గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల అమలులో బీసీలకు అన్యాయం జరిగింది. కామారెడ్డి జిల్లాలో గతంతో పోలిస్తే అనూహ్యంగా 8 స్థానాలు కోత పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతో�
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించింది. అన్ని ప�
హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశపై గంపెడాశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్కు కేంద్రం ఝలక్ ఇచ్చిందా? ఏడాదిగా రెండో దశ డీపీఆర్ను నానబెట్టిన కేంద్ర సర్కారు మొదటి దశపై పెట్టిన పీటముడిని చాకచక్
కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో పలు గ్రామాల రోడ్ల దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. పట్టించుకోని ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి ఆయా రోడ్లపై ప్రయాణం నరకప్రా�
నార్త్సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ విధానాలు శాపంలా మారాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తేవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతు�
సిద్దిపేట జిల్లాలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. పట్టణాల్లో ఉండే ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక�
రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం మొదలు.. సంపద సృష్టిని గాలికివదిలేసి విలువైన ప్రజాభూములను అంగట్లో పెట్టి నిబంధనలు తుంగలో తొక్కిమరీ ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్�
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ డాంభికాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు తోక ముడిచింది. హైకోర్టు తుది తీర్పును సాగుగా చూపి మునుపటి ప్రక్రియ వైపే అడుగులు వేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం బీసీల
ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్పై విచార పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష, కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. దీని వ�