కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ నీరుగారుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ �
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా ఉన్నాయి. అన్నదాతల సంక్షేమానికి గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకానికి ప్రస్తుతం సర్కార్ మంగళం పాడుతున్నది. అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో �
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రెండు రోజుల్లో తూకం వేయకుంటే రణ రంగం సృష్టిస్తామని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులతోపాటు పలుచోట్ల నష్టం వాటిల్లింది. దమ్మపేట, జూలూ�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అంటూ మోసపు మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ర�
కాంగ్రెస్ సర్కారు వచ్చాక మళ్లీ దళారీ వ్యవస్థ మోపైందని, కాంగ్రెస్ నాయకులకు రైతుల ఇబ్బందులు పట్టడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర
భూముల రిజిస్ట్రేషన్లకు సర్వేతోపాటు మ్యాపింగ్ తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్ల కథ కంచికేనా అనే ప్రచారం జరుగు తున్నది. లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి దాదాపు ఏడాది అవు
వరిధాన్యం రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా నిలువుదోపిడీ చేస్తుంది. కాంగ్రెస్ మార్క్ పాలన రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. మక్క ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపు�
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇ
ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతాంగంపై మరో కుట్రకు తెరతీసింది. వడ్ల కొనుగోళ్లలో రైతుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సాగు త