గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ మహిళా రైతుల హక్కుల వేదిక జాతీయ కమిటీ సభ్యురాలు ఆశలత డిమాండ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మర
ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. పోలీసుల పహారాలో ఓవైపు ప్రైవేట్ ఉద్యోగులతో బస్సులు నడిపిస్తూ సమ్మె ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస�
ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, హక్కుల కోసం పోరాడుదామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ మొండివైఖరి వీడి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆర్టీసీ కార్మికులు చిల్డ్రన్ పార్కు న�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతితో నర్సంపేటలో హైటెన్షన్ నెలకొన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కోల శంకర్గౌడ్ (55) గురువారం (ఈ నెల 23న) రెండో రోజు ఆర్టీసీ సమ్మెలో కూర్చొని, కాంగ్రెస్ ప్రభ�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని అల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్
Kaleshwaram | ‘మేడిగడ్డ కుంగింది.. కాళేశ్వరం కథ ఒడిసింది.. ప్రాజెక్టు పనికిరాదు.. లక్ష కోట్లు వృథా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, కొందరు కుహనా మేధావులు మోపిన నిందలన్నీ నీళ్లపాలయ్యాయి. రేవంత్ సర్కార్ రెండున్�
కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి స్పష్టంచేశారు. ‘రేవంత్రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ రావాలి.. కాంగ్రె�
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం ద్వారా న్యాయం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు.
ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. 1995, 1996 బ్యాచ్లకు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదా కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేస�
‘రైతులంతా బ్యాంకులకు ఉరుకుర్రి.. రెండు లక్షల పంట రుణాలు తెచ్చుకోండ్రి.. మేం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం’ అని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు న మ్మి మోసపోయామని రుణమాఫీ కాని రై తులు వాపోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. గత కొంతకాలంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళ�
కాళేశ్వరం ఎత్తిపోతల విషయంలో కాంగ్రెస్ సర్కారు వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. బుధవార�
తెలంగాణ రాష్ర్టానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే జీవనాధారమని బీఆర్ఎస్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన �