సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా పూలతో ఆ దేవుడిని పూజిస్తే, పూలనే దైవంగా భావించి పూజించే సంస్కృతి ఈ నేలది. ఆడబిడ్డలను దేవతామూర్తులుగా కొలుస్తుందీ గడ్డ. అలాంటి ఆడబిడ్డలు కొల�
తెలంగాణకు కొండంత పండుగ బతుకమ్మ. ఆకాశమంత ఆర్భాటమైన ఏర్పాట్లు చేసుకునే పండుగ దసరా. తమ పిల్లలకు కొత్తబట్టలు కుట్టించాలని తల్లిదండ్రులు తలపోస్తరు. తమకు కొత్త బట్టలు వస్తయని పిల్లలూ ఆశగా ఎదురుచూస్తరు. రాష్ట�
ప్రజలను మోసం చేసిన ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు నల్లమల ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, వర్షాలు వచ్చినా.. పిడుగులు పడినా.. అచ్చంపేట జనగర్జన సభ(కేటీఆర్ సభ) ఆగదని మాజీ మంత్రి �
అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పంజా విసురుతున్నది. ఒకవైపు హైదరాబాద్లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న రేవంత్రెడ్డి సర్కారు.. మరోవైపు శివారు ప్రాంతాల్లో నిరుపేద రైతులకు చెం�
గిరిజన, బంజారాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 6నూతన గిరిజన, బంజారా భవనాల నిర్మాణానికి, 9భవనాల్లో అదనపు సౌకర్యాల కల్పనకు కలిపి మొత్తంగా రూ.16.5కోట్ల తో పర�
బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాగా పురుడుపోసుకున్న మెదక్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. జనాభా వృద్ధితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్దఎత్తున ఇక్కడికి వస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో మెదక్ జిల్లా కే
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైదని, రేవంత్కు పాలన చేతకావడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్లో డీలర్ భిక్షపతి ఏర్పాటు చేసిన మల�
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో పూలను పూజించే గొప్ప పండుగ, సంస్కృతి ఉన్న ఏకైక రాష్ట్రం తె�
పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టున
జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందేనంటూ నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్కు మద్దతుగా వేలాది మంది యువతీ�
గిగ్ వర్కర్లకు వెల్ఫేర్బోర్డు ఏర్పాటుచేస్తామని, బీమాతో కూడిన సామాజిక భద్రత కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తరువాత వారికి తీరని ద్రోహం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కి�
పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు.