ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. నెలకు రూ.50 వేల వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఉన్న వేతనాన్ని సరిగ్గ�
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగా�
ఎలాంటి అధ్యయనం లేకుండా, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి.. ప్రజా రవాణా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేశారు.
యుద్ధానికి ముందే సన్నాహక ప్రణాళికలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పాలనలో యుద్ధం మొదలైందని ప్రకటించిన తర్వాత సరంజామాను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది ఇప్పటినుంచి మొదలైందని అనుకుంటే పొరపాటే.
ఏడాది పనిచేసిన కార్మికులకు పరిశ్రమలు ప్రకటించే బోనస్ కొత్తకాంతులు నింపుతాయి. ఈ ఏడాది అధికశాతం పరిశ్రమలు బోనస్ ప్రకటించడం లేదు. దీంతో కార్మిక కుటుంబాల్లో దసరా వాతావరణం కనిపించడం లేదు. అప్పు చేస్తేకాన�
కాంగ్రెస్ పభుత్వం చేస్తున్న మోసాలను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు చేస్తున్న అక్రమాలను సోషల్మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకుగాను కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి తనను అనేక రకాలుగా వ
రేషన్ డీలర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యావాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు ఆరు నెలలుగా కమీషన్ ఇవ్వక�
మూడు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, దసరా పండుగ వచ్చినా ప్రభుత్వం కనికరించడంలేదని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి, ఎత్తొండ పంచాయతీ కార్మికులు సోమవారం ఆయా కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు.
శాంతి భద్రతల పరిరక్షణలో 24 గంటలు డ్యూటీ చేసే పోలీసులకు నిరాశే ఎదురైంది. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందని ఎదురు చూడగా, పలుకుబడి ఉన్న మంత్రుల జిల్లాలకే అందాయి.
ఆదివారం అచ్చంపేటలో జరిగిన కేటీఆర్ జనగర్జన సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. నియోజక వర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఎక్
మూసీ వరద నీరు బస్తీలకు పేదలకు కన్నీరే మిగిల్చింది. సర్వస్వం కోల్పోయి వరద బురదలో కూరుకుపోయిన సామగ్రిని చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ బడుగు జీవులకు మూసీ కృత్రిమ వరద కట్టు బట్టలు, కన్నీటి సుడులనే మిగ�
ఆరు నూరైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హంగామాకు తాజా పరిణామాలు ఆశనిపాతంలా మారనున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయని రాజకీయ, న్యాయ విశ్లేషకులు అ�