కాంగ్రెస్ ప్రభు త్వం బడ్జెట్లో గిరిజనులకు మొండిచెయ్యి చూపిందని ట్రైకార్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఇస్లావత్ రాందందర్నాయక్ ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలి�
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని..అందులో అభివృద్ధి, సంక్షే మం శూన్యమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేం�
బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పికెట్ చౌ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2026లో మైనార్టీలకు పూర్తిగా మొండిచేయి చూపిందని పలువురు మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేస�
అయ్యా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి... మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటుతున్నది. సిద్దిపేట నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే కాకుండా
హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసగించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. బడ్జెట్లో బీసీలకు, ఎస్సీలకు సరైన కేటాయింపులు చేయలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడేనని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. శనివా రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. వారు మ�
ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిధుల వరద ప్రవహించి అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని భావించిన జిల్లా ప్రజలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి
మెదక్ జిల్లాలో కీలకమైన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ఘనపూర్ వనదుర్గా ఆనకట్ట ఎత్తు పెంపునకు రాష్ర్ట బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆశతో ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలకు నిరాశ