Bureaucrats | అధికారంలో లేనపుడే సొంతంగా మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన ఇప్పుడు తనకు అడ్డు వస్తారనుకున్న వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు వెనుకాడటంలేదు. ఇదే క్రమంలో ఇటీవల ఓ మీడియాలో వచ్చిన కథనం సంచలనంగ�
రాష్ట్ర ప్రభుత్వం ఆలహాలిక్ బేవరేజెస్ (ఆలోబెవ్) రంగానికి సంబంధించిన దీర్ఘకాలిక బకాయిలు రూ.3,900 కోట్లను తక్షణమే చెల్లించాలని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) డైరెక్టర్ జనరల్ వినోద్గిరి, ఇంటర�
రెండేండ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో మాడిపోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభు
కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని, దుర్మార్గ పాలన అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో జరిగిన పరిణామాలు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆ
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయకుండా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల్లో చేసిన అప్పు రూ.70,300 కోట్లకు చేరింది. రేవంత్రెడ్డి సర్కార్ మంగళవారం ఆర్బీఐ నుంచి మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నది.
ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరును నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రగల్భాలు పలికి రెండేళ్లు పూర్తైనప్�
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడ్డుకుంటున్నారని ప�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో భట్టి విక్రమార్క ప్రజలకు పంపిణీ చేసిన గ్యారెంటీ కార్డులు.. అమలుకు నోచుకోక బాకీ కార్డులుగా మిగిలిపోయాయని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. మధిర పట్టణంలో సోమవారం జరిగిన బీ�
కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను రద్దు చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పూటకో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా అధికార పార్టీ నేతలు, మంత్రి సీతక
ఆరు జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్గా మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలు రద్దవుతాయని, మార్పులు, చేర్పులుంటాయన్న ప్రచారం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్ల బ�
యాసంగి సాగుకు సన్నద్ధ్దమవుతున్న తరుణంలో రైతుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుతో పాటు మెదక్ జిల్లాలోని ఘనపూర్(వనదుర్గా ప్రాజెక్టు)కు క్రాప్హ�
రాష్ట్రంలో రెండేండ్ల కాంగ్రెస్ పాలన... ‘కొత్త సీసాలో పాత సారాగా’ మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సర్కారులో దుబ్బాక మున్సిపల్కు మంజూరైన టీయూఎఫ్ఐడీసీ నిధుల