కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం తీసుకొచ్చిన చేనేత భరోసా పథకం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన ఈ స్కీం మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. నాలుగు విడతల్లో ఇప్పటి వరకు �
కాళ్లు పట్టుకొని తమను బజారుకీడ్చొద్దని మొత్తుకున్నా వినలేదు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశామని ఏడ్చినా పట్టించుకోలేదు. ఉన్న ఇండ్లను కూల్చివేస్తే ఎక్కడ బతకాలని వేడుకున్నా ఎత్తైన భవనా�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరుపేదల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ ఇండ్లను
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డ�
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు నార్త్ సిటీ జనాలకు శాపంగా మార్చేసింది కాంగ్రెస్ సర్కారు. బహుళ ప్రయోజనాలతో ప్రజల సహకారంతో సజావుగా చేపట్టాల్సిన ప్రాజెక్టును కాస్తా వివాదస్పదం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి పథకం కోసం స్వీకరించిన దరఖాస్తులను ప్రభుత్వం పాతర వేసింది. ప్రస్తుతం మళ్లీ దరఖాస్తులను స�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖంచాటేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఈ నెల 24వ తేదీన ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. అధికారంలోకి వచ్చిన మూడేండ్ల నుంచి దరఖాస్తులతోనే కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధ�
హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి! ఇప్పటికే ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటికి తండ్లాడుతుండగా, ఇటీవలే మరో పిడుగు వేసింది.
రాష్ట్రంలో ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఒడిసిపట్టడంలో రాష్ట్ర సర్కార్ విఫలమవుతున్నది. గత కొంతకాలంగా గోదావరికి నిత్యం వస్తున్న వరదను దిగువకు వదులుతూ పొరుగు రాష్ర్టాలకు సహకరిస్తున్న సర్కార్, రాష్ట్ర
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద శనివారం సాయంత్రం నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్లంటూ తీసుకొచ్చిన ప్రీలాంచ్ పథకం పేద ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఏండ్ల తరబడి కూలీ పనులు చేసుకుని బతుకీడుస్తున్న నిరుపేదల సొంతింటి కలను రేవ�
రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు వేతనాల షాక్ తగులబోతున్నది. వారి వేతనాలను ఇప్పట్లో సవరించకపోగా ఉన్న వేతనాల్లో కోత పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.