రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలన సర్కస్ను తలపిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో దుష్ప్రచారం చేసినందువల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ నాయకుల�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు మిగిలాయని, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
విద్యాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను వంచిస్తున్నదని అఖిలపక్ష విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. రుద్రూర్ మండలం అక్బర్నగర్లో ఉన్న వ్యవసాయ �
కుల గణన లెక్కలపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. జనాభాను తగ్గించి చూపడంపై నాయక్పోడ్(షెడ్యూల్ ట్రైబ్) సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందంటూ మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతోపాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్
ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 40 రోజులుగా గ్రామంలోని కోనుగోలు కేంద్రంలో పడిగాపులుగాస్తున్నామని ఆ�
కేబీఆర్ జాతీయ పారు చుట్టూ కాంగ్రెస్ సర్కార్ జరుపుతున్న పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి పేరిట జీవవైవిధ్యాన్ని అడ్డగోలుగా నరికేసున్న రాష్ట్ర ప్రభుత్వానికి,
పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పొలంలో చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోలేక రైతు కండ్లలో నిరాశ కనిపిస్తున్నది. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం �
‘రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం’ అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్షకులు తమ కల్లాల్లో ఆరబోసిన ధాన్యపు రాసులు కనబడడం లేదు. వారాలు గడుస్తున్నా కల్లాల్లోని ధాన్యం అంగుళం కూడా కదలడం �
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా నిజాంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేక
నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకే ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూములకు, వేర్వేరు రకాల పరిహార విధానాల�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన 58, 59 జీవో కొంతమంది పెద్దలకు వరంగా మారింది. దానిని అడ్డంపెట్టుకుని జిల్లాలో రూ. 50 కోట్లకుపైగా విలువైన తుర్కయాంజాల్ మున్సి�