తెలంగాణ రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ గొప్పులు చెప్పుకొన్నది. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చె�
జిల్లాలో మరో భారీ భూసేకరణకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇప్పటికే అసైన్డ్, పట్టా భూముల సేకరణ కొనసాగుతుండగా.. ప్రభుత్వం తాజాగా కడ్తాల్ మండలంలోని ముద్విన్, ఎక్వాయిపల్లి గ్రామాల్లో వెయ్యి ఎకరాల అసైన్డ్, �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా తయారైందని, అన్నివర్గాల ప్రజలు, రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అశ్వారావుపేట మండలంలో సోమవ
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ రోడ్డున పడేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఏండ్లనాటి ఇండ్లు, ప్రైవేట్ స్థలాలను నిషేధిత
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ.వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నాని�
పెచ్చులూడిపోయి.. ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జి రామడుగు మండలం గుండి గ్రామంలోనిది. సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనను 50 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిర్మించారు. ఈ �
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వం వేలాదిగా నిర్మాణాలు, ఇండ్ల స్థలాలను నిషేధిత జాబితాలోకి చేర్చినట్లుగా బయటపడుతున్నది. తమ ఇండ్లు, స్థలాలు తమ పేరిటనే ఉన్నాయా? తమకు తెలియకుండానే నిషేధిత జాబితాలో చ�
మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం లేక ప్రజానీకం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వాగులు.. వంకలు ఉప్పొంగి రోజుల తరబడి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, బయటకు రాలేని దుస్థిత�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తై నెల రోజులు దాటినా సన్న రకం వడ్లకు బోనస్ చెల్లించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.500 ఇస్తామని హామ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో రాజీవ్ యువ వికాసం పేరిట ఓ పథకాన్ని ప్రకటించింది. నిరుద్యోగ యువతను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అనేక రకాలుగా విధివిధానాలను రూపొంద�
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదనేది వాస్తవం. మరో రెండేళ్లు ఓపిక పడితే మళ్లీ కేసీఆర్ నాయక త్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నిరుద్యోగులకు అండగా ఉంటుంది. వేణు చికిత్స పొందుతున్న
కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ పెద్దలే నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ‘ఎస్సారెస్పీ పునర్జ్జీవ’ పథకంతో నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. మూడు రోజులుగా ఎల్లంపల్లి
కాంగ్రెస్ సర్కార్ గ్రూప్స్, ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఓ నిరుద్యోగి మనస్తాపం చెందాడు. ఎన్నేండ్లు చదివినా ఉద్యోగం వస్తుందో, రాదోనని తీవ్ర కలత చెంది ఎలుకల మందు, నిద్రమాత్రలు మింగి ఆత్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీనాన్ని పక్కనపెట్టి ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నది. ఎన్నికల నిర్వహణ తథ్యమని తేలడంతో ఆర్టీసీలోని కార్మికసంఘాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణలో గుర్తింపు సంఘం ఎన్నిక