నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాయలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను రియల్ వ్యాపారులు, అక్రమార్కులు, అధికారులు కలిసి కొల్లగొడుతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఇతర ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడానికి యత్నించిన వారిపై పో�
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, పెంబి మండలవాసుల సౌకర్యార్థం గత కేసీఆర్ సర్కారు సమీకృత మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. 2022 మేలో రూ.3.90 కోట్లతో టెండర్లు పిలిచి, పను లు ప్రారంభించారు.
రైతులు పత్తిని విక్రయించాలంటే స్లాట్బుకింగ్ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్న నిబంధనన�
ట్రిపులార్, గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్లను మార్చేలా కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని మంగళవారం మాజీ మంత్రి హరీశ్రావును మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రైతుల
యూసుఫ్గూడ డివిజన్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో సమస్యలు అ
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..బడ్జెట్లో రూ.10 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం..బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రాజెక్టు ఒక�
అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ కొద్ది రోజులకే జూనియర్ కళాశాలల్లోని గెస్ట్ లెక్చరర్లకు రెస్ట్ ఇచ్చింది. ఉన్న పళంగా విధుల్లోంచి తొలగించడంతో బాధిత అతిథి అధ్యాపకుల కుటుంబా
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప ఏ ఒక్క నిర్ణయయూ అమలుకు నోచుకోవడంలేదు. రుణమాఫీ విషయంలో రైతులకిచ్చిన హామీ మేరకు చేయకుండానే పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప అర్హులుగా గుర్తించిన వారికి అన్యాయం
బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా? అని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బొర్ర నాగరాజు ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక�
సాగుచేసి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన పంటను కొనుగోలు చేయడానికి అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందిం�
మార్పు పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న ఆలయంపై వివక్ష చూపుతున్నది.వేలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లితో పాటు ఐనాపూర్, కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసి�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చి మోసం చేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు �