ఉద్యోగ నియామకాల్లో ఏజ్ రిలాక్సేషన్(వయస్సు సడలింపు)జీవోను ప్రభుత్వం తక్షణమే సవరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం సోమ�
మొన్న ఎకరం.. నిన్న ఎకరం.. రేపు మరో ఎకరం.. ఎల్లుండి ఇంకో ఎకరం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతుభరోసా’ పథకం తీరు. రైతులకు వ్యవసాయ సీజన్ ప్రారంభంలో ఒకేసారి పెట్టుబడి సాయం అందించాల్సిన కాంగ్రెస్ �
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలు వేచి, విలువైన సమయాన్ని కోల్పోయిన యువకులకు ఇప్పుడు అర్హత వయస్సు 34 ఏళ్లకు
విద్యార్థుల సమస్యల పరిషారం కోసం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్వీ నిర్వహించనున్న పోరుబాట వాల్ పోస్ట�
విద్యార్థు ల జీవితాలతో కాంగ్రె స్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఫీజు పోరుబ
తరతరాలుగా అణిచివేతకు గురి వేయబడిన తెలంగాణకు విముక్తి ప్రసాదించిన పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. అలుపెరగని పోరాటాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర ఏర్పాటుకు గులాబీ పార్టీ బాట�
గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం లబ్ధిదారుల కరెంట్ వాడకాన్ని చూపిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటున్నది. గృహజ్యోతి పథకంలో లబ్ధిపొందుతున్న వ
ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత హామీలను మరిచి రాష్ర్టాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవ�
రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చూపుతున్నది. ఫలితంగా అ
సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సగటున గంటకు రూ.13.6 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతున్నది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా, ఇప్పటికే కుదేలైన రియల్ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడబోతున్నది. రాష్ట్రంలో ఊహించని రీతిలో భూముల మార్కెట్ విలువలు పెరుగబోతున్నాయి.
మూడు బుల్డోజర్లు, ఆరు ధ్వంసాలు.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనకు మచ్చుతునకలు. ఓవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులను కాపాడుతున్నామంటూ హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లపైకి బుల్డోజర్లను పంప�
అభివృద్ధి పేరిట కాంగ్రెస్ సర్కార్.. రైతులను అరిగోసలు పెడుతున్నది. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు- 2 అలైన్మెంట్ ఖరారు చేస్తూ రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం హెచ్ఎండీఏ మాస్టర్