ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నది. రోజుకో నిబంధన.. పూటకో మార్పు చేస్తూ ఆంక్షలు విధిస్తున్నది. దీంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిప�
మహానగరంలో కాలుష్య ముప్పును కట్టడి చేయాల్సిన ప్రభుత్వం అదనంగా మరో 20వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలుష్యానికి సంబంధించి ఈవీలను ప్రోత్సహిస్తామని డాంబీకాలు పలికిన సర్కార్.
Kaleshwaram | కాళేశ్వరంపై ( Kaleshwaram ) కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను, వాస్తవాలను ప్రజల్లో తీసుకు వెళ్లవల్సిన బాధ్యత ప్రతి నాయకులు, కార్యకర్తలపై ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.
మా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి గట్టు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు లేఖలు రాశారు. సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలంటూ సీఎంకు రాసి
ప్రచార ఆర్భాటం కోసం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ సర్కార్ బియ్యం కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తున్నది. దీంతో కొత్త రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండాపోయింది. గత నె
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కడుపు నింపి.. కర్షకుల పొట్ట కొడుతోందని అఖిలపక్ష పార్టీల నాయకులు మాజీ జెడ్పిటిసి అరవింద్ కుమార్, ఎం భాస్కర్, వెంకట్రామ రెడ్డి ఫైర్ అ
తొమ్మిది రోజుల్లో రూ .9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని గొప్పలకు పోయిన రేవంత్రెడ్డి ప్రభుత్వం సరిగ్గా నెల తిరక్క ముందే 15 రోజుల్లో రూ. 15 వేల కోట్లు జనం దగ్గర నుంచి గుంజుకునే లిక్కర్ పాలసీ అమల్లోకి తెస్తున్నద
గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియ మించింది. వీరు గ్రామాల్లో పశువైద్యులకు సహాయకులుగా పని చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు ఎడా పెడా హామీలిచ్చి.. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ఆశచూపి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై ఉద్యోగులు సమరానికి సిద్ధమయ్యారు. ఇంతకాలం ఓపిక పట్టిన సంఘాలు సర్కారుపై జంగ్కు సిద్ధమయ్యాయి. మొద్ద�
కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి విమర్శించారు.
ఒకప్పుడు అరుదైన పండ్ల తోటలతోపాటు మొక్కలకు గొప్ప గుర్తింపు పొందిన మండలంలోని మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అధ్వానంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేయగా.. రాష్ట్రంలో కాంగ్ర�
ఇటీవల కాలంలో గురుకుల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు అవస్థలు పడుతూ రోడ్డెక్కిన విషయం తెలిసిందే. వసతిగృహాలు సజావుగా పని చేయాలంటే అందులో పని చేస్తున్న సిబ్బందికి కూడా ప్రతినెల జీతాలు, ఇతర సదుసాయలు కల్పిం�