రైతులకు ధైర్యంగా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్నటి వరకు ఇష్టారీతిన భయాలు సృష్టించింది. ఎల్నినో పేరిట అవగాహన సదస్సులు నిర్వహించి ఆరుతడి పంటల వైపు అన్నదాతలను మళ్లించేందుకు ఆలస్యంగా ప్రయత్నాలు చ�
జిల్లాలో ఫ్యూచర్సిటీ, రేడియల్రోడ్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్డుతోపాటు పరిశ్రమల ఏర్పాటుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నది. కాగా, భూములు కోల్పోతున్న రైతులకు సర్కార్ ఇస్తున్న పరిహారం విషయ�
కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. 20వేల ఉద్యోగాలతో పోలీస్ నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆశపడితే.. కేవలం 7వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకోవడంపై మండిపడ్డారు. అధికారం�
భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగక�
ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. సాగు, తాగునీటి విషయంలో చేతులేత్తేయడంతో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. �
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని ప్రకటించడంతో వృద్ధులు, మహిళలు ఎంతో సంతోషించారు. కానీ ఇప్పటివరకూ పింఛన్ల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. జూన్ పోయి జూలై వచ్చినా పింఛన్లపై పూర్త�
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నద ని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 2026-27 వనమహోత్సవ కార్యక్రమం ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు. మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ఉపాధి హామీ పథకం కిం�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల�
కాళ్లు పట్టుకొని తమను బజారుకీడ్చొద్దని మొత్తుకున్నా వినలేదు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశామని ఏడ్చినా పట్టించుకోలేదు. ఉన్న ఇండ్లను కూల్చివేస్తే ఎక్కడ బతకాలని వేడుకున్నా ఎత్తైన భవనా�