ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే అడుగడుగునా కష్టా లు తప్పడం లేదు. పేరుకు మాత్రం తమది రైతు ప్రభు త్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా �
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో న్యాయం గెలిచిందని, పీసీ ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అర్థం చెప్పింది. బుధవారం కాళేశ్వరం బ్యారేజీ నిర
కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప�
Peddi Sudarshan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు కోసం మార్క్ఫెడ్ సంస్థను కూడా తాకట్టు పెడుతుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
విశ్వనగరంగా ఎదగాల్సిన హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ సర్కారు పగబట్టినట్లు వ్యవహరిస్తున్నది. గడిచిన పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని, ఇప్పుడు పాలనా సంస్కరణల పేరుతో మూడు ము�
క్రీడా ప్రాంగణలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో ఆట స్థలాలకు ఆదరణ కరువైంది. లక్షల రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. గ్రామీణ క్రీడాకారులను ప్ర�
ఆర్టీసీ రక్షణ, సమస్యల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఈనెల 22వ తేదీ నుంచి చేపడుతున్న ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దుతు ఇస్తుందని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గౌరవ
మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి సీఎం రేవంత్ర�
ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రక్త నిధి నిల్వలు అట్టడుగుకు చేరుకుంటున్నాయి. అత్యవసర స్థితిలో ప్రాణాలు కాపాడాల్సిన బ్లడ్ బ్యాంక్లో ఇప్పుడు రక్తం దొరకని దుస్థితి నెలకొన్నది.
కాకతీయులు మనకు అందించిన గొప్ప సంపద చెరువులు. గ్రామాల్లో నీటి వనరులు లేక ప్రజల కష్టాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఆ చెరువులే ప్రజలకు తాగు, సాగునీరు అందించి కాపాడాయి. ప్రస్తుతం
జిల్లా , డివిజన్, మండల స్థాయిలో పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్యదర్శులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో పని చేస్తున్న కొందరు కార్యదర్శులు ఇంటి ని
బీరు.. బ్రాందీ.. విస్కీ.. గుడుంబా.. పేరేదైనా.. బ్రాండేదైనా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది ఒక్క బెల్ట్ షాపులోనే.. ఊరూరా.. వాడవాడలా మద్యం అందుబాటులోకి వచ్చింది.. మేం అధికారంలోకి వస్తే మార్పు తీసుకొస్తాం.. బెల్ట్�
కొనుగోలు కేంద్రాలు లేక రైతుల మొక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మార్కె ట్ మాజీ వైస్ చైర్మన్ మందా రా
గజ్వేల్-ప్రజ్ఞాపూర్లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ బస్టాండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో బస్ వే, బస్టాండ్ల నిర్మాణాలకు అ