తలాపునే గోదావరి ఉన్నా తడి అందక ఎండిపోతున్న పంటలను చూసి కంటనీరు పెట్టిన మెట్ట రైతన్నల కల నెరవేరిన రోజు అది. దశాబ్దాలుగా సాగునీటి కోసం నిరీక్షిస్తున్న రైతుల ఆశలకు ఆజ్యం పోసిన మంచిరోజు అది.
తెలంగాణ గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తరలించుకుపోయే యత్నాలను బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు ఏపీతో ఎడతెగని పోరాటం కొనసాగిస్తున్నది.
నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీపై దరఖాస్తుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్హులను పక్కనపెట్టి అర్హత ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకుల�
ఎట్టకేలకు హోంగార్డుల బాధలు ప్రభుత్వం దృష్టికి చేరాయి. జూలై 30 నుంచే హోంగార్డులకు వేతనాలు జమ అవుతున్నాయి. రెండు కమిషనరేట్ల పరిధిలో హోంగార్డులకు మినహా.. అందరికీ వేతనాలు పడ్డాయి. హోంశాఖలో పనిచేస్తు న్న తమ కష�
ఖమ్మం జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీరింగ్ అధికారుల తప్పిదం.. పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు, గుత్తేదారులకు శాపంగా మారింది. ఆ అధికారుల పొరపాటుతో.. ఆ పనులు చేసిన వారికి సుమారు
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అభాసుపాలవుతున్నది. ఈ పథకంలో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులను �
ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన పిల్లల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ను దిగ్విజయంగా అమలు చేసింది. ఈ పథకం ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కిట్ను పక్కన పెట్టి పథక�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూ ర్తిగా కమీషన్ల పాలన సాగిసుంద ని ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు మంజూరులో నిరుపేదల వద్ద పెద్ద మొత్తంతో కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని అ లంపూర్ ఎమ్మెల్�
రాష్ట్రంలోని గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ, పర్యవేక్షణలోపం వల్లనే సమస్యలు తలెత్తుతున్నా�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓల్డ్సిటీ మెట్రో ప్రాజెక్టు భవిత ఆగమ్యగోచరంగా మారింది. భూసేకరణలో ఎదురౌతున్న ఇబ్బందులతో ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి పిల్లల బువ్వకు కూడా పైసలు చెల్లించలేకపోతున్నది. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే కార్మికులకు మొండిచేయి చూపిస్తున్నది. గత నాలుగు నెలలుగా వారికి బిల్లులు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఇంద్రేశం కేంద్రంగా మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి గెజిట్ విడుదల చేసింది. ఇంద్రేశం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది.
వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అనంతరం పెన్షన్ కోసం కష్టాలు పడాల్సి వస్తున్నది. కేసీఆర్ హయాంలో ప్ర
సంగారెడ్డిలో ఇటీవల సిగాచి కర్మాగారంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం, భారీ పేలుడు ఘటనలపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఫ్యాక్టరీలో భద్రతా ని బంధనలు లేవని, బాధిత కార్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు జనహిత పాదయాత్ర నిర్వహించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువ�