మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసుడు దేవుడెరుగు ఉన్న వాటిని చెడగొట్టడానికే సర్కార్కు ఉన్నదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తెర మీదికి వచ్చింది. ఇటీవల శాసన�
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ విస్తరణపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత, అశాస్త్రీయ విస్తరణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు విభజన, విస్తరణ, విలీనం వల్ల
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.14 కోట్లతో నిర్మించిన గుండ్లవాగు ప్రాజెక్టు రైతులను వెక్కిరిస్తున్నది. తమ పంట పొలాలకు సాగునీరందుతుందని ఆశపడిన అన్నదాతలను నిరాశకు గురిచేసింది. రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం�
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. 50 ఎకరాల యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారాదత్తం చేసేందుకు డబుల్గేమ్ ఆ
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భూభారతి వెబ్సైట్ను తీసుకొచ్చామని బీరాలు పలికిన పోర్టల్లో లొసుగులను ఆసరా చేసుకున్న అక్రమార్కులు కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొ�
Movie Ticket Price | కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్రవిచిత్రాలు, వింత విధానాలు ఒకటి తర్వాత మరొకటి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సంబంధించిన మరో వ్యవహారం, మరోసారి బయటపడి
ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దాష్టీకానికి దిగుతున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆరోపించారు. అశోక్నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వా�
కాంగ్రెస్ ప్రభుత్వ భూ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబె�
ప్రజాసమస్యలపై సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎదుర్కోలేని కాంగ్రెస్ సర్కార్.. ఆయనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నదని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమా�
బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టును తామే చేపట్టామని చెప్పుకొనేందుకు కాంగ్రెస్ సర్కార్ సదరు ప్రాజెక్టుకు తాజాగా ట్రయల్ రన్ నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్�