కమీషన్ల మీద ఉన్న యావ కాంగ్రెస్ సర్కారుకు ప్రజా సంక్షేమంపై లేదని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలా లు ప్రజల కండ్లకు కనబడుతున్నాయని, రేవంత్ రెడ�
ఒకప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ విద్య పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల గ్రామాలు, తండాలు, గూడేల్లోని పేద కుటుంబాల్లో సైతం మొదటి తరం ఇంజినీర్లు, డాక్టర�
ఖమ్మం జిల్లా దానవాయిగూడెం. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సొంత నియోజకవర్గం. బడి గంట మోగే సమయం. కానీ ఆ రోజు సరార్ బడి ప్రాంగణం ఎప్పటి ఉదయంలా లేదు. పిల్లలు బడికి వచ్చారు.
రాష్ట్రంలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హామీలను విస్మరించడం, సమస్యలను పరిష్కరించకపోవడం, వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం, నెలల తరబడి పెండింగ్లో పెడుతుండడం, ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వంటి ప్రభుత్వ చర్యలపై కార్మిక�
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చిందే ప్రజారవాణా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం శరవేగంగా విస్తరించిన నగర పరిధికి అనుగుణంగా విస్తారమైన రవాణా సదుపాయాల కల్పన అనివార్యమైంది. ఆధునాతన, మా
దళిత బహుజనులకు అనునిత్యం సహకారమందిస్తానని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా 11వ మహాసభలు సోమవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో రాష్ట్ర ఉపా�
కాళేశ్వరం ద్వారా పంట పొలాలకు నీళ్లిస్తే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందోనని ప్రాజెక్టుపై ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మక్కల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సోమవారం చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస�
మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) కో-కన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది.
మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) కో-కన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. దీనికి మండలంలోని ఫార్మా బాధిత గ్