అస్తవ్యస్త విధానాలతో అన్ని రంగాలనూ దెబ్బతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్డోర్ అడ్వైర్టెజింగ్ మీడియాను కూడా ధ్వంసం చేసేందుకు కుట్రలకు దిగుతున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ధ్వజమెత్తారు.
‘రేవంత్రెడ్డి పొద్దంతా కాంగ్రెస్.. రాత్రి కాగానే బీజేపీ. రేవంత్, మోదీ కలిసి రైతులను ముంచిండ్రు. బడే భాయ్.. చోటే భాయ్ ఒకటైండ్రు. ఉచిత కరెంటు ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ఆ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఒక పక్క 4.48 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినా, అడుగడుగునా అప్పులు, బాకీల తిప్పలు ప్రభుత్వానికి తప్పడం లేదు. అభివృద్ధి కోసం అప్పులు తప్పవంటూ సీఎం సిద్ధరామయ్
యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా చోద్యం చూస్తున్న కాంగ్రెస్ సర్కార్.. యూనివర్సిటీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలక మండళ్లను సైతం ఏర్పాటు చేయకపోవడంపై పలు విమర్శలు వ్�
రైతు భరోసా పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిన పంట పెట్టుబడి సాయం అందించే ఆ పథకాన్ని ఖజానాకు భారంగా భావిస్తున్నదా? మాజీ సీఎం కేసీఆర్ ఆనవ�
ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులందరికీ కూల్చిన చోటనే పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ల ప్రయో�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ మరిచింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందజేస్తామని ఆ పార
ఇండస్ట్రియల్ పార్కు కోసం బలవంతంగా భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సర్కార్ను హెచ్చరించారు.
ఖమ్మం నగరానికి చెందిన సురేశ్.. బెంగళూరులో ఉన్నత చదువులు చదువుతూ సెలవుల నిమిత్తం ఇటీవల ఇంటికి వచ్చాడు. చదువుకునే ప్రదేశంలో ద్విచక్ర వాహనం కలిగిన సురేశ్కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం కాగా ఖమ్మంలో ఓ నెట్
తెలంగాణ విద్యా కమిషన్ ఎట్టకేలకు దాదాపు 18 నెలల తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. విద్యాభివృద్ధికి తోడ్పడాల్సిన కమిషన్.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా సిఫారసులు చేసింది.
గతంలో విఫలమైన ప్రణాళికలకు ఇప్పుడు 99 రోజులెందుకని, మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారా?అని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతున్నది. అభివృద్ధి పనులకు నిధులు లేకుండా ప్రణాళికలు రూపొందించడం వల్ల ఉపయోగమ
సామాన్యుల చదువుల సర్కారు బడి అస్తిత్వానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు తెస్తున్నది. చికిత్స చేస్తామంటూ ఆ ముసుగులో ఉసురు తీసేందుకు ఉరుకులాడుతున్నది. విద్యాకమి షన్ నివేదిక వివాదాస్పదం కావడమే ఇందుకు నిదర�