రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సాగు సంబురంగా చేసుకుందామనుకున్న రైతన్నలకు యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలకు సరిపడా యూరియా చేరలేదు.
నిరుపేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దవాఖానలకు వచ్చే రోగులకు కనీస స్థాయి షుగర్ పరీక్షలను కూడా చేయలేని దీనస్థితికి రేవంత్
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఎన్నికలపై రేవంత్రెడ్డి సర్కారు ఇంకా ఎటువంటి స్పష్ట�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు అంతా సిద్ధంగా ఉండాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. ముష్టికుంట్ల గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రా�
ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతోంది. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాల్సి ఉంది. మెదక్
నాట్లు వేసి కలుపు తీసే సమయం కాబట్టి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సి�
సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు చేపట్టిన పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేంత వరకు పోరాటం ఆగదని భూ నిర్వాసితులు పేర్�
కాంగ్రెస్ పాలనలోనే కరువొస్తుంటుందని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కంటే ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా కరువు వచ్చిందని
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఐటీని విస్తరించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలోని టైర్-2 సిటీల్లోనూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేశామని ఆదివారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. నల్లగ
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేసీఆర్ సర్కారులో ఓపీ కోసం క్యూలు కట్టే స్థితి నుంచి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నచందంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్�
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బడుగుల ఓట్ల కోసం జపాలు చేసిన కాంగ్రెస్ సర్కారు.. తీరా గెలిచాక వారి సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, వినియోగం కోసం గత ప్రభుత్వం ఖమ్మం జిల్లా కే�
‘పింఛన్ పెంచుతావో గద్దె దిగుతావో తేల్చుకో రేవంత్రెడ్డీ’ అంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 20 నెలలైనా దివ్యాంగులకు పింఛన్ పెంచ�