రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోంది. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది. నెలలుగా పంట ఉత్పత్తులను చేతిలో పట్టుకుని తిరుగుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
ధాన్యం కొనుగోళ్లలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను
పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్నపూర్ణగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో మగ్గుతున్నదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. శుక్రవారం బోథ్ మారెట�
ధాన్యం సేకరణలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్లో రైతు వెంకటాపు రం శంకరయ్య శుక్రవ�
వానకాలం సీజన్ సమీపిస్తోంది. మరికొద్ది రోజుల్లో రైతులు సాగు పనుల్లో నిమగ్నమైపోతారు. విత్తనాలను నాటిన రైతులకు యూరియా తప్పనిసరి అవుతుంది. కానీ, ఖమ్మం జిల్లాలో యూరియా నిల్వలు మాత్రం లేవు. కాంగ్రెస్ సర్కార
కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. వారి పోరాట పటిమ వల్లే పార్టీ తెలంగాణ రాష్ర్
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులకు కన్నీరే మిగులుతోంది. అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. రెండున్నరేళ్లలో అడుగడుగునా అన్నదాతలకు ఇక్కట్లే దాపురిస్తున్నాయి. సాఫీగా సాగు కాలం సాగకపోవడంతో నిత్యం కంట కన్నీరు తప�
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలు అరిగోస పడుతున్నరు. పంట చేతికొచ్చిందన్న సంబురం అటుంచితే నెల దాటినా కేంద్రాల వద్ద పడిగాపుల కష్టం మాత్రం పోలేదని ఆవేదన చెందుతున్నరు.
రైతులు పండించిన వరి, మక్కజొన్న పంటల కోనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మండిపడ్డారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పీఎసీఎస్ ఆధ్వర్యంల�
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు సమీక్ష పేరుతో సచివాలయంలో హల్చల్ �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా నీటి కటకట మొదలైంది. తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్, కు త్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ప
వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా సర్కారు నుంచి స్పందన కరువైంది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నిప్పు పెడు�