రైతుభరోసా పథకం అమలవుతోన్న తీరు హాస్యాస్పదంగా మారుతోంది. పంటల సీజన్ ప్రారంభంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం సీజన్ ముగుస్తోన్న పత్తా లేకుండా పోతోంది. ఒక సీజన్లో నగదు సాయం అందితే... మరో సీజన్కు సంది�
ఓరుగల్లు పోరుఖిల్లా బీఆర్ఎస్కు వీరతిలకం దిద్దింది. రైతు‘రణ’కెరటమై హోరెత్తింది. మునుముందుకు సాగండని దీవెనార్థి పెట్టింది. రైతు ‘సంగ్రామ’ సదస్సు నేపథ్యంగా మరోసారి ఉద్యమించమని బీఆర్ఎస్ పార్టీకి సంద
జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ, నిబంధనలను తుంగలో తొక్కి కొందరు బడా బాబులు అక్రమ ప్రకటనల దందాకు తెరలేపారు.. ఎటువంటి టెండర్లు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేసుకుని నెలకు రూ. అ
మెట్రో స్వాధీనం చేసుకోవడమే తరువాయి.. మెట్రో ఆస్తులను లెక్కగట్టి వాటిని వేలం వేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నగరంలో మెట్రోకు సంబంధించిన భూముల చిట్టాను లెక్కించే పనిలో అధి�
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, రైతుల పాలిట మరణ శాసనం రాస్తున్నది. పంటను కొనే దిక్కు లేక రోజుల తరబడి కల్లాల్లో కాపాల కాస్తూ, దిగులుతో రైతులు పిట్టల్లా రాలిపోతున్
ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరణ చేపట్టాలని, తాలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మం డల పరిధిలోని తిమ్మాయపల్లి రైత
వడ్లు కొనడంలో ప్రభుత్వ జాప్యంతోనే రైతులకు నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ విమర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోటపల్లి మండలంలోని పా
కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపుతున్నదని, కనీసం పండించిన పంటలను కూడా కొనకుండా గోస పెడుతున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. వర్షం పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని,
అంబర్పేటలో బతుకమ్మ కుంట వ్యవహారం.. బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్రెడ్డి ఆక్రమణదారుడు అంటూ పదేపదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఆరోపణలు చేశారు. చివరకు ఆయనకు గజం భూమిపై పట్టా లేదంటూ టైటిల్పై కోర్టులో కే
మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ చేయొద్దని పరీవాహక ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు సాగుతున్నది. తమ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని వేడుకుం�
సకాలంలో మక్కల కొనుగోళ్లు జరగక మక్క రైతులు కష్టాలతో విలవిలలాడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒకవైపు వడ్లతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు మక్కలు కొనడంలేదని �
జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్క పంటను ప్రభుత్వం రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు ప్రతీ ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల్సిందేనని బీఎంఎస్ ఆటో యూనియన్ హెచ్చరించింది. ఉచిత బస్సుతో ఆటోవాలాల జీవనోపాధి దెబ్బతీసిన ప్రభు
అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేమ�