ఒక కాలేజీకి రావాల్సినవి రూ.1.68 లక్షలు.. మరో కాలేజీవి రూ.79 లక్షలు.. ఇంకో కాలేజీవి రూ.44 లక్షలు. ఇలా లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సుమారు యాభై రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పొద్దస్తమానం ఎండలో క్యూలో నిలబడినా ఒక్క బస్తా యూరియా
దొరకని పరిస్థితి నెలకొన్నది.
యూరియా కొరతపై రైతుల నిరసనలను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ‘స్థానిక’ పాచిక వేసింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని చెప్పిన తర్వాత 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటమార్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కీలకమైన సంక్షేమ శాఖలను గాలికొదిలేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలను నిర్వీ ర్యం చేస్తున్నది. అసలు ఆ యా శాఖలకు రెగ్యులర్ బాస్లను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి
యూరియా దొరకక పంటలకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలతో గంటల తరబడి క్యూలో నిలబడిన రైతాంగానికి కడుపు
కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోతున్నది. అధికార పార్టీ నేతల భూముల ఆక్రమణకు హద్దు ఉండడంలేదు. విలువైన భూములను చూస్తే వదలడంలేదు. ఖాళీగా ఉన్న పెద్ద పాట్లను కిరికిరి పెట్టి ఆక్రమిస్�
హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి తాళం పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ఏడాది క్రితం సీఎం ఎనుముల రేవంత్రెడ్ది ప్రారంభించారు. కుడా ఆధీనంలో ఉన్న కాళోజీ ప్రారంభించి ఏడాదైనా నిర్మాణ ప�
RTC Charges | సామాన్యుడికి రవాణా సదుపాయాన్ని అందుబాటులో ఉంచవలిసిన ప్రభుత్వం దసరా సెలవుల రద్దీని సాకుగా తీసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని చూస్తుంది.
నేరగాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే నిరుద్యోగుల బాధలు ఎలా తెలుస్తాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. గ్రూప్-1 అభ్యర్థులకు సంఘీభావంగా శుక్రవారం ఆయన అశోక
తెల్లారకముందే రైతులు లేచి యూరియా కోసం క్యూ కడుతున్నారు. సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు నెలరోజులకు పైగా అన్నదాతలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. యూరియా కోసం అరిగోస �
గత రెండు నెలలుగా జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో ఉండాల్సిన రైతులు రాత్రి పగలు, స్త్రీ-పురుషులు, ఎండావాన తేడా లేకుండా ఎరువుల దుకాణాల ముందు, రోడ్లమీద బారులుతీరి కనబడుతున్నారు.