రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణ పనుల నిమిత్తం ఇప్పటినుంచే దేవాలయాల నిధులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల బడ్జెట్లో పుష్కరాల నిర్వహణకు రూ.500 కోట్లు కేటాయించారు.
ఆందోళనలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అట్టుడికింది. ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిలింది. రెండున్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పలు వర్గాలు సోమవారం రోడ్డెక్కడంతో ఉద్రిక్తత చోట�
సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆశా కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయడం, ఇళ్లలో నిర్బంధించడంపై ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్య ఆరోగ్యశాఖలో కీలక భూమిక పోషిస్తున్న ఆశా కార్యకర్తలను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆశా కార్యకర్తలు ధ్వజమెత్తారు. జిల్లా వ్యా�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని భౌగోళిక పరిస్థితులు, సాగునీటి వనరుల లేమి, వర్షాధార పంటలపై ఆధారపడడం,పారిశ్రామికీకరణపై దృష్టి సారించకపోవడం వంటి కారణాలతో దశాబ్దాలుగా ఇక్కడి నిరుపేదలు వలస �
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు కన్నెర్ర చేశారు.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోగా రెండు, మూడు నెలలుగా వేతనాలు పెండింగ్ పెట్టడంపై ఆశ కార్యకర్తలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తగిన గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం �
లేని కమిటీ ఉన్నట్టుగా ఊహించుకొని ఆ కమిటీ పరిశీలనకు ఓ అంశాన్ని సిఫార్సు చేయడం కాంగ్రెస్ సర్కార్కు, సీఎం రేవంత్రెడ్డికే చెల్లింది’ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లుగా ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో, సమాచారం లేకుండా ఎప్పుడు ముగిస్తారో కూడా తెలియని ద
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలు పల్లె ప్రజల నుంచి విశేష ఆదరణ చూరగొన్నాయి. ప్రతి గ్రామంలోనూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు�
మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతుందా? లేకా పోలీస్ పాలనా జరుగుతుం దా? అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదివారం పెగడపల్లిలో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్ ఆధ్వర�
జిల్లాలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మా డ్గుల, కడ్తాల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు శాశ్వతంగా సాగునీరు అందిం చాల నే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కల్వకుర్తి ఎత్తపోతల పథకంపై ప్రభుత్�
తలాపున మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా సాగునీళ్ల కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతో కర్షకులు అరిగోస పడుతున్నారు. మల్లన్నసాగ
కరెంట్ కోతలు కర్షకులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వ్యవసాయరంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అమలుకావడం లేదు.దీంతో సంగారెడ్డి జిల్లాలో రైతులు తీవ్ర