కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోస పూరిత వైఖరిని అవలంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9న ఖైర తాబాద్లోని రవాణా కార్యాలయం ముట్టడితో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్�
నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టుపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. రెండేండ్లుగా ఏర్పాటు ప్రక్రియ చేపట్టకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఏపీ ప్రభుత్వం మూడేండ్లకు ఒకసారి రెగ్య
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసిన కాంగ్రెస్ సర్కారు.. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరక
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లా ఆగమాగయ్యింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలనిచ్చి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాట�
బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థుల వసతి గృహాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటే అవుననే చెప్పవచ్చు. వరుసగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురై అస్వస్థత పాలవుతున్నా అధికారులు మాత్రం న�
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఏరియా, ఔటర్ రింగ్ రోడ్�
గ్రేటర్ పరిధిలోని పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం 292 బస్తీ దవాఖానలను తీసుకొచ్చి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ప్రాథమిక వైద్యంతో పాటు 55 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. మంగళవారం పొద్దుపొద్దున్నే ఉదయం 5 గంటలకే నేతల ఇండ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. జిల్లాకే�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని విజయవంతంగా నిర్వహించింది. రోడ్లపై ఎక్కడ ఏ చిన్న గుంత పడినా వెంటనే పూడ్చింది. ప్రయాణం సాఫీగా సాగడానికి తక్
ఫీజు రీయింబర్స్మెం ట్ విడుదలలో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్మెంట్తో మాకు సంబంధం లేదు. నవంబర్ 29లోగా ట్యూషన్ ఫీజు చ�
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరందుకున్నది. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, ఆయా పార్టీల నేతలు తమ అనుచరులను బరిలో దింపుతున్నారు. తొలి విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.రెండో విడత నామినే�
మొన్నటి వరకు పచ్చని చెట్లు, ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, మంకీఫుడ్ కోర్టులతో అలరారిన పల్లెలు రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేని తనంతో తమ ఆనవ�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లవుతున్నా ఇప్పటిదాకా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలు, వాటి వల్ల ప్రజల ఇబ్బందులపై సీఎం రేవం�