రైతు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుచేయకుండా ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో సహకార సంఘాల ఎన్నికలకు వెళ్తే అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ �
యాసంగి సీజన్ మొదలై రైతులు సాగు సిద్ధమైనా ఇప్పటి వరకు రైతు భరోసాపై అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇవ్వక పో వడం రైతులు పెట్టుబడి సాయం కోసం నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం రైతులకు కలిసి రాకపోగా కన్నీళ్లు మి�
ఏటా ఎంతో ఘనంగా జరుగుతున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఈ ఏడాది యాజమాన్యం సాధారణ కార్యక్రమంగా నిర్వహించిందని, సింగరేణి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చిన్నచూపా అంటూ కార్మికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
డబుల్బెడ్రూంల్లో లబ్ధిదారులు ఉండకపోతే రద్దు చేసేలా సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు నోటీసుల జారీ చేసిన విషయం తెలిసిందే. మూడో సారి నోటీసులు ఇచ్చి గడువు పూర్తయిన వెంటన
యాసంగికి క్రాప్ హాలిడే ఇవ్వడం ప్రభుత్వ అసమర్థతనేనని, సమృద్ధిగా వర్షాలు.. వరదలు వచ్చిన ఈ ఏడాదిలోనే రెండో పంటకు సాగునీరు నిలుపు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన ఫంక్షన్ హాల్తో పాటు 2.10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నది. మందమర్రి ప్రాంతం షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫ�
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేస్తున్న తీవ్ర అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రాధాన్యత క్రమంలో పాలమూరు జిల్లా కరువును పోగొట్టాలని పాలమూరు -రంగా�
రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ (జిల్లా సహకార కేంద్రం బ్యాంకు), పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పర పతి సహకార సంఘం)ల పాలక వర్గాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. సంఘాల చైర్మన్ల సేవలకు స్�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తెలంగాణ రాష్ర్టానికి వాటిల్లుతోన్న జల దోపిడీపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో తీరని అన్యాయం జరుగుతోందని ఈ మేరకు గులాబీ పార్టీ నిర్ణయించి�
సకల హంగులతో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విశ్వనగరం ప్లాస్టిక్ భూతం గుప్పిట్లో చికుకుపోతున్నది. కంఫర్ట్ జీవనానికి అలవాటు పడుతున్న నగర వాసులు ప్లాస్టిక్ను శరీరంలో భాగం చేసుకుంటున్నారు. సౌలభ్యం కోసం ప్లా�
కాంగ్రెస్ సర్కారుపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని, ఇందుకు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే సాక్ష్యమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏదైనా ఒక నగర జనాభా అసమతుల్యంగా పెరిగినప్పుడు, జనాభాకు తగిన ప్రాతినిధ్యం లేనప్పుడు, అభివృద్ధిలో అసమానతలు ఉన్నప్పుడు డీలిమిటేషన్ ద్వారా వార్డులను విభజిస్తారు. తద్వారా అన్ని వార్డుల్లో దాదాపు సమాన జనాభా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉన్నదని, ఇం దుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను మెచ్చే ప్
రాష్ట్ర సంపద పెంచి ప్రజలకు పంచిన పాలన పోయింది. సంపద పెంచలేక చతికిలబడిన పాలన వచ్చింది. పదేండ్ల అభివృద్ధి గతవైభవమైపోయి, అప్పులతో పూట గడిపే స్థాయికి రాష్ట్రం దిగజారింది.