యాసంగి సీజన్ పూర్తికావొచ్చింది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభమయ్యాయి. ‘రైతుభరోసా’ మాత్రం పూర్తిస్థాయిలో అందనేలేదు. అంటే పేదలకు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభ�
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలన్న ముసుగులో కాంగ్రెస్ సర్కారు సామాన్య ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది. ఖజానాను నింపుకోవడమే ఏకైక లక్ష్యంతో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే పె�
మెదక్లోని నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ నర్సింగ్ కళాశాలను బ
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, అప్పటి వరకూ విద్యుత్ కార్మికులు పోరాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. అదివారం మహబూబాబాద్ జిల్లా తొర్�
హైదరాబాద్ నగరంలో సామాన్యుడికి సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణమే కరువైంది. అధునాతన రవాణా వ్యవస్తకు చిరునామాగా మారిన మెట్రో రైలుపై ప్రస్తుత సర్కారు గోరుచుట్టుపై రోకలిపోటులా వ్యవహారిస్తోంది. గత ప్రభుత్�
సిద్దిపేట అంటేనే సీఎం రేవంత్రెడ్డికి కడుపుమంట ఉందని, ఈ ప్రాంతంపై వివక్ష చూపుతూ అన్యాయం చేస్తున్నాడని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
అమీన్పూర్ సర్కిల్ ఐలాపూర్ గ్రామ శివారు పరిధి ప్రధాన రహదారి పక్కన హైడ్రా అధికారులు చిరు వ్యాపారులు వేసుకున్న షెడ్లను జేసీబీలతో కూల్చివేయించారు. సమయం ఇవ్వకుండా కనికరం లేకుండా..ఒక్కసారిగా షాపులను కూల
వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలోని హస్తం పార్టీలో ముసలం మొదలైంది. వేములవాడ మున్సిపల్లో 28 వార్డులకు గానూ 13 స్థానాలను మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ కౌ
నగరంలో గ్యాస్ కొరత అధికంగా ఉండడంతో నగరంలోని గ్యాస్ బంకుల్లో ఇతర జిల్లాల ఆటోలకి ఇంధనం పోయొద్దంటూ స్థానిక ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము సాంకేతికంగా నల్గొండ, మెదక్ తదితర జిల్లాలలో ఉంట�
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్నది. ఆదాయ మార్గాలను అన్వేషించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన నివేదికే ఇందుకు నిదర్శన�
కాంగ్రెస్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అశాస్త్రీయ విధానంలో సాగుతున్న ప్రణాళికలపై అభ్యంతరాలు తీవ్రతరం అవుతున్నాయి. అధ్యయనం లేకుండా, పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా గు
హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా.. హైడ్రా అధికారుల్లో మార్పు రావ డం లేదు. హైదరాబాద్పై హైడ్రా మరోసారి రంకలేసింది. నోటీసులు ఇవ్వకుండా.. సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టవద్దనే న్యాయస్థానం ఆదేశాలను హైడ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్ట్లు, హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి అని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నా�
గత 6నెలలుగా వేతనాలు లేక బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్కు ‘జీతమో రాజనర్సింహా’ అంటూ ఆర్థికంగా తల్లడిళ్లుతున్నారు. గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఔట్సోర్సింగ�
మక్క రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్న పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఏటా బహిరంగ మార్కెట్లో ధర లేక ఆగమాగం కావాల్సి వస్తోంది.