రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలు పట్టించుకోకుండా సొంత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
రైతులకు సరిపడా యూరియాను అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ది అని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని, రైతులు యూరియా కోసం రోడ్లమీదికి వచ్చినా దొరకడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్�
అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి జీవనోపాధిని దెబ్బకొట్టారు. బతుకు భారమై పదుల సంఖ్యలో ఆటోడ్రైవర్లు మరణిస్తున్నా చీమకుట్టినట�
రాష్ట్రంలో కొత్త వాహనం కొ నాలనుకునే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టింది. ప్రజాపాలనలో ఎలాంటి ట్యాక్స్లు ఉండబోవని చెప్పిన ప్రభుత్వం 20 నెలలు తిరగక ముందే అదనపు భారం మోపింది.
హైదరాబాద్లో ఐటీ విస్తరణ, యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఐటీ టవర్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం ఇవన్నీ కాంగ్రెస్ పాలనక�
రోమ్ తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించాడట. మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు కూడా అచ్చం అలాగే ఉంది. భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ నగరం వరదలో మునిగిపోతుంటే, మూసీ సుందరీకరణ పేరిట సమీక్షల
సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప
కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ర్టానికి ముప్పుగా పరిణమిస్తోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని �
పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కొద్దిరోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని జనం విలవిల్లాడుతున్నా వారిని పట్టించుకునే దిక్�
భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కనీస చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ మ�
రాష్ట్రంలో భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి విపతర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వరద బాధితులకు అండగా నిలువాలని బీఆర్ఎస్ పార్టీ వర�
కొత్వాల్గూడ ఎకో పార్క్ నిర్మాణం డెయిలీ సీరియల్ తరహాలో కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన ఈ ప్రాజెక్టు నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పనులు సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడ�
తమది ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వలేదని స్థితిలో ఉన్నదని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి విమర్శించారు. గోపవరం సొసైటీ వద్ద యూరి�