కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ను అక్కడి నుంచి తరలించి చైతన్యపురి వికాస్నగర్కాలనీలోని మీ సేవా కేంద్రానికి మార్చి, మీ సేవా కేంద్రాన్ని న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూన
అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం ఏడాదిన్నరగా ఊదరగొడుతూ.. ఉసూరుమనిపిస్తున్నది. త్వరలోనే జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ పదే పదే చెబుతున్నది.
140 ఏండ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, ఇప్పడు తెలంగాణల అరువు తెచ్చుకున్న రేవంత్రెడ్డి చేతిలో బందీ అయిపోయినట్టు కనిపిస్తున్నది. దేశం కోసం త్యాగాలు చేశామని చెప్పుకొనే నెహ్రూ, గాంధీ కుటుంబం ఇవాళ రాబంధు ఇచ్చ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నదని, కడ్తా పేరిట రూ.2 వేల కోట్లకు పైగా రైతుల డబ్బు ను ప్రభుత్వంలోని అక్రమార్కులు దోచుకుతింటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ధ్�
శంషాబాద్ మండలం పెద్దషాపూర్ భూకుంభకోణంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శంషాబాద్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల
‘ఆధారాలు సహా మాజీ మంత్రి హరీశ్రావు బయటపెట్టిన వెయ్యి కోట్ల భూ కుంభకోణంపై ప్రభుత్వం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నది. సమాధానం చెప్పకుండా సర్కార్ పెద్దలు తప్పించుకొని తిరుగుతున్నారు. వారి తీరు చూస�
తెలంగాణ రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ధాన్యం కొనుగోలులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యయని బీఆర్ఎస్ గజ్వేల్
సీఎం సొంత నియోజకవర్గంలోనే వడ్లు కొనకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనే ధ్యాస సీఎం రేవంత్రెడ్డికి లేదని విమర్�
చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను దగా చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు మండిపడ్డారు. లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ముడావత్ రాంబాల్న
గురుకుల భవనాలకు సం బంధించిన నెలవారీ అద్దెలను పెం చాలని ప్రతిపాదనలు పంపొద్దని ప్రి న్సిపాల్స్ను ఎస్సీ గురుకుల సొసైటీ ఆ దేశించింది. జోనల్ ఆఫీసర్లకు సొసైటీ కార్యదర్శి శారద ఆదివారం ఉత్తర్వులు జారీ చేశార�
డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివారం సిద్ధాపూర్ దద్దరిల్లింది. మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు, పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆందోళన చేపట్టారు.
జిల్లాలో మక్క రైతుల గోసం ఎవరికి పట్టడం లేదు. దీంతో మక్క సాగు చేసిన రైతులు తమ పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పంట సాగు చేయడం ఒక ఎత్తైతే దానిని అమ్ముకోవడానికి అంతకు మించి ఇబ్బందులు పడుతున్నార�