Himachal Pradesh | ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చీరావడంతోనే గ్యారెంటీల అమలును అటకెక్కించింది.
తెలంగాణను ఆగం చేసిన కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు, సబ్బండ వర్ణాలు అడుగడుగునా తిరగబడుతున్నారు. దీంతో ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు భారీగా పోలీసులను మోహరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడిచినా భూ క్రమబద్ధీకరణకు మోక్షం లభించడం లేదు. ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివాసం ఉన్న వారికి నిబంధనల మేరకు భూ క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తుల�
అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం అక్రమార్కులకు అండగా నిలిస్తే.. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ నిచ్చి గద్దెనెక్కిన పాలకులు వాటిని గాలికొదిలి.. ప్రశ్నించినందుకే పగబడితే..తమను పట్టించుకునే �
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున�
గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గుడిసెవాసులు ధర్నా చేశారు. అక్కడే బైఠాయించి కాంగ్రెస్ సర్కా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలో రైతులకు జరుగుతున్న అన్యాయాలు... నీళ్లు లేక ఎండిన పంటలపై ఈ ఏడాది నమస్తే తెలంగాణ సమర శంఖం పూరించింది. ఎండిన పొలాలు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం, యూరియా
బీఆర్ఎస్ హయాంలో పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉన్న పాలమూరును కాంగ్రెస్ ప్రభుత్వ వలసల జిల్లాగా మార్చుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. నిజంగా ఎవరైనా దుష్మన్ ఉన్న�
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేకుంటే సంక్రాంతి తర్వాత పేదలతో కలిసి స్వాధీనం చేసుకుంటామని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు నష్టం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం హై�
గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. రెండేండ్లుగా క్రీడా ప్రాంగణాల నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారాయి. ఆయా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు పశువు�