తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ్గామాత ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆలయాభివృద్ధికి రేవంత్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవా�
సిట్ విచారణ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రభుత్వం వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ నేడు జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిష
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఎన్నికల ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ మండిపడ్డారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల �
జలమండలిలో ఐదేండ్ల నీటి బకాయిలు ఒకేసారి చెల్లించాలంటూ హుకూం జారీ చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలనెల బిల్లులు వేయకుండా తమకు తెలియని బిల్లులను ఇప్పడు చెల్లించాలని కోర�
ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు కూడా కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస పోయిన నేతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంగారెడ్డి, సదాశివపేట, అందోలు-జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లోని బీఆర్ఎస్ పార్ట
రేవంత్రెడ్డి రాక్షస పాలన సాగిస్తూ యథేచ్ఛగా రాజ్యాంగ హక్కుల హననానికి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనుముల రాజ్యాంగాన్ని అమలుచేస్తూ బాబాసాహెబ్
అప్పుల కుప్పలో కూరుకుపోయిన బల్దియాకు సర్కారు ఝలక్ ఇచ్చింది.. ‘సీఆర్ఎంపీ’ పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ‘జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం నుంచే ఈ పనులను పూర్తి చేసుక�
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ మందగించింది. అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు... ప్రాజెక్టుకు అవసరమైన భూములను తీసుకోవడం వెనకబడిపోతున్నది. 7.5 కిలోమీటర్ల మెట్రోను పట్టాలెక్కించడానికి ఏడాది నుంచి కాలయా
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, పాలన మరిచి కేవలం ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని త�
ఎన్నికలంటేనే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందా..? గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల ‘షాక్' భారీగా తగిలిందా..? పార్టీ గుర్తు లేకుండానే ప్రతికూల ఫలితాలు చవిచూసిన హస్తం పార్టీ.. ఇక పార్టీ గుర్తుపై ఎన్నికల నిర్వహణకు �
నియోజకవర్గంలో వేల సంఖ్యలో కార్మికులు, కూలీలకు జీవనాధారంగా ఉన్న నాపరాళ్ల పరిశ్రమ ప్రభుత్వం తీరుతో విలవిల్లాడుతున్నది. గత మూడు నెలలుగా ఈ పరిశ్రమలకు కొత్త కరెంట్ బిల్లుల నమోదు విధానాన్ని అనుసరిస్తుండడం�