Srinivas Goud | బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
RTI Portal | రాష్ట్రంలోని 3,323 ప్రభుత్వ విభాగాలు ఆర్టీఐ పోర్టల్లో అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో 17 విభాగాలు మాత్రమే నామమాత్రంగా సేవలు అందిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను అర్
గత సాధారణ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ
‘నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. పార్టీ అసెంబ్లీలో ఏదైనా అంశంపై విప్ జారీచేస్తే దానికి కట్టుబడి ఉంటా. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో, సీఎం �
Municipal Elections | రాష్ట్ర ప్రజానికానికి హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సర్కార్ మోసం నిరుద్యోగ యువత రగిలిపోతున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయని మోసంపై మండిపడుతున్నది. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఏవి? నెలనెలా నిరుద్యోగ భృతి ఎందుకివ్వరు? అని ప్ర�
రాజీవ్ యువవికాసం (ఆర్వైవీ) పథకంపై ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం యువతకు అతీగతీ లేకుండా చేసింది. సబ్సిడీ రుణాలను అందిస్తామని ఊదరగొట్టి, ప్రకటన పేరిట ప్రచారం చేసుకున్న సర్కార్.. ఇప్ప�
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ సిట్ స్వతంత్రతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎ
గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్లోని తెలంగాణ భవన్లో ఏ
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను వదిలేసి కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కల�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని శ�
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ్గామాత ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆలయాభివృద్ధికి రేవంత్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవా�