కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని తీవ్ర మ నస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్కు బీ ఆర్ఎస్ నేత, ఎంపీ వద�
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని, అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో జిల్లా లో ఉత్తుత్తి హామీలు, శిలాఫ�
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత కొన్ని నెలలుగా కళాశాలల్లోని క్లాస్ రూమ్లు, హాస్టళ్లు, టాయిలెట్లలో అత్యంత విషపూరిత పాములు, తేళ్లు కనిపిస్తు�
కాంగ్రెస్ సర్కారు విద్యారంగంపై అలసత్వం ప్రదర్శిస్తున్నది. నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపం కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నా.. చిన్నచూపు చూస్తున్నది. మరోవైపు సౌకర్యాల లేమితో సతమతమవుతున్నా పట్టించుకోవడం ల�
ఆదిదేవత, మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం కేంద్రంగా ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పునాదులకు అడుగులు పడ్డాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఇచ్చిన మాటకు కట్ట�
కాంగ్రెస్ నేతల సిఫారసుతో ఖమ్మం జిల్లాకు చెందిన వారికి కూకట్పల్లి కైత్లాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే స్థానిక నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. బు�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ నియామకాలకు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి గ
పేదల పొట్ట కొట్టడం కాంగ్రెస్ సర్కార్కు అలవాటుగా మారింది. దశాబ్దాలుగా ఉం టున్న ఇండ్లు, భూములపై హస్తం ప్రభుత్వం కన్ను పడింది. ఏ ప్రభుత్వమూ చేయని దాష్టీకాన్ని ఒడిగట్టి జనం నోట్లో మట్టికొట్టింది. కనీసం నో�
రాష్ట్రంలో సుదీర్ఘకాలం సేవలు అందించి, రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతను ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్స్కీమ్ (ఈహెచ్ఎస్) సంక్షోభంలో పడింది. గత నెల 15న ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా డిజి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికుల కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిషరించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించకుండా నిర్లక్ష్యంగా వ�
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో విధంగా పాకులాడుతోంది. కర్షకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లుగా భారీగా ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు అందుతోన్న సాయం ఇస�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్లు రోడ్డునపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ�