కాంగ్రెస్ అసమర్ధ పాలనతో అభివృద్ధి కుంటుపడిందని, అన్నివర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సీఎం రేవంత్కు పాలన చేతకావడం లేదని, రాష్ట్రం అన్నిరం�
యూరియా కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు. వానకాలం సీజన్ ప్రారంభం నుంచీ అవే ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీచేయలేక చోద్యం చూస్తున్నది. పంటలను కాపాడుకునే ఉద్దేశంతో తెల్లవారుజాము
రేషన్ కార్డుల జారీలో కాంగ్రెస్ ప్రభుత్వం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. పేదలకు రేషన్ కార్డులు అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. కొత్త కార్డు కోసం దరఖాస్తులు చేసుకొని.. ఏడాది గడుస్త�
తెలంగాణలో ఏ మూల చూసిన రైతుల అరిగోసలు, ఆర్తనాదాలే వినపడుతున్నయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యూరియా కోసం నిలబడ్డోళ్లు రైతులు కానే కాదని చెప్తున్నది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారని, అన్ని వర్గాల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి,
ప్రజాపాలన ప్రభుత్వంలో కుదేలైన నిర్మాణ రంగంపై మరో పిడుగు పడింది. ఇప్పటికే రియల్ భూమ్ పడిపోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక ఢీలా పడిన బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మూలికే నక్కపై తాడిపండు పడిందన్న
‘రాష్ట్రంలో రోజురోజుకూ యూరియా కొరత తీవ్రమవుతుంది. రైతు కుటంబాలకు చెందిన విద్యార్థులు సైతం బడులు వదిలి యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నది దుష్ప్రచారం అని మరోసారి తేలింది.
నాలుగు రోజులపాటు వర్షాలు విస్తృతంగా పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలని, మొద్దునిద్ర వీడి ప్రజలను అప్రమత్తం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ �
ఓవైపు కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు.. మరోవైపు పనులు చేపట్టేందుకు నిధులు లేక హెచ్ఎండీఏ అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో నిధుల సమీకరణపై ఆ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సెప్టెంబర్ లో రంగారె
మానవ మృగాలకు ప్రతిరూపాలు కాంగ్రెస్ పాలకులేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఎమర్జెన్సీతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఇందిరాగాంధీ మానవ మృగానికి ప్రతీక అని దుయ్యబట�