“రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెపం నెట్టి పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. పోరాటం తప్పదు. రైతులు ధైర్యంగా ఉండాలి. మీకు బీఆర్ఎస్తోపాటు కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉం�
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు చరమగీతం పాడాలని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి.. ప్రస్తుతం వాటి
రాష్ట్రంలో కమీషన్ల కోసమే మంత్రులు పనిచేస్తున్నారని, కాంగ్రె స్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు.
30 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారని.. హామీల అమ ల్లో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పా�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి దిమాక్లేని మాటలు మాట్లాడుతున్నాడని భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబం ధం లేకుండా రైతులు పండించిన
రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న రేవంత్ సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మహేశ్వరంలో నిర్వహించిన వ
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర రైతాంగానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరణశాసనం లిఖిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేట
బోనస్ లేదు.. కొనుగోళ్లు లేవు.. కేంద్ర ప్రభుత్వం చెబితేనే కొంటాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శనివారం నర్సంపేట�
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతులు అధైర్యపడేలా వ్యాఖ్యలు చేస్తూ వారి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం సంగారెడ్డిలోని �
Rajender Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యస్ రాజేందర్ రెడ్డి అన్నారు.
Niranjan Reddy | రైతాంగాన్ని అన్ని రకాలుగా వంచించిన కాంగ్రెస్ సర్కార్కు పాలించే అర్హత లేదని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి , గంగుల కమలాకర్ , ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు పట్టిన గ్రహణం వీడడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉరుకులు..పరుగులు పెట్టిన విస్తరణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అ మాంతం ఆగిపోవడం చర్చనీయాంశమైం ది.
సోలార్ ప్లాంట్ల టెండర్లల్లో తెలంగాణకు చెందిన చిన్న కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని సోలార్ ఇంటిగ్రేటర్లు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిబంధనల�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నెల్�
పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ కాడెత్తేసింది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం.. రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అన్నదాతల నెత్తిన ఊహించని రీతిలో పిడుగువేసింది. ధాన్య�