సింగరేణి సంస్థకు ఉద్యోగులు వెన్నెముకలాంటి వారని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్30, 2025న జరిగిన ప్రమాదంలో మొత్తం 54 మంది కార్మికులు మృతి చెం దారు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చేసినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు.
కాంగ్రెస్ సర్కారు అవగాహన లేకుండా తెచ్చిన యూరియా యాప్ అట్టర్ ఫ్లాప్ అయిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. అటు యాప్లో యూరియా లేదని, ఇటు షాపుల్లో లేదని, అలాంటి యాప్ ఎందుకని ప�
ప్రకృతిని చీల్చి కోటానుకోట్లను మూటగట్టాలనే సింగరేణి ప్రతిపాదనతో రామప్ప గుడి, వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే రామప్ప చెరువు విలవిల్లాడుతున్నాయి. బొగ్గు భీతావహంతో శిల్పరామం గజగజా వణికిపోతున్నది.
శంషీగూడలో ని 112.72 ఎకరాల విలువైన ప్రభుత్వ భూ ఆక్రమణల ఆరోపణలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్రావు ఒక �
సమాజంలో మెజారిటీ వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యతతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు సూచించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీసీ, ఎస్�
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కేసీఆర్ సర్కార్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అనర్హులకు కేటాయించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
కేవలం రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్కు పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలోని మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా, నీటిని ఎత్తిపోయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్ర�
పాపం ఎక్సైజ్ కానిస్టేబుళ్లు.. ఏ అధికారం లేని వేతన జీవులు. పైఅధికారి ఆదేశిస్తే పరుగెత్తడమే వారి పని. కానీ, నోరుతెరిచి ఎందుకు, ఎక్కడికి సార్? అని అడిగే అధికారం లేనేలేదు. పంచనామా చేసే పవర్ కూడా వారికి లేదు.
విక్రయానికి జొన్నలు తెచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని, వెంటనే సర్కార్ జొన్నలు కొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అ�
RS Praveen Kumar | బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిధులు ఇవ్వకుండా సిద్దిపేటపై కక్షగట్టి కాంగ్రెస్ సర్కార్ పనులు నిలిపివేసిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అంగన్వాడీల రిక్రూట్ మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపింది అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. బుధవారం సిద్దిపేట మండలం దుబ్బాకలో నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణ సమూదాయాలను రాష్ట్ర ఎస్సీ, ఎస�