‘వేతనాలు పెంచకపోతే గడ్డి తిని బతకాలా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వీవోఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూ.5 వేల కనీస వేతనంతో, కడు పేదరికంతో నెట్టుకొస్తున్న తమ ఆకలి బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్పించడం లే�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పంట అమ్ముకోవటానికే కాదు..అమ్మిన పంటల బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో తిరుమలగిరి, సూర్యాపేట, చిలుకూరులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్క కొనుగోలు �
అనేక హామీలిచ్చి గద్దెనెక్కాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, పదేండ్లలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు బంద్ చేసి ఇబ్బందులు పెడుతున్నదని మాజీ మంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ�
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ ఝూటా మాటలే. గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారింది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. ‘తానా’ అంటే ‘తందానా..’ అంటూ భజన చేయడం రాష్ట్ర వ్�
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ విలువైన భూమికి ఎసరు పెట్టాడు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి.. ఏకంగా సర్కార్కు చెందిన జాగాలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు..విషయాన్ని ఆలస్య�
జలమండలి పరిధిలోని ప్రజలందరికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత తాగునీటిని సరఫరా చేసింది. 20 కేఎల్ల నీటిని ఉచితంగా అందించడంతో ప్రజలపై బిల్లుల భారం పడకుండా చూసుకున్నారు. ఉచిత తాగునీటి పథకం ద్వారా పదేండ్ల బీఆ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.నాలుగు వేల పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లో శనివారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్ర�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో రాజీవ్ యువ వికాస పథకం ఒకటి. ఆరు గ్యారెంటీల్లో భాగం గా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని తమ మ్యానిఫెస్టోలో పేర�
పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయు ల పెన్షనర్ల బకాయి జీపీఎఫ్ 100శాతం అందరికీ, కమ్యుటేషన్ మే 2025 వరకు చెల్లించామని ప్రకటించడం అవాస్తవమని రిటైర్డ్ ఎంప్లా�
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బీఆర్ఎస్ ఓట్ల తొలగించే ప్రమాదముందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్వోలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన�
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కోరల్లో చిక్కుకుని సామాన్యుడు నరకం చూస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వేల కోట్ల రూపాయల అంచనాలతో గాల్లో మేడలు కడుతోంది. అవుటర్ చుట్టూ 160 కిలోమీటర్ల మెట్రో లూప్, భారత్
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల గోస తీరడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనట్లుగా ఆయా కేంద్రాల్లో కొలువైన సమస్యలను బట్టి అర్థమవుతుంది. జిల్లా అధికారయంత్రాంగం ఒకవైపు, ఎమ్మెల్యేలు, మంత్రులు మరోవైపు పలు కేంద్�
ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్నన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాగా, అధికారులకు, అధికార పార్టీ నాయకులకు నిరుపేద దళిత మహిళ కనిపించడం లేదా అంటూ స్థానిక