కామారెడ్డి మున్సిపల్ మొదటి బడ్జెట్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. పారిశుద్ధ్యం సహా ఇతర సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిలో నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మ
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రజలను ఘోరంగా వంచించిందని మండిపడ్డారు. వేల్ప�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశ వర్కర్ల నిర్బంధకాండ కొనసాగిం ది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడే ముందస్తుగా అరెస్ట�
నారాయణఖేడ్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగుచేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని శనివారం సిర్గాపూర్ ప్రధాన కూడల�
రైతులకు కరెంట్ కోతలు షురూ అయ్యాయి. సమయపాలన లేని సరఫరాతో ఇబ్బందులు పడుతున్నారు. పొట్టదశకు వస్తున్న వరి పంటకు సాగునీటిని అందించలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన�
కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని, బడ్జెట్లో రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తన నివాసంలో శనివారం ఏర�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్ట్లపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూసింది. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించగా, ఆయా వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
కందనూలు నియోజకవర్గ గడ్డపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు. ముందుగా నాగర్కర్నూల్ బస్టాండ్ కూడలిలో కార్యక
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో మరో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల కిందట చేవెళ్ల మండలంలోని ఆలూరులో 1,240 ఎకరాలకు నోటి�
కరీంనగర్ బల్దియాలో రూ.50 కోట్ల విలువైన టెండర్లను అధికారులు గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేయడంపై రాజకీయ రగడ మొదలైంది. ఈ విషయంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. దీని వెనుక ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి హ�
‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’లా ఉంది కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ పరిస్థితి. దేశ చరిత్రలోనే కలికితురాయంటూ కితాబిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలి ఏడాదిలోనే ఆ యూనివర్సిటీని తడబాటుకు గురిచేస్తోం�
విశ్వనగరంగా వెలుగొందాల్సిన హైదరాబాద్ నగరాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేలా కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నది. టీడీఆర్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 95 జీవోతో నగర భ