భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కఠోర దీక్షకు పూనుకోగా, ప్రభుత్వం కక్షగట్టి విఫలం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చే�
కాంగ్రెస్ సర్కారు మోసాలకు చిరునామాగా మారిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ�
కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పో కుండా సాగు నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఆయన జనగామ జిల్లా లింగాలఘనపురంలో బుధవారం ఏర్
కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల వేట కొనసాగుతూనే ఉన్నది. రెండో త్రైమాసికం (క్యూ2) తొలిరోజే రూ.7వేల కోట్ల భారీ రు ణాన్ని సమీకరించిన సర్కార్.. ఆర్బీఐ ప్రతి మంగళవారం ఓపెన్ మారెట్ ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లు పెట్ట
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డి�
లింగంపేట మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జాజాల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భం
సిద్దిపేట జిల్లా కేంద్ర దవాఖాన సమస్యలకు నిలయంగా మారింది. రోగం నయం చేసుకోవడానికి ఈ దవాఖానకు వస్తే.. ఇక్కడ నెలకొన్న సమస్యలు, అసౌకర్యాలతో రోగులు మరింత సుస్తికి గురవుతున్నారు.
అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డా
రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా భోజనం, తాగునీరు, వసతుల కల్పనలో నిర్లక్ష్యం
వ్యవసాయంలో రైతులకు సహకారం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికలకు కాంగ్రెస్ సర్కారు నిధులు కేటాయించక వాటి నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో అవి వెలవెలబోతున్నాయి. అన్నదాతలను సంఘ టితం చేసి సాగులో
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ప్రాణహిత కాలనీ సమీపంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారు ల ఎంపికలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని, జాబితాపై సమగ్ర విచారణ జరిపి
ఎట్లొచ్చింది తెలంగాణ? ఎన్ని గుండెలు రగిలితే వచ్చింది తెలంగాణ? ఎన్ని గొంతులు పెగిలితే వచ్చింది తెలంగాణ? ఎందరు ఆత్మార్పణ చేసుకుంటే వచ్చింది తెలంగాణ? ఒకరా.. ఇద్దరా వందలాదిగా బిడ్డలు బలిపీఠం ఎక్కితే సాకారమయ�
రాష్ట్రంలో సీఎం, మంత్రుల సరదాలకు కోట్లు.. అన్ని వర్గాలకు తూట్లు అన్నట్టుగా పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.