పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురుకాబోతున్నది. తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్కు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతున్నద�
జీహెచ్ఎంసీ తెల్లాపూర్ డివిజన్లోనే విద్యుత్నగర్, వెలిమెలను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్నగర్కాలనీ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రంగారెడ్డిజిల్లా ఉనికికే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ.. జీడీఏ పెంపొందించుకోవడంలో దేశంలోనే జిల్లా
పాలమూరు, వనపర్తి, నారాయణపేట మూడు జిల్లాలోని పలు మండలాలకు కల్పతరువు అయిన కర్వెన ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు మాట్లాడుతున్న మాటలను బట్టి వింటే పనులు పూర్తవుతాయా లేదా అన్నట్లుగా మారింది. ఉమ్మ�
నీళ్లలో నిప్పును రాజేసిందే తెలంగాణ ఉద్యమం. అట్లాంటిది తెలంగాణ గడ్డకు దక్కాల్సిన నీటి హక్కులకు గండి కొట్టి కలుగులో దాక్కుంటామంటే కుదురుతుందా? బాకా ఊదే మీడియా ముందు కృష్ణాజలాల్లో 700 టీఎంసీలు సాధిస్తామంటూ
తెలంగాణలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో చెప్పడానికి తాజాగా అసెంబ్లీ పరిణామాలే నిదర్శనం. సాక్షాత్తూ రాష్ట్ర శాసనసభ ఆవరణలోనే జనరేటర్ పెట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం.
‘కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు.. ఆయన నిర్ణయాలతో తెలంగాణకు నష్టం జరిగింది.. అలాంటి ఆయన్ను ఉరిదీయాలి’ అంటూ అంతెత్తున ఎగిరిపడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అదే కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు వణికిపోయారా?
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సమావేశాలను సైతం బహిష్కరించింది. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పదేపదే మైక్�
Telangana Vidyarthi JAC | స్కాలర్షిప్ల కోసం ప్రతియేడు 12 లక్షల 80 వేల మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకుంటే 2025-26 సంవత్సరానికి కేవలం 7 లక్షల 45 వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని,5 లక్షల మంది తగ్గారని, దీంతో ర
ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో పడిగాపుల�
రైతుల సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో రంగుమారిన సో�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శనివారం అసెంబ్లీని ముట్టడించనున్నట్టు తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్ల జేఏసీ నేతలు ప్రకటించారు.
జర్నలిస్టులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి మాలలకు(Mala community) తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్(Mandala Bhaskar) మండి పడ్డారు.