సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన దారి కంకరతేలి, గుంతలుపడి ఏండ్లు గడుస్తున్నా, పట్టించుకునే వారు కరువయ్యారు.
ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వ తీరుతో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు ‘లొకేషన్' సమస్య శాపంగా మారింది. ఎంతో ఆశతో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురుకావడంతో ఆందోళన చెందుతున్�
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8న రెండోవార్షికోత్సవం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శు�
రైతుల సమస్యలపై ఆందోళన చేసిన నాయకులపై కేసులెలా పెడతారంటూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీల్లో నిధుల కొరత కారణంగా ఆస్తి పన్నులు పెంచేందుకు ఆదాయం రాబట్టాలని సర్కారు యోచిస్తున్నది. ఇందుకోసం భువన్ సర్వే చేసేందుకు మున్సిపల్ అధికారుల ప్రణాళిక సిద్ధమైంది. గతంలో నిర్మించుకున్న ఇళ్�
ఆరుగాలం కష్టించి పంటల ను సాగు చేసే రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు ఇలా ఏదో రకంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. ప్రతి ఏటా బాగా పంటలు పండుతాయనే ఆశతో సాగుకు ముందుకు సాగుతూనే ఉన్నా
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఆ పథకం అమలును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేవంత్రెడ్డి సర్కారు హామీ ‘నీటిపై రాత’లా మిగిలిపోయింది.
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు.
జాతీయ విద్యావిధానంలో భాగంగా ఏర్పాటు చేయనున్న పీఎంశ్రీ స్కూళ్లతో ఐసీడీఎస్ల ఉనికి ప్రశ్నార్థం కానున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో వీటి ఏర్పాటు మ�