖం పూరించాయి. విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం పట్టించుకోనూ లేదు. దీంతో ప్రైవ
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మాట ఇచ్చి మోసగిస్తున్నది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రెండు విడుతల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దసరాకు ఒకసారి, దీపావళికి రెండోసారి నిధ
ఖమ్మం జిల్లాలోని డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో చదివే విద్యార్థులు సోమవారం నుంచి కళాశాలలకు రావొద్దని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు మెసేజ్లు ప�
గ్రేటర్లో రోడ్ల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. దీంతో నగర రహదారులు గుంతలమయంగా, మృత�
పరిపాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నదని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంట�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే సన్నబియ్యం ఎత్తేస్తామని, రేషన్కార్డులు రద్దు చేస్తామని జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులైనా కొనకపోవడంతో నారు వేసేంత స్థాయిలో మొలకలు వచ్చి భారీ నష్టం జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు �
మోసాలు, నమ్మకద్రోహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక్క�
ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు అడిగినందుకు కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయడమేంటని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్�
కాంగ్రెస్ గద్దెనెక్కి దాదాపు రెండేండ్లు కావొస్తున్నా అన్నింటా వైఫల్యం వెక్కిరిస్తున్నది. 22 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలను సంతృప్తి పరచలేకపోయిన సీఎం రేవంత్రెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్ల�