తెల్లారకముందే రైతులు లేచి యూరియా కోసం క్యూ కడుతున్నారు. సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు నెలరోజులకు పైగా అన్నదాతలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. యూరియా కోసం అరిగోస �
గత రెండు నెలలుగా జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో ఉండాల్సిన రైతులు రాత్రి పగలు, స్త్రీ-పురుషులు, ఎండావాన తేడా లేకుండా ఎరువుల దుకాణాల ముందు, రోడ్లమీద బారులుతీరి కనబడుతున్నారు.
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరు పేదలు ‘పింఛనివ్వు.. నీ బాంచన్' అని చేయిచాచే దుస్థితి ఏర్పడు తోంది. నాడు ఉమ్మడి రాష్ర్టాన్ని 60 ఏళ్లు పాలించిన నాటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నిరుపేదలను
నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ‘హస్త’వాసితో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నా.. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదనేది లబ్ధిదారుల లేఖలనుబట్టి స్పష్టమవుతోంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని, దాచుకునుడు.. దోచుకునుడే లక్ష్యంగా పాలన సాగిస్తున్నదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొ�
నగరంలో భారీ వర్షానికి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం వర్షం వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు సమస్యలు రాకుండా ఏమి చేయాలనే కనీస చర్యలు చేపట్టకపోవడంతో రోజు ర�
కేసీఆర్ సుస్థిరపాలనలో గాడినపడ్డ తెలంగాణ బతుకుబండి కాంగ్రెస్ రాకతో ఆగమాగమైంది. దాదాపుగా అన్నిరంగాలూ పడకేశాయి. అందులో భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యారంగం కూడా సర్కారు చేతకానితనం వల్ల సమస్యల సుడ�
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయడం లేదు, టోకెన్లు ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా యూరియా ఇవ్వడం లేదని వెంటనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం చించోళి, మహబూబ్నగర్
తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ సమైక్యతకు కట్టుబడి నాడు నిజాం నవాబు హైదరాబాద్ సం స్థానాన్ని విలీనం చేశారన
కాంగ్రెస్ అలసత్వం.. కరీంనగర్ నియోజకవర్గానికి శాపంలా మారింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆశల పల్లకి ఎక్కించిన సర్కారు, ఆ తర్వాత చోద్యం చూస్తున్నది. కరీంనగర్ రూరల్ మండలంలో పైలెట్ గ్రామం బహదూర్ఖ
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు యూరియా కోసం రైతులు తల్లడిల్లుతుంటే.. మరోవైపు గ్రామాల్లో నీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల కొద్దీ తాగునీరు రాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�