కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తున కు రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సబ్బండ వర్ణాలు భగ్గుమన్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఘోష్ కమి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికే కాంగ్రెస్ ప్రభు త్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ అసెంబ్లీలో చర్చపెట్టిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. సోమవారం మెదక్ జిల్లా నర్స�
కేసీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సోమవారం స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎ�
వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేస్తరా? నిలిపివేస్తరా? కొనసాగిస్తరా? అనేది ప్రభుత్వం స్పష్టంచేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రూ.లక్ష కోట్లు పెట్
కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది.
కాళేశ్వరంపై ఇచ్చింది చెత్త రిపోర్టు, చిత్తు కాగితం అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్!! విచారణ ముసుగులో మా హక్కుల్ని కాలరాశారు అందుకే తప్పుడు రిపోర్టుపై కోర్టు తలుపుతట్టినం కోర్టు ముందు నిలబడదన�
ఆసరా పింఛన్లు పెంచుతామని మాయమాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటివరకు ఆ ఊసే ఎత్తకపోవడం బాధాకరమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడ
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్). ఇది ఒక స్కీం మాత్రమే కాదు.. ఉద్యోగుల జీవన భద్రతను బలిచేసిన పథకం. వృద్ధాప్యంపై చేసిన దాడి. లక్షలాది ఉద్యోగుల కుటుంబాలకు కాంగ్రెస్ చేసిన తీరని అన్యాయం. కాంగ్రెస్ ప�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు మంజూరు చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. కొత్తగా ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటుచేశామన్నది మ�
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేసి తీరని ద్రోహం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్నాయక్ ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ క్యాటగిరీ ను�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని, ఆ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గరపడ్డాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. శనివారం అశ్వారావుపేటలోని
కాంగ్రెస్ అసమర్ధ పాలనతో అభివృద్ధి కుంటుపడిందని, అన్నివర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సీఎం రేవంత్కు పాలన చేతకావడం లేదని, రాష్ట్రం అన్నిరం�
యూరియా కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు. వానకాలం సీజన్ ప్రారంభం నుంచీ అవే ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీచేయలేక చోద్యం చూస్తున్నది. పంటలను కాపాడుకునే ఉద్దేశంతో తెల్లవారుజాము