అందరికి సన్న బియ్యం ఉచిత ప్రజా పంపిణీ అనే కార్యక్రమం ఒక బూటకం అని బీజేపీ మాగనూరు కృష్ణ ఉమ్మడి మండల ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, తమను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హనుమకొండ జిల్లాలోని వరద బాధితులు ఆందోళన చేపట్టారు. హనుమకొండ 56, 57వ డివిజన్లోని వివేక్నగర్, ప్రగతి కాలనీ, అమరావతికాలనీ, �
ఓ వైపు ఎడతెరిపి లేని వర్షాలు.. మరోవైపు సర్కారు మొద్దునిద్ర, వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏటా సగటున 7వేల మందికిపైగా రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. పెండింగ్ బకాయిలు చెల్లించేవరకూ పనులు చేపట్ట�
విద్యుత్తు వినియోగదారులకు కాంగ్రెస్ సర్కారు ‘స్మార్ట్' షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన స్మార్ట్మీటర్లను రాష్ట్రంలో బిగించేందుకు కాంగ్రెస్ సర్కారు పచ్చజెండా ఊప�
బీఆర్ఎస్ హయాంలో పరుగులెత్తిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం నే లచూపులు చూస్తోంది. కాంగ్రెస్ సర్కార్ విధానాల పుణ్యమాని ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా అవస�
‘మా కొడుకు సర్దార్ను కాంగ్రెస్ సర్కారే చంపేసింది. ఆ చావుకు కారణమైన ఫసియుద్దీన్పై చర్యలు తీసుకోకుండా.. స్వయంగా ముఖ్యమంత్రే వెంటబెట్టుకొని తిరుగుతున్నడు. ఉల్టా మాపైనే తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా
బీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు రూపొందించి అమలు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కోదానిపై క్రమంగా చేతులెత్తేస్తున్నది. కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోసి, ఆయా వర్గా�
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. దీంతో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణాలోపం, కేంద్రాల్లో కనీస వసతులు లేక దయనీయంగా మారాయి. సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చిన�
ఎన్నికల వేళ ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడాన్ని విస్మరించింది. మొన్నటికి మొన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి మాటతప్పడంతో స�
ఈ వానకాలం రైతులకు కలిసి రాలేదని చెప్పవచ్చు. భారీ కురిసిన వర్షాలకు అన్ని పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తీరా చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే అకాల వర్షాలు రైతులను ఆగంజేస్తున్నాయి. ఈసారి మక్క రైతులకు
విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది. విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు పోరుబాట పట్టాయి. కాలేజీలను నిరవధికంగా బంద్ చేశాయి. దీంతో తరగ�
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం తగ్గిన దిగుబడులు.. తేమ పేరుతో సీసీఐ బ్లాక్మెయిల్.. బహిరంగ మార్కెట్లో దక్కని మద్దతు ధర.. దిగుమతి సుంకం ఎత్తివేత.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తెలంగాణ పత్తి
రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన ఆచార్యుల నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. 2012 ఫిబ్రవరి 25న జారీ చేసిన మూడు వేర్వేరు నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేసిన ప్రొఫె�
రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై తాండూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో తాండూర్ నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతి చెందారు. రోడ్లు బాగా లేక�