MLA Sunitha Laxma Reddy | రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్కోస్)లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.
గ్రామాల్లో ఎవరికి అనారోగ్య సమస్య వచ్చినా.. అక్కా అంటే చాలు తక్షణమే మందులతో ఇంటిముందు ప్రత్యక్షమవుతారు. ముఖ్యంగా గర్భిణులకు కన్నతల్లి కంటే ఎక్కువనే వారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పురుడు పోసుకునే వ
‘క్యాతనపల్లిలో మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉంటే.. మా కౌన్సిలర్లు గట్టిగా, మొండిగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని బతికించి చూపించారు. మా కౌన్సిలర్ ఆడబిడ్డలు శివంగ
అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త రాగాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు భంగపాటు తప్పకపోవడంతో ముఖ్య నేతలపై నిట్టూరుస్తున్నారు. బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంప
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రూ.లక్షన్నర కోట్ల అవినీతిని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ‘మూసీ పోరుబాట’ చేపట్టింది. ఈమేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గ�
ఒకవైపు వేల కోట్లు విలువ చేసే భూములను పెద్దలకు ధారపోస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అదే సమయంలో హైడ్రా పేరిట సామాన్యుడి ఇండ్లపైకి బుల్డోజర్లను ఎగదోస్తుంది. సుమారు 798 ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో కూల్చివేసిన ప్�
ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్
గూండాలను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. గజ్వేల్లో జరి
గి�
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడలో ఎండిపోయిన వరి పొలాలను శు�
నిత్యం ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో�