కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటిని మంజూరు చేయగా.. ఇల్లు మొత్తం నిర్మించుకున్నా ఒక్క బిల్లు కూడా రాకపోవడంతో ఓ మహిళ వినూత్న నిరసనకు దిగింది. ‘ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పటికీ ఒక్
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో ప్రజలు గ్రహించారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కోసమే ఎదురుచూస్తున్నారని, రాబోయే రోజులు మనవేనని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కార్యకర్తల�
అధికార పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కోపమొచ్చింది. చెరువుల్లో వదలాల్సిన చేపపిల్లల సైజును చూసి మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఖాన్పై మండిపడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఇల్ల�
సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేపట్టిన వరంగల్ జిల్లా పర్యటన కాలక్షేపానికే తప్ప రైతులతో పాటు ముంపు బాధితులకు ఒరిగిందేమీ లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. గురువారం ఖానాపుర�
పాత రిజర్వేషన్లోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన 42శాతం కోటాకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయ�
అరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం..మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో
వరి కోతలు ప్రారంభమై సుమారు నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. ప్రచార ఆర్భాటాలు తప్ప రైత�
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ని ర్వీర్యం చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలనలో అత్యంత ముఖ్యమైన గ్రూప్ 1 సర్వీస్ నియామకాలు తీవ్ర వివాదాలకు గురైంది. 2024 అక్టోబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలు, 2025 మార్చిలో విడ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులకు ప్రభుత్వం గాలం వేసింది. వారి ఓట్లను రాబట్టుకునేందుకు యూసఫ్గూడ మొదటి బెటాలియన్ సిబ్బందికి శనివారం రాత్రికి రాత్రే రూ.23.5 కోట్ల టీఏ, డీఏ బకాయిలు విడుదల చేసింది
మెట్ట ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తెచ్చి బీడు వారుతున్న నేలలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో �
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో పలు రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన రోడ్లు తప్పా ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధ�