జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బద్ధవిరోధులే అయినా.. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, బీజేపీ మధ్య బలమైన మైత్రీబంధం ఉన్నదని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. రెండున్నరేండ్ల రేవంత�
మక్క రైతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. గొప్పలకు పోయిన ప్రభుత్వం తీరా మక్కల కొనుగోలు కేంద్రాల్లో బార్దాన్ సంచుల కొరత కూడా తీర్చలేదు. కొనుగోలు కేంద్రాలకు బార్దాన్ సంచుల సరఫరా లేక రైతు�
నిర్మల్ జిల్లాలో పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో లక్ష్మణచాంద మండలంలోని పంటల పరిస్థితి, రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం క్షేత�
నగరంలో కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెలరోజుల్లో నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 20కిపైగా హత్యలు జరగడం పరిస్థితులకు అద్దంపడుతోంది.
ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం పాలిస్తుందని.. సీఎం పర్యటన ఉన్నా ప్రతిసారీ బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేయడం ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, లీడర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్త
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం పెడుతున్న కొర్రీలతో ఉపాధిహామీ కూలీలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాప్ సర్వర్ పనిచేయడం ల�
భూముల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా, అధికారుల నుంచి నివేదికలు తీసుకోకుండా పెంచేందుకు అనుమతి ఇచ్చ
అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఓవైపు రేవంత్ సర్కారు సతాయిస్తున్నది. మరోవైపు అకాల వర్షాలతో ప్రకృతి ఆగం జేస్తున్నది. ప్రతికూల పరిస్థితులు వెంటాడుతుండడంతో
అధికారంలోకి రాగానే రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. నమ్మి ఓటేసిన అన్నదాతలను నిలువునా మోసం చేసింది. ఏదో కొద్దిమందికి మాత్రం అరక�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి, సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది.
నగరాన్ని విశ్వనగరంగా మార్చే మెట్రో విస్తరణతో సర్కార్ ఆటలాడుతోంది. రెండో దశ విస్తరణ, రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో స్వాధీనం చేసుకున్నా అడుగు ముందుకు పడాలంటే కేంద్రం కనికరించాల్సిందేనని ఇప్పుడు సామాన్యుడ�
సామాన్యుల ఇండ్లు కూల్చి వారిని నిరాశ్రయులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమా..? అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కర్మన్ఘాట్ టీకేఆర్ కమాన్ నుంచి డీఎంఆర్ఎల్ చౌరస్తా వరకు ప్రధాన ర�