ఈ-పంచాయతీ ఆపరేటర్లకు నాలుగు నెలలుగా వేతనాలు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జి ల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. క్లస్టర్ పంచాయతీ కేంద్రాలు, మండల పరిషత్ కార్యాలయాల్లో 37 మంది
Telangana | కల్లుగీత కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ అంతులేని నిర్లక్ష్యం చేస్తున్నది. కులవృత్తిలో భాగంగా తాటిచెట్లు ఎక్కే క్రమంలో ఏటా వం దలాది మంది వృత్తిదారులు ప్రాణాలు కోల్పోతుండగా, అదే స్థాయిలో దివ్యాంగ�
మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పేరిట వేలాది మంది బడుగు, బలహీన, పేద వర్గాలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పలువురు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది పరీవాహక ప్రాంత ప్రజ�
ఒక రొట్టెను మూడు ముక్కలు చేశారనుకుందాం.. ఆ మూడు ముక్కలను కలిపితే అసలు రొట్టె అంత ఉండాలి కదా! కానీ తేడా వచ్చిందంటే? మూడు ముక్కల్ని కలిపినా.. అసలు రొట్టె అంత రాలేదంటే ఎక్కడో తేడా ఉన్నట్లే! ఈ మూడు కాకుండా నాలుగో
కాంగ్రెస్ పార్టీ సర్కార్ కాళ్లకింద నేల కదులుతున్నదా? క్రితం ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ పుంజుకుంటున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే తా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి నెలకొన్నది. పంటల సాగు కోసం రైతులు అప్పులు చేసి తిప్పలు పడుతున్నా నిధులు మాత్రం సక్రమంగా రావడంలేదు. గత కేసీ�
రాష్ట్రంలోని ఆనకట్టల భద్రత, మరమ్మతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. వాటి పునరుద్ధరణ కోసం నిధులను విడుదల చేయడం లేదు. అదేమంటే బడ్జెట్ లేదంటూ బుకాయిస్తున్నది. కనీసం కేంద్రం మంజూరు చేస�
తెలంగాణ గడ్డపై మరోసారి విద్యుత్తు పోరాట మేఘాలు కమ్ముకుంటున్నాయి. నాడు బషీర్బాగ్లో గుర్రపు స్వారీలతో ప్రజల గొంతు నొక్కిన పాలకులు ఏమయ్యారో కాలం చెప్పింది. నేడు కేంద్రం తెచ్చిన రివాంప్డ్ డిస్ట్రిబ్యూ�
ఎలివేటెడ్ కారిడార్ విషయంలో భూములు కోల్పోతున్న వందలాది మంది భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారు ఆటలాడుతున్నది. భూపరిహారం తేల్చకుండా, టెండర్లో పేర్కొన్నట్లుగా ప్రాజెక్టు వెడల్పును తగ్గించకుండా భూస�
అధికార పార్టీ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసి నా.. ఖాకీలు, అధికారులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడినా.. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. డబ్బులు వెదజల్లి ప్రలోభాలకు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్కు షాకిచ్చింది. కొడంగల్, తాండూరు ము న్సిపాలిటీలు మినహాయిస్తే మిగతా వికారాబాద్, పరిగి
అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Telangana | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమపై వేధింపులు ఎక్కువయ్యాయని క్రషర్ యజమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాయల్టీ ఫీజు టన్నుకు రూ.250 నుంచి రూ.395కి పెంచారని, కరెంటు వినియోగ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలు చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రజా ప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా �