రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలిందని, మరో రైతు మృతి ద్వారా ఈ విషయం రుజువైందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లిలో రవినాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా�
యూరియా కొరత అనుకోకుండా వచ్చింది కాదా? కొరత వస్తుందని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసా? అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారా? అదే ఇప్పుడు రైతులకు శాపంగా మారిందా? ఈ ప్రశ్నలకు సోమవ�
కాంగ్రెస్ సర్కారులో రేషన్ డీలర్ల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. గత కేసీఆర్ సర్కారులో ప్రతి నెలా ఠంఛన్గా వచ్చిన రేషన్ డీలర్ల కమీషన్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నెలల తరబడి పెండింగ్�
ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆరోపించారు.
మహబూబ్నగర్లో శనివారం ఎరువుల కోసం వచ్చి.. ఫిట్స్ వచ్చి పడిపోయిన ఆంజనేయులు అసలు రైతే కాదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందని బీఆర్ఎస్ నాయకులు పాలమూరు మున్సిపల్ మాజీ వైస్ చైర�
పరిపాలన చేతకాకపోతే వెంటనే పదవుల నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక�
కమీషన్ నగదు కోసం రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఐదు నెలలుగా రేవంత్ ప్రభుత్వం కమీషన్ విడుదల చేయకపోవడంతో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర �
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తున్న డీలర్లు కమీషన్ డబ్బులు అందక ప‘రేషాన్'లో ఉన్నా రు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలే మోకాలడ్డుతున్నారు..ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని కేబీఆర్ పార్కు ఉనికి ప్రశ్నార్థకం చేస్తూ సర్కారు ఒం�
రవాణా శాఖలో పెంచిన సర్వీస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ కార్మికులు ఖమ్మంలోని ఆర్టీవ�
‘ఉచిత చేపపిల్లల పంపిణీ’ పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. పథకాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. జలాశయాల్లో చేపపిల్లలను వేయాల్సిన సమయం మించిప