కట్టుకున్న గూడును కూల్చివేశారు. ఇంటిల్లిపాదినీ నడిరోడ్డు మీదకు తెచ్చారు. చిన్నారుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. గుక్కెడు మంచినీళ్లూ ఇచ్చే దిక్కు లేదు. బుక్కెడు బువ్వ పెట్టే నాథుడు లేడు. దీంతో సహనం
భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నాయకులందరిలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ఒకరు. దేశ తొలి ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలో ఆయన చేస
రైతు భరోసా కోసం రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు పంటలకు ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే వేస్తాం .. సంక్రాంతి పండుగకు వేస్తాం.. మున�
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని, ఆయన ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా? లేక దొంగతనం చేశారా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని న�
కరువు కాటకాలకు నిలయమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, వెంటనే ఉపకాల్వలు నిర్మించి నియోజకవర్గలోని గ్రామాలకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చ
పట్టణంలోని దేవాంగ సామాజిక వర్గం కోసం నిర్మించిన ఫంక్షన్ హాల్ అధికార పార్టీ నేతల కబ్జా కోరల్లో చిక్కుకున్నదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఆయన
Harish Rao | రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు.
జిల్లాలో ఫ్యూచర్సిటీ కోసం ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రోడ్డును నిర్మిస్తుండడంతో బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారాన్ని తేల్చక పనులు చేప�
అధికారాన్ని అడ్డుపెట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేయడం మాని, ప్రజల కష్టాలు తీర్చడానికి అధికారాన్ని వినియోగించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం ఆయన వరంగల�
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా ఖమ్మంలో నిరుపేదల ఇండ్లను కూల్చివేసింది. బాధితులు లబోదిబోమంటున్నా కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబెట్టింది. ఇంకా తెల్లవారకముందే ఆ కుటుంబాలన్నీ గాఢనిద్రలో ఉండగానే వా�
బీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు అధైర్య పడొద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే�
మూసీ సుందరీకరణ పేరిట ఖరీదైన భూములే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మూసీ ప్రాజెక్టు పేరిట ఇప్పటికే పరీవాహక ప్రాంతాల్లోని పలుచోట్ల సర్వేలు, నోటిఫికేషన్లు వెలువరించి ప్రజలను
తీవ్ర ఇబ్బ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. ఒక్కో జంక్షన్ దాటాలంటే.. 5 నుంచి 9 నిమిషాలు పడుతుందంటే.. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి వాహనదారులు ట్ర
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు శాతిభద్రతలు కరువయ్యాయి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొంత మంది పోలీసులే భక్షకులుగా మారి ఇసుక, భూ సెటిల్మెంట్లలో చేతులు కలుపుతూ అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం నిబంధనలు సై�