దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దేశ మూలవాసులైనా అడ వి బిడ్డలకు స్వాతంత్య్రం రాలేదు. సమాఖ్య పాలనలో రాష్ట్రంలోని చెంచుల ఉనికిపై ప్రభుత్వాలు దెబ్బకొడితే స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెంచులను కడుపుల
నగరం నడిబొడ్డున పచ్చని పందిరిలా కనిపించే కేబీఆర్ పార్క్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అభివృద్ధి పేరిట కాంక్రీట్ అడవిని నిర్మించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడి వన్యప్రాణులతోపాటు ప్ర�
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపనున్నతున్నదని, అందులో భాగంగానే జీవో 7 తీసుకొచ్చిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎ
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టగా, తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలోనూ ఆర్టీసీ కార్మికులు సమ�
తెలంగాణ సర్కార్ చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన (సీపెక్ సర్వే) ఫలితాలను మంత్రులు ఇటీవల అట్టహాసంగా విడుదల చేశారు. కానీ, ఈ భారీ గణాంకాల సేకరణ వెనుక శ్రమించిన లక్ష మందికి పైగా ఎన్యుమరేట�
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తున్నదని, కేంద్రం నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదని చేవెళ్ల ఎంపీ కొండా విశేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్, సంగారెడ్డ�
కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తి వేయాలని భారీ కుట్రలు చేస్తుందని బీసీ జాక్ చైర్మన్ ఎంపీ కృష్ణయ్య తెలిపారు. ఆదివారం బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో బీసీ నేతలు నీల వె
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వైఫల్యాల పేరిట సంబురాలు చేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రజనీకాంత్�
తెలంగాణలో రెండున్నరేండ్లుగా రాక్షస పాలన రాజ్యమేలుతుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 420హామీలను అమలు చేయాలని అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసుల�
మక్కజొన్న రైతులకు కాంగ్రెస్ సర్కారు నుంచి భరోసా కరువై దుఃఖిస్తున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. పంట చేల వద్ద, రోడ్లపైనా, కొనుగోలు కేంద్రాల్లో మక్కలను ఆరబోసి, విక్ర�
కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడేండ్ల్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏఒక్క పని పూర్తి కాలేదు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. పట్టణంలోని మల్
Revanth Reddy | పని ఒత్తిడిని తగ్గించడానికి ఏర్పాటు చేసిన వర్క్షాప్ తమ మీద మరింత భారం పెట్టిందని పీఆర్వోలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండున్నరేండ్ల సెల్ఫ్ అప్రైజల్తోపాటు, ఆయా శాఖలకు సంబంధించిన ప్రతికూల వ�
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దళారులు, మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గత్యంతరం లేక రైతులు �