యాసంగిలో పండిన వడ్లను పూర్తిస్థాయిలో కొనకుండా.. వానకాలం సీజన్లో విత్తనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సరారు రైతులపై కుట్ర చేస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మరో సీజన్లో వర
అసెంబ్లీ ఎన్నికల ముం దు రాష్ట్ర ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు రాష్ర్టాన్ని ఆగం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమంలో భాగంగా ప్రభు త్వం ఏమైనా సాధించిందా అంటే శూన్యమనే చెప్పాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని పాలనలో గ్లోబల్సిటీ అయిన హైదరాబాద్ నరకప్రాయంగా మారుతోందని కొంపల్లి శ్వేతా శుభం రెసిడెన్సీ వాసులు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన మౌ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 1,061 ఆయా పోస్టులకు గాను 1,001 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంతేకాదు జిల్లాలోని 11 అంగన్వాడీ ప్రాజెక్టుల్లో ఉన్న 2,061 అంగన్వాడీ కేంద్రాల్లో 185 టీచర్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెండు గ్రామపంచాయతీలు మినహాయించి 22 గ్రామపంచాయతీల్లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు. తొమ్మిది రోజుల క్రితం గంగారం రెవెన్యూ గ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం భూములు, ఇండ్లు, ప్లాట్ల విలువలు, చార్జీలు పెంచిన తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి తగ్గింది. గతంలో రోజుకు ఉమ్మడి జిల్లా�
సాధారణంగా మారుమూల ప్రాంతంలో ఓ ఎకరం భూమి ప్రభుత్వం ధర రూ.లక్ష నుంచి రూ. 3లక్షలు దాకా ఉండేది.. కాంగ్రెస్ సర్కారు భూముల ధరలు పెంచినాక వాటి ధర రెండింతలయ్యింది. గతంలో ఉన్న ప్రభుత్వ ధరకు రెండింతలు ధరలు పెంచటంతో �
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం నయాపైసా అభివృద్ధి చేయలేదని, పాలనలో పూర్తిగా విఫలమయ్యిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా దుబ్బ
భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా తగ్గిపోయాయి. భూ బదలాయింపుల కోసం వచ్చే వారితో మొన్నటి వరకు కిటకిటలాడిన సబ్రిజిస్ట్రార్, తాసీల్దార్ కార్యాలయాలు ప�