అధికారుల నిరక్ష్యం వల్ల సూర్యాపేట మున్సిపాల్టీలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీ కుట్రో లేక అధికారుల తప్పిదమో తెలియదు కానీ అనేక వార్డుల్లో జనాభా కంటే ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. 48 వార్డులు ఉన్న
‘టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. గెలిపించింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. ఐదేండ్లు అన్నిరకాల వైభోగాలు అనుభవించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన మీరు.. కాంగ్రెస్లో ఎందుకు చేరారు? ఎవ�
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ)లో ఎక్స్అఫిషియో సభ్యుల సంఖ్యను రెట్టింపు చేస్తూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 229ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అల్లోపతిక్ డాక్టర్ల అసోసియేషన్ జాయ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలంలో బస్తాల కోసం అరిగోస పడగా.. యాసంగి పంటల సీజన్లో మళ్లా అవే కష్టాలు దాపురించాయి. పంటలకు సరైన సమయంలో యూరియా అందించాలని రైతులు తల్లడిల్లుత�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ గ్రీన్ కార్ప్స్కు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో నూతన డైరెక్టర్గా నియామకమైన అధికారి ఆ సీట్లో కూర్చునేందుకు వెనకాడుతున్నారు.
వైద్యవిద్య మారుమూల ప్రాంతాలకూ విస్తరించాలనే సత్సంకల్పంతో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.. ప్రస్తుత కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలనతో నీరుగారుతున్నది.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో మిగిలిన ఏకైక ఉపరితల గని వెంకటేశ్ ఖని (వీకే ఓసీ) కూడా కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ దాహానికి బలైంది. నైనీ బొగ్గు బ్లాకుల టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు కుంభకోణాలు కుట్రలు
కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క
రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూపులకే పరిమితం అవుతున్నారు. యాసంగి పంట కాలం మొదలైనప్పటికీ పెట్టుబడి సాయం మంజూరుపై స్పష్టత కరువైంది. ఇంకెప్పుడు పెట్టుబడి సాయం ఇస్తారు? అంటూ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్
హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు ఆర్టీసీ కార్మికులు సన్నద్ధవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వరద కాల్వ పనులను నిలిపివేయడం దురదృష్టకరమని, ఇది రేవంత్ సర్కారు అసమర్థ పాలనకు నిదర్శమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.
బొగ్గు కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ సిట్ పేరుతో మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లను ప్రశ్న
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చక ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ఖాన్తోపాటు 100 మంది ఆ పార్టీ నాయకులు
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటిడ్ (టీజీఎస్పీడీసీఎల్)కు బకాయి ఉన్న విద్యుత్తు బకాయిలు మొత్తంలో సగం రూ.54 కోట్లు తక్షణం చెల్లించాలని గీతం ట్రస్టును హైకోర్టు ఆదేశించింది. ఇందుకు మూడు �