పేదల భూములను గుంజుకోవడం కోసమే సీఎం రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామంలో రైతులను బీఆర�
గతేడాది పుష్కలంగా నాగార్జున సాగర్ డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరినా ఆ నీటిని ప్రణాళికా బద్ధంగా వినియోగించుకోకపోవడంతో నీటి నిల్వలు ఆడుగంటి, తాగు, సాగు నీటి కోసం రానున్న వర్షాకాలంలో సైతం నీటి కోసం ఎదురు చూ�
‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిన్నివ్వదు..’ అనే నానుడిలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఆ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఒక పట�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు ఛాయలు విలయతాండవం చేస్తుండగా.. అదేస్థాయిలో కరెంటు కోతలు పెరుగుతున్నాయి. వ్యవసాయం సాగు పెరగకపోయినా ఉమ్మడి జిల్లా ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేయడంలో సర్క
బాగ్అంబర్పేటలోని సర్వేనెంబర్ 563/1 భూమిని బతుకమ్మకుంటగా మార్చారనే ఆరోపణలకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ధిక్కరణ కేసులో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్చేస్తూ హైడ్రా
కాంగ్రెస్ ప్రభుత్వ నయవంచనకు నిరసనగా శనివారం నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్నగర్లో భారీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మ�
గ్రామ పం చాయతీల్లో రెండున్నరేండ్లుగా పెండింగ్లో ఉన్న కరెంటు బిల్లులను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పం చాయతీ రాజ్ శాఖను ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గ ర నుంచి పంచా
రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉన్నా దిగువకు నీటిని విడుదల చే�
కేసీఆర్ సార్.. ఉన్నప్పు డే వ్యవసాయం ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సాగేదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకొని కష్టాలు అనుభవిస్తున్నామని రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మక్తల్ మ�
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు వికటాట్టహాసం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టగా చోద్యం చూస్తున్నది. తీవ్ర వర్షాభావంతో రైతులు అల్లాడుతుంటే.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం
దేవాదుల ఎత్తిపోతల పథకం.. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూసిన ప్రాజెక్టు. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టును ప్రభుత్వం తన అవసరానికి నెత్తిన పెట్టుకొంటున్నది. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్క
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ పత్రంలో తప్పనిసరిగా ప్రకటించాల్సిన 2002లో ఓటు వేశారా, వేస్తే ఎక్కడ? అనే విషయం ప్రజల్లో తీవ్ర అయోమయానికి దారితీస్తోందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొకిందని, తెలంగాణ ప్రయోజనాలను పకనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆంధ్రాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోద�