తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్ సర్కార్పై జర్నలిస్టులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వరింగ్ జ ర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమి టీ ఇచ్చిన ‘చలో
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దశలవారీగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, అందులో భాగంగానే జీవో-9 తీసుకొచ్చిందని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. పాతపద్ధతిలోనే స్కీమ్ను కొనసాగిం�
ధాన్యం కొనుగోలులో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోచుకొన్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దోపిడీన�
వానకాలం సీజన్ ప్రారంభమైంది. దీంతో అన్నదాతలకు కాంగ్రెస్ సర్కారులో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇదే అదునుగా భావించిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు యూర�
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలం�
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే పంటలను ఈ వానకాలంలో సాగు చేయాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తున్నది. ఇందులో భాగంగానే సాధారణంగా వానకాలంలో అధిక మంది రైతులు సన్నరం వరి సాగు చేస్తుంటారు. వరి సాగు చేసే ర�
ప్రస్తుతం ఏఐ విప్లవంతో ప్రపంచం దూసుకెళ్తున్నా రాష్ట్రంలో మాత్రం ఇంకా అనేక గ్రామాలు సర్కార్ విద్యకు నోచుకోవడం లేదు. వేలాది ఊళ్లు బడికి దూరంగా ఉండటంతో ఎంతోమంది కనీసం ప్రాథమిక విద్యను కూడా అందుకోలేకపోతు
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ‘తెలంగాణ రైజింగ్', ‘3 ట్రిలియన్ ఎకానమీ’ అనే నినాదాలు అంతా డొల్ల అని, రేవంత్రెడ్డికి ఆర్థిక నిర్వహణ చేతకావడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్ర�
నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి చే ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత Rakesh Reddy E-Classes App ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గండ్�
‘రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మాటమీద తాను నిలబడతారా?’, 20 లక్షల ఇళ్లు కట్టాకే మరోసారి ఓటర్ల గుమ్మం వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామని పలికిన ప్రగల్భాలకు కట్ట�
పిల్లలు రావడం లేదనే సాకుతో పాఠశాలల మూసివేతకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయ ముట్టడి క�
సాధారణంగా ఏ పార్టీ నాయకుడైనా సరే, బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు తమ పార్టీ పాలసీలు, అవగాహనలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, బహిరంగ వేదికల మీద ప్రతి నాయకుడూ ఈ సూత్రాన�