కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి పథకం కోసం స్వీకరించిన దరఖాస్తులను ప్రభుత్వం పాతర వేసింది. ప్రస్తుతం మళ్లీ దరఖాస్తులను స�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖంచాటేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఈ నెల 24వ తేదీన ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. అధికారంలోకి వచ్చిన మూడేండ్ల నుంచి దరఖాస్తులతోనే కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధ�
హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి! ఇప్పటికే ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటికి తండ్లాడుతుండగా, ఇటీవలే మరో పిడుగు వేసింది.
రాష్ట్రంలో ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఒడిసిపట్టడంలో రాష్ట్ర సర్కార్ విఫలమవుతున్నది. గత కొంతకాలంగా గోదావరికి నిత్యం వస్తున్న వరదను దిగువకు వదులుతూ పొరుగు రాష్ర్టాలకు సహకరిస్తున్న సర్కార్, రాష్ట్ర
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద శనివారం సాయంత్రం నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్లంటూ తీసుకొచ్చిన ప్రీలాంచ్ పథకం పేద ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఏండ్ల తరబడి కూలీ పనులు చేసుకుని బతుకీడుస్తున్న నిరుపేదల సొంతింటి కలను రేవ�
రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు వేతనాల షాక్ తగులబోతున్నది. వారి వేతనాలను ఇప్పట్లో సవరించకపోగా ఉన్న వేతనాల్లో కోత పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
గ్రేటర్లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రీలాంచ్ను తలపించేలా ఇందిరమ్మ ఇండ్ల పథకం తీరు ఉన్నది. నగరంలోని పేదలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవ
మత్యకారుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతున్నట్లే కనిపిస్తున్నది. గతంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ సర్కారులో మత్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ప్రతి సంవత్సరం స
రైతులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. గురువారం నడిగూడెంలోని విద్యుత్తు సబ్స్టేషన్ను ఆయన సందిర్శించారు. ఈ సం�
Srinivas Goud | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు వల్ల అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
నగరం నుంచి రాజీవ్ రహదారి మార్గంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రక్రియకు ప్రామాణికత లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. బహిరంగ ధర..ఎస్ఆర్వో రేట్లను విస్మరించి.. గజానికి
కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాపర్ డ్యాం నిర్మిస్తే మేడిగడ్డకు సంబంధం లేకుండా నీటిని ఎత్తిపో�