రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరి నాట్లు వేసుకునే సమయంలో అన్నదాతలు సొసైటీల ముందు యూరియా బస్తాల కోసం రోజంతా బారులుతీరుతున్నా
ఆదివాసీల హక్కుల కోసం ప్రశ్నిస్తూ పోరాటాలు నిర్వహిస్తున్న ఆదివాసి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ పట్ల పోలీసులు వ్యవహరించిన అత్యంత దారుణమైన ఘటనపైన విస్తృతంగా చర్చ జరుగు �
రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు ఆదివారం తెల్లవారుజామునే యూరియా కోసం తరలివచ్చారు. ఉదయం 7.30 గంటల తర్వాత వ్యవసాయ, సొసైటీ అధికారుల�
రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సీఎం రేవంత్రెడ్డి తన బాల్యమిత్రుడిగా చెప్పుకునే యారో అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి అడ్డదిడ్డంగా మీడియా ప్రకటనల కాంట్రాక్టులు ఇస్తూ భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేత మన్నె క్ర�
మొబిలిటీ వ్యాలీకి కాంగ్రెస్ గ్రహణం పట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలను రాష్ట్రంలో తయారు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ఈ వినూత్న ప్రాజెక్టును వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తలపించ�
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ కార్యాలయాల వద్ద ఈ నెల 25వ తేదీ సోమవారం ఆందోళ�
స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాటి క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాం గ్రెస్ గ్రూపు పంచాయతీ ముదురుతున్న ది. పార్టీ కీలక కార్యక్రమాల్లోనూ కాంగ్రె స్ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్�
ఇనాం భూముల్లో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏడాదిగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా గడ్డపోతారం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అండదండలతోనే అనుమతులు ల�
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసే ప్రక్రియ మొదలైంది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో చలనం వ�
తెలంగాణ సొమ్మును పక్క రాష్ర్టాల్లో పార్టీ ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. బీహార్లో త్వరలో ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీని గెలిపించుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్�
పుట్టెడు ఆశలతో నాట్లు వేసుకున్న రైతులు.. యూరియా చల్లడం అనేది పంట సంరక్షణలో సర్వసాధారణమైన ఓ పనిగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు యూరియా దక్కించుకోవడం చాలా పెద్ద శ్రమైపోయింది.